Home Search
హత్య - search results
If you're not happy with the results, please do another search
భర్త హఠాన్మరణం… భార్య భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
ఢిల్లీ: భర్త మృతిని తట్టుకోలేక నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలోని ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....అంజలి, అభిషేక్ అహ్లూవాలియా అనే దంపతులు మూడు...
కుత్బుల్లాపూర్లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదోతరగతి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పద్మనాగర్ ఫేస్ 2 లోని రావ్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినిత్...
స్టేడియంలో బహిరంగంగా హత్యా నిందితుడిని ఉరి తీసిన తాలిబన్ సర్కార్..
ఇస్లామాబాద్ : ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఒక క్రీడా స్టేడియంలో వేలాది మంది సమక్షంలో ఒక హత్య నిందితుని తాలిబన్ సోమవారం బహిరంగంగా ఉరి తీసింది. ఇది గడచిన ఐదు రోజుల్లో అమలు చేసిన...
హర్యానాలో దారుణం.. ఐఎన్డిఎల్ నేత రాథే హత్య
చండీగఢ్ : హర్యానాలో ఆదివారం సాయంత్రం ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్డిఎల్) నేత నఫే సింగ్ రాథే హత్య జరిగింది. జాజ్జార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన...
సహ విద్యార్థిని హత్య చేసిన ఆరో తరగతి కుర్రాడు
న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి విద్యార్థిపై ఆరో తరగతి కుర్రాడు దాడి చేయడంతో సదరు బాలుడు చనిపోయిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రహమ్ పూరిలోని ఓ...
ఆత్మహత్యలకు అడ్డాగా బాసర గోదావరి
బాసర : ఆత్మహత్యలకు బాసర గోదావరి కేరాప్గా మారింది. దక్షిణ భారతదేశంలో చదువుల తల్లి బాసర సరస్వతి జ్ఞానానికి ప్రతీకగా వెలుగొందుతుంది. కానీ ఈ సరస్వతి అమ్మవారి క్షేత్రంలోని గోదావరిలో పలువురు క్షణికావేశంతో...
ఆలూరు సబ్స్టేషన్లో ఆపరేటర్ దారుణ హత్య
చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా తలపై బాది హతమార్చారు. చేవెళ్ల సీఐ లక్ష్మా...
ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ హత్య
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు దారుణం చోటుచేసుకుంది. ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ వర్థ్య హర్యా (40) హత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది....
రైతు మృతిని హత్య కేసుగా నమోదుకు డిమాండ్
చండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో ఆందోళన సాగిస్తున్న రైతు మృతి చెందడంపై సంయుక్త కిసాన్ మోర్చా గురువారం తీవ్ర సంతాపం వెలిబుచ్చింది. ఈ మృతిని హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్...
వాలంటీరు లైంగిక వేధింపులు… బాలిక ఆత్మహత్యాయత్నం
అమరావతి: వాలంటీర్ లైంగికంగా వేధించడంతో పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం......
సూరత్లో మోడల్ ఆత్మహత్య
సూరత్ : సూరత్లో తన ఇంటిలో ఉరి వేసుకుని మరణించిన మోడల్ తనియా సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు క్రికెటర్ అభిషేక్ శర్మకు నోటీస్ పంపగలరని సూరత్ పోలీస్ అధికారి ఒకరు...
రష్యాకు షాక్ ఇచ్చి… ఉక్రెయిన్ పారిపోయిన పైలట్ హత్య
మాడ్రిడ్: రష్యాకు చెందిన ఫైలట్ హెలికాప్టర్తో సహా ఉక్రెయిన్కు పారిపోయాడు, సదరు పైలట్ స్పెయిన్లో హత్యకు గురయ్యాడు. మ్యాక్సిమ్ కుజ్మినోవ్ది అనే వ్యక్తి రష్యాలో పైలట్గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఎంఐ-8...
సిఎఎఫ్ కమాండర్ హత్య
రాయిపూర్ : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఒక మార్కెట్ వద్ద పహరాలో ఉన్న ఛత్తీస్గఢ్ సాయుధ దళం (సిఎఎఫ్) ఉద్యోగిని నక్సలైట్లు శనివారం హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. హతుని కంపెనీ కమాండర్ తిజౌ...
క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్య
కీసర: క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట్కు చెందిన రాగుల...
ఢిల్లీ ఐఐటిలో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఢిల్లీ: ఐఐటి విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐఐటి ఢిల్లీలో నెర్కర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన నెర్కర్ ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్లోని ఓ వసతి గృహంలో ఉంటూ...
అనుమానం… క్షణికావేశం… భార్యను చంపి… భర్త ఆత్మహత్య
అమరావతి: అనుమానంతో భార్యను చంపి అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపుసావరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరుపాలి
సిఎంకు ఆర్.కృష్ణయ్య లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎస్సి, ఎస్టి, బిసి గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం...
రచనారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్….
సంగారెడ్డి: ఓఆర్ఆర్పై మెడికో రచనారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. కృష్ణారెడ్డి పేటలోని ఔటర్ రింగ్ రోడ్డులో మెడికో విద్యార్థి రచనారెడ్డి తన చేతికి మత్తు ఇంజెక్షన్ తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో...
ఓఆర్ఆర్పై మెడికో ఆత్మహత్య
హైదరాబాద్: మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా, సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బిహెచ్ఈఎల్, హెచ్ఐజికి చెందిన రచనారెడ్డి ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో...
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి
విద్యార్థుల మృతికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలి
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ...