Home Search
అడ్వకేట్ జనరల్ - search results
If you're not happy with the results, please do another search
లాయర్ల రక్షణకు చట్టం
శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కఠినంగా ఉంటారు
వామన్రావు దంపతుల హత్య దురదుష్టకరం, బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్షపడుతుంది
న్యాయవాదుల కోసం మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?
తెలంగాణ...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టులో గురువారం నాడు ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దని ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో...
సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో విచారణ
కొత్త దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవిదాస్...
కశ్మీర్లో ఎవరైనా భూములు కొనవచ్చు
కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో భూముల కొనుగోలుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జమ్మూ, కశ్మీర్లో ఎవరైనా భూములను కొనుగోలు చేసుకోవచ్చు. అక్కడ నివాసం ఉండవచ్చని...
ధరణి నిరంతర ప్రక్రియ
మనతెలంగాణ/ హైదరాబాద్: ధరణి వెబ్సైట్లో ఆస్తుల నమోదు ప్రక్రియపై న్యాయవాది గోపాలశర్మ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈక్రమంలో ధరణిలో ఆస్తుల నమోదుకు ఎలాంటి గడువు లేదని, ఇది...
ప్రజా ప్రతినిధులపై కేసులో.. తెలంగాణ హైకోర్టు కార్యాచరణ భేష్
మిగతా హైకోర్టులు ఆదర్శంగా తీసుకోవాలి
సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు...
ఉద్యోగులకు తీపి కబురు
28లోగా బకాయి జీతాలు, పెన్షన్లపై నిర్ణయం హైకోర్టుకు
తెలియజేసిన అడ్వకేట్ జనరల్ విచారణ అక్టోబర్ 1కి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల...
జిఎస్టి పరిహారంలో ఆప్షన్లు లేవు
కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం
నిర్మలా సీతారామన్కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
సైన్యంలో మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు..
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మహిళా అధికారులకు సంపూర్ణ సాధికారితను కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. షార్ట్ సర్వీస్ కమిషన్డ్(ఎస్ఎస్సి) మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసినట్లు...
సచివాలయ కూల్చివేత స్టే రేపటికి పొడిగింపు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ కూల్చివేతపై గతంలో ఇచ్చిన స్టేను గురువారం నాటి వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనిపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. సచివాలయం కూల్చివేతకు ముందస్తు...
జూన్ 8 తర్వాత టెన్త్ పరీక్షలు
ప్రతి రెండు పరీక్షల మధ్య రెండు రోజుల వ్యవధి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను జూన్ 8 తర్వాత నిర్వహించుకోవాలని మంగళవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెన్త్...
పది పరీక్షలకు అనుమతి ఇవ్వండి
‘పది’ పరీక్షలకు అనుమతివ్వండి
హైకోర్టుకు ప్రభుత్వం వినతి
19న విచారణ జరపుతామన్న ధర్మాసనం
మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కోరింది.
ఈక్రమంలో...
కొండపోచమ్మకు లైన్ క్లియర్
రిజర్వాయర్లోకి నీటి విడుదలకు మార్గం సుగమం
పాత ఆదేశాలను ఎత్తివేసిన హైకోర్టు
4న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జలకళ సంతరించుకోనున్న జలాశయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మకు నీటిని విడుదల చేసేందుకు మార్గం...
కరోనా చీకట్లపై కాంతిరేఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
ఎపి త్రికేంద్రీకరణ సెలెక్ట్ కమిటీకి
శాసన మండలి నిర్ణయం
కౌన్సిల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య తోపులాట, ఉద్రిక్తత
నిరవధిక వాయిదా
హైదరాబాద్ : శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్...
నేడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
మన తెలంగాణ / హైదరాబాద్: అఖిల భారత ఎస్సి, ఎస్టి హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఉదయం 11.00 గంటలకు, హుమాయూన్నగర్ లోని డాక్టర్...
కేంద్రం పికప్ పద్ధతి సరికాదు..
న్యూఢిల్లీ : హైకోర్టు జడ్జిల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి ధోరణి తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ధర్మాసనం తెలిపింది. దేశంలోని...
కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం జాప్యంపై సోమవారం సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలుగా నియామకానికి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు ఆమోదం తెలపడంలో కేంద్రం జాప్యం చేయడానికి సంబంధించిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్,...
గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
పెండింగ్ బిల్లుల అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి
సుప్రీంకోర్టు ముందుకు రాకముందే వాటిని ఆమోదించాలి
సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన తర్వాత పరిష్కరించే సంస్కృతి సరైంది కాదు
పంజాబ్ ప్రభుత్వ పిటిషన్పై...
గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదనే విషయం గుర్తుంచుకోవాలి..
న్యూఢిల్లీ: అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తీరుపై అక్కడి...