Friday, April 26, 2024
Home Search

ఆర్మీ - search results

If you're not happy with the results, please do another search
Permanent Commission for Women Officers in Army

సైన్యంలో మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు..

న్యూఢిల్లీ: భారత సైన్యంలో మహిళా అధికారులకు సంపూర్ణ సాధికారితను కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. షార్ట్ సర్వీస్ కమిషన్డ్(ఎస్‌ఎస్‌సి) మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసినట్లు...
4 Terrorists killed by Security Forces Encounter in Shopian

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం జమ్మూకాశ్మీర్ లోని షోపెయిన్ లో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు,...
Peddapalli Jawan died in Encounter at Baramulla

ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి..

పెద్దపల్లి: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు బారముల్లాలో ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ పోరులో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి...
China and Indian troops pull back from Galwan Clash

గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..

న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్...
One Army jawan martyred in encounter at Jammu Kashmir

ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని కుల్గం ప్రాంతంలో ఆదివారం అర్ధ రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. అర్హే ప్రాంతంలో తీవ్రవాదులు సంచారిస్తున్నారని సమాచారం రావడంతో సిఆర్ఫిఎఫ్,...
China response over PM Modi to visit Ladakh

మోడీ లఢఖ్‌ పర్యటనపై తీవ్రంగా స్పందించిన చైనా..

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లఢఖ్‌లో అకస్మిక పర్యటనతో చైనా షాక్‌కు గురైంది. దీంతో ప్రధాని మోడీ పర్యటనపై చైనా తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల దగ్గర ఉద్రిక్తలు చల్లార్చేందుకు ఇరు దేశాలు...
PM Modi Sudden Visits to Ladakh

స‌రిహ‌ద్దుల్లో ఉధృిక్తత వాతావ‌ర‌ణం.. ల‌డ‌ఖ్‌లో ప్ర‌ధాని మోడీ అకస్మిక పర్యటన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకస్మికంగా లడఖ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం ఉదయం త్రివిధ ద‌ళాల అధిప‌తి బిపిన్ రావ‌త్‌తోపాటు ప్రధాని మోడీ లేహ్ చేరుకున్నారు. అక్కడి తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ...
2 CRPF personnel killed in terrorists attack in J&K

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి..

శ్రీనగర్‌ః జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సోపోర్‌లో బుధవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో...
Two terrorists killed in encounter at Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రత బలాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. సోమవారం జమ్మూకశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లాలో భదత్ర బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. సౌత్ కాశ్మీర్‌లోని ఖుల్ చోహర్ ప్రాంతంలో...
Arrest of two terrorists in gang of drug traffickers

మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టు : ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

  శ్రీనగర్ : ఆర్మీ, కుప్వారా పోలీస్ సంయుక్తంగా శనివారం మాదకద్రవ్యాల ముఠా కార్యకలాపాలను ఛేదించగలిగారు. దీంతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండుతోపాటు రూ.65 కోట్ల...
Consensus reached at level talks of Commanders of India and China

పీఛేముడ్

  లడఖ్‌లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం భారత్ ‌చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
Three terrorist killed at Zadibal Encounter

శ్రీనగర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగరం ప్రాంతం జడిబాల్‌లో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జడిబాల్‌లో దాక్కున్నారని సమాచారం రావడంతో...
Chinese conspiracies to emerge in Galvan

డ్రాగన్ సరి‘హద్దు’లు మార్చే కుట్ర!

  గాల్వన్‌లో చైనా కుట్రలు వెలుగులోకి రాయిటర్స్ ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సందేహాలకు మరింత బలం న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాల్వన్ లోయపై పట్టు సాధించేందుకు గాల్వన్ నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తున్నట్లుగా...
Colonel Santosh Babu funeral start in suryapet

కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం

సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్ లోని తన నివాసం నుంచి ఈ అంతిమయాత్ర ప్రారంభమైంది. సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఎంజీ రోడ్డు, శంకర్...
Funeral of martyred soldier Colonel Santosh Babu today

అధికార లాంఛనాలతో అమరవీరునికి అంత్యక్రియలు

హైదరాబాద్ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని కేసారం కల్నల్ సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో...
Funeral arrangements for Colonel Santosh Babu

కల్నల్ సంతోష్ యాదిలో…

  కల్నల్ సంతోష్‌బాబు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం ఉదయం నుంచి బారులు తీరిన జనం వాడవాడలా నివాళులు.. ప్రముఖుల సంతాపం అంత్యక్రియలకు ఏర్పాట్లు సొంత భూమిలోనే దహన సంస్కారాలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్...
Chinese army massacre in Galwan River valley

గాల్వన్ నదీ లోయలో చైనా సేనల మారణకాండ

  భారత సైనికుల్ని వేటాడి చంపిన క్రూరత్వం న్యూఢిల్లీ : గాల్వన్ నదీ లోయలో సోమవారం రాత్రి భారత్‌చైనా సేనల మధ్య ఎనిమిది గంటల సేపు సాగిన ముఖాముఖి హింసాత్మక దాడిలో చైనాకు చెందిన పీపుల్స్...
Martyr Colonel Santosh dead body arrives at Hakimpet

హకీంపేట్‌కు చేరుకున్న కల్నల్ సంతోష్ పార్థీవదేహం.. నివాళులర్పించిన గవర్నర్

హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హైదరాబాద్‌లోని హకీంపేట్‌కు చేరుకుంది. అంతకుముందే హకీంపేట్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసై, కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి నివాళులర్పించారు....
Indian army colonel santosh funeral at kesaraml

కేసారంలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

  హైదరాబాద్: సూర్యాపేట మండలం కేసారంలోని వ్యవసాయక్షేత్రంలోని కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆర్మీ అధికారులు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్‌పి భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కల్నల్ కుటుంబ సభ్యులను...
India-China Violent Border Clash

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

 కల్నల్ సహా 20 మంది మృతి పరస్పరం బాహాబాహీ అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష 45 ఏళ్ల తరువాత జగడం చైనా సైనికులు ఆరుగురు మృతి? న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...

Latest News