Home Search
యాపిల్ - search results
If you're not happy with the results, please do another search
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో ఎన్నో నష్టాలు
రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు.వీటిలో చక్కెర, కృత్రిమ పదార్ధాలు, శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, ట్రాన్స్ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రపంచ...
సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటి రంగం
1500 ఐటి కంపెనీలకు నిలయంగా మారిన నగరం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది....
ఆపిల్ ఎయిర్పాడ్స్ తయారీ ఇక హైదరాబాద్లోనే!
డిసెంబర్ 2024 నుంచి ఫాక్స్కాన్, హైదరాబాద్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఆపిల్ ఎయిర్ పాడ్స్ (ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్) త్వరలో తయారు కానున్నాయి....
నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు
సిటిబ్యూరోః ఆన్లైన్ ఆర్డర్ పేరుతో అమెరికా పౌరులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్న మూడు నకిలీ కాల్ సెంటర్ ఉదోగులను సైబరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 115మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...
బహుమతుల పేరుతో మోసం..! కమిషన్తో ఎర….
మన తెలంగాణ/సిటీబ్యూరో: బహుమతులు పంపిస్తున్నామని చెప్పి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో అమాయకులకు మెసేజ్లు పంపండం లేదా ఫోన్లు చేసి నమ్మించేవారు. వాటిని స్పందించిన వారి...
మళ్ళీ లైసెన్స్ రాజ్!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వానికి కనీస విజ్ఞత కూడా లోపిస్తున్నట్టు రుజువవుతున్నది. డొల్లబారిన స్వావలంబన (ఆత్మనిర్భరత) పథకం సత్ఫలితాలిస్తున్నదని చెప్పుకోడానికి విదేశీ పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, సర్వర్లు మున్నగు...
చైనా తైవాన్ మాల్కు ఇక చెక్..
న్యూఢిల్లీ : దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. పర్సనల్ కంప్యూటర్ల వంటివాటిపై ఈ...
గొంతులు చీలి శవాలై కనిపించిన తల్లీ ఇద్దరు పిల్లలు
కటిహార్ : బీహార్ కటిహార్ జిల్లాలో 35 ఏళ్ల మహిళ, ఆమె 6,10 ఏళ్ల వయసు పిల్లలు గొంతులు చీలి శవాలై కనిపించారని బుధవారం పోలీస్లు వెల్లడించారు. అయితే ఈనేరంలో భర్త ప్రమేయం...
శ్రీలంకలో గ్రీన్ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్...
అడ్డంకులను అధిగమించిన సోషల్ మీడియా కానీ…
అత్యంత త్వరితగతిన ప్రజల మధ్య అనుసంధానానికి సోషల్ మీడియా సాధనం అయింది. దీనితో వయస్సు, జాతీయత వంటి అడ్డంకులు తొలిగిపడుతున్నాయి. ఇదే క్రమంలో ఈ కమ్యూనికేషన్ టూల్స్ వల్ల మనిషిలో విపరీతమైన వికృత...
అధునాతన ఇన్ఫోటైన్మెంట్, సాంకేతికతలతో నూతన రేంజ్ రోవర్ వెలార్
ముంబై: దేశంలో కొత్త రేంజ్ రోవర్ వెలార్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. కొత్త రేంజ్ రోవర్ వెలార్ డైనమిక్ హెచ్ఎస్ఇలో రెండు పవర్ట్రైన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 2.0 లీ. పెట్రోల్ ఇంజన్ 184...
త్వరలో టాటా గ్రూప్ చేతికి విస్ట్రాన్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ త్వరలో విస్ట్రోన్ బెంగళూరు ఆధారిత ఐఫోన్ ప్లాంట్ను టేకోవర్ చేయనుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, యాపిల్ సరఫరాదారు విస్ట్రాన్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ఒక...
తెలంగాణ నిర్మాణాలకు అరుదైన గౌరవం
నేడు మన తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నది. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘గ్రీన్ యాపిల్ అవార్డులను’...
ట్విట్టర్కు పోటీగా థ్రెడ్
న్యూయార్క్ : బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్కు పోటీగా కొత్త యాప్ను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. మెటా యజమాని మార్క్ జుకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్ కొత్త యాప్పై పని...
మోడీ వైట్ హౌస్ విందులో అంబానీ, పిచయ్ కుటుంబాలు
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో గురువారం రాత్రి నిర్వహించిన విందు కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, ఆయన సతీమణి...
టైమ్స్ 100 అత్యంత ప్రభావంత కంపెనీల్లో మీషో, ఎన్పిసిఐ
న్యూఢిల్లీ : టైమ్స్ 100 అత్యంత ప్రభావవంతమై న కంపెనీలు2023 జాబితాలో భారతదేశం నుంచి ఇకామర్స్ మీషో, నేషనల్ పేమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) చోటు దక్కించుకున్నాయి. గురువారం టైమ్స్ ఈ...
సిఎం కెసిఆర్ను కలిసి హెచ్ఎండిఎ కమిషనర్
సిఎం కెసిఆర్ను కలిసి హెచ్ఎండిఎ కమిషనర్
తెలంగాణ గెలుచుకున్న అవార్డులను సిఎం కెసిఆర్కు అందజేసిన అరవింద్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణ పునరుద్దరణ చేపట్టిన 5 నిర్మాణాలకు ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత...
సిఎం కెసిఆర్ను కలిసి హెచ్ఎండిఎ కమిషనర్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణ పునరుద్దరణ చేపట్టిన 5 నిర్మాణాలకు ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డు’లను లండన్లో అందుకున్న ఎంఎయుడి ప్రత్యేక ప్రధాన...
ఐఫోన్ ఎగుమతుల్లో కొత్త రికార్డు
మేలో భారతదేశం నుండి రూ.10,000 కోట్ల ఐఫోన్ ఎగుమతులు
న్యూఢిల్లీ : మే నెలలో భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతిలో యాపిల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)...
తెలంగాణకు అంతర్జాతీయ అవార్డులపై కెసిఆర్ హర్షం
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్దరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, యాదగిరి గుట్ట లక్ష్మీ...