Home Search
ఇంగ్లాండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లాండ్ పై భారత్ విజయం
మొతెరా: అహ్మదాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ జయభేరి మోగించింది. ఇంగ్లాండ్ పై ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి భళా.. భారత్ అనిపించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను...
ఇంగ్లాండ్ 101/4
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 40 ఓవర్ల నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 61/3
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 19 ఓవర్ల మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 23.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
అహ్మదాబాద్: మొతేరా స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ లో రెండోసారి డే నైట్ టెస్టు మ్యాచ్...
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్….
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో ఇంగ్లాండ్ జట్టు 36 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 394 పరుగులు చేస్తే ఇంగ్లాండ్...
అశ్విన్ మాయాజాలం.. ఇంగ్లాండ్ విలవిల
134 పరుగులకే ముగిసిన తొలి ఇన్నింగ్స్
249 పరుగులు భారీ ఆధిక్యతలో టీమిండియా
చెన్నై: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ పూర్తిగా పై చేయి సాధించింది. తొలి రోజు బ్యాట్తో...
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 119/5
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 360 పరుగుల...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 64/3
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు...
భారత్ తొలి ఇన్నింగ్స్ 337….. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 1/1
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 95.5 ఓవర్లలో 337 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు...
టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ఎంపిక చేసింది. హర్యానాకు...
బజ్బాల్ బద్దలైంది: సెహ్వాగ్
హైదరాబాద్: భారత్లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఘోర ఓటమితో సిరీస్ను కోల్పోయింది. 4-1 తేడాతో సిరీస్ను భారత్ చేతిలో పెట్టడంతో ఇంగ్లాండ్ జట్టును ఆ దేశపు, భారత మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు...
రోహిత్ సెంచరీ… పలు రికార్డులు
ధర్మశాల: భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో ఓపెనర్గా రోహిత్ 43వ శతకం బాది మూడో బ్యాట్స్మెన్గా రికార్డు...
జైశ్వాల్ ఔట్.. రోహిత్ హాఫ్ సెంచరీ
ధర్మశాల స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ ఓపెనర్లు అర్థ శతకాలు బాదారు. ధనాధన్ బ్యాటింగ్ తో వేగంగా పరుగులు రాబడుతూ అలరించారు. ఈ క్రమంలో ముందుగా...
టీమిండియా విజయంలో కీలక పాత్ర.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం
టీమిండియా వికెట్ కీపర్ ధ్రవ్ జురెల్ పై క్రికెట్ ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగో టెస్టులో టీమిండియాకు విజయం వరించిందంటే.. అది కేవలం ధ్రువ్ వల్లే జరిగిందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు....
అంపైర్స్ కాల్పై బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు
రాజ్కోట్: మూడు టెస్టు మ్యాచ్లో భారత చేతిలో ఇంగ్లాండ్ జట్టు భారీ ఓటమిని చవిచూడడంతో డిఆర్ఎస్లో అంపైర్స్ కాల్పై ఆ జట్టు కెప్టెన్ బెన్స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్...
మూడో టెస్టులో భారత్ ఘన విజయం…
రాజ్కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 434 పరుగులు తేడాతో భారత జట్టు గెలుపొందింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 122 పరుగులకే...
తొలి రోజు అదరగొట్టిన టీమిండియా.. రోహిత్, జడేజా సెంచరీలు
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు టీమిండియా బ్యాట్స్ మెన్లు అదరగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110)లు సూపర్...
రవీంద్ర జడేజా సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా
రాజ్కోట్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ సాధించాడు. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో జడేజా సెంచరీ బాదాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మూడు వికెట్లు...