Thursday, March 28, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search
Emotions are not damaged if the thinking changes

ఆలోచన మారితే మనోభావాలు దెబ్బతినవు

ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్టు చేయడం లాంటిది థామస్ పెయిన్ (1737-1809) అమెరికన్ తత్వవేత్త, రాజకీయ సిద్ధాంత కర్త. దళితుల చేతితో నీళ్లు తాగడానికి...
Remove loudspeakers on mosques in your states

మసీదుల పైన లౌడ్‌స్పీకర్లను మీ రాష్ట్రాలలో తొలగించండి

బిజెపికి ప్రవీణ్ తొగాడియా సూచన నాగపూర్: తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మసీదులపైన లౌడ్‌స్పీకర్లను బిజెపి తొలగించాలని విశ్వహిందూ పరిషద్(విహెచ్‌పి) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సూచించారు. మసీదులపైన ఉండే లౌడ్ స్పీకర్లను మహారాష్ట్ర...

దీర్ఘకాల కొవిడ్‌తో తీవ్ర సమస్యలు

న్యూఢిల్లీ : దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుత్నువారు ఎంతమందో ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 20 శాతం మంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్న తరువాత...
hanuman statue

హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హనుమాన్ జయంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ...
Gujarat an ideal for country

దేశానికి గుజరాత్ ఆదర్శమా!?

‘ఈ రోజు బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే చేస్తుంది” అన్నది ఒకప్పటి మాట. దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటది. “ఈ రోజు గుజరాత్ ఏం చేస్తుందో రేపు...
Hardik patel denies talk of leaving congress party

కాంగ్రెస్‌ను వీడుతాననడం నిజం కాదు

తేల్చిచెప్పిన హార్ధిక్ పటేల్ వివరణ గాంధీనగర్ : తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను గుజరాత్ పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు ఇది నిరాధారపు వార్త, వదంతి అని...
Modi on doctors

రానున్న పదేళ్ళలో రికార్డు స్థాయిలో కొత్త వైద్యులు : మోడీ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల పథకం వల్ల రానున్న పదేళ్లలో రికార్డు స్థాయిలో నూతన వైద్యులు రాబోతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు....

హ్యాట్రిక్‌పై సన్‌రైజర్స్ కన్ను

నేడు కోల్‌కతాతో పోరు ముంబై: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఈసారి కూడా గెలిచి...
Former Congress MLA joins AAP

ఆప్ గూటికి కాంగ్రెస్ మాజీ ఎంఎల్‌ఎ

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్‌ఎల్‌ఎ ఇంద్రనీల్ రాజ్‌గురు గురువారం రాజ్‌కోట్‌లో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) లో చేరారు. గుజరాత్‌లో...

ద్వేష దేశం!

   రామనవమి కూడా ఇంతగా రక్తసిక్తమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. భక్తుల కోలాహలంతో, విశాలమైన పందిళ్ల కింద, పానకాలు పప్పు బెల్లాలు సేవిస్తూ ప్రశాంతంగా జరుపుకునే శ్రీరామ నవమి ఈ ఏడాది అనేక...
Integrated New Agriculture Policy should come:cm kcr

మేమే కొంటాం

యాసంగి ధాన్యం ప్రతి గింజా డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది ధాన్యం కొనాలని...
Modi

ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్ రెడీ : మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఒ) అనుమతి మంజూరు చేస్తే, ప్రపంచానికి ఆహారాన్ని సరఫరా చేయడానికి భారత దేశం సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో...
Center is making anti-farmer decisions:KCR

24గం. గడువిస్తున్నా…

వడ్ల సేకరణపై రైతుల డిమాండ్‌ను అంగీకరిస్తే సరే.. లేకుంటే కేంద్రం సంగతి చూస్తా మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే సిఎంని జైల్లో...
PM Modi to Attend Shanghai Meeting in Uzbekistan

కరోనా ఇంకా అంతరించిపోలేదు: ప్రధాని మోడీ

పుడమి తల్లిని రక్షించుకోడానికి ప్రకృతి వ్యవసాయం ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు ( చెరువుల తవ్వకం) చెరువుల పూడిక తీయడంతో జలసంరక్షణ గుజరాత్ మహాపటోత్సవ్ కార్యక్రమంలో మోడీ సూచనలు అహ్మదాబాద్ : కరోనా వైరస్...
X variant

గుజరాత్ లో 67 ఏళ్ల రోగిలో కొవిడ్-19 ఎక్స్ వేరియంట్

ముంబయి నుంచి వడోదరకు ప్రయాణించిన వ్యక్తిలో కరోనా ఎక్స్ వేరియంట్ పాజిటివ్! అహ్మదాబాద్:  కొవిడ్-19 ఎక్స్ వేరియంట్ పాజిటివ్ కనుగొనడంతో మహారాష్ట్ర, గుజరాత్‌లో శనివారం భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ముంబయి నుంచి వడోదరకు వచ్చి హోటల్‌లో...
Kejriwal Mann visit Sabarmati Ashram

ఆప్ మిషన్ గుజరాత్

సబర్మతి ఆశ్రమానికి కేజ్రీ, మాన్ అహ్మదాబాద్ : ఈఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌పై ఆమ్ ఆద్మీపార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్...
Lemon rates increase

ఊపందుకున్న ధరాఘాతం!

గుజరాత్‌లో నిమ్మకాయల ధర అదుర్స్!! అహ్మదాబాద్: గుజరాత్‌లో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడి రాజ్కోట్ మార్కెట్‌లో వినియోగదారులు,‘కిలో నిమ్మకాయల ధర రూ. 200కు పెరిగిపోయింది. ఇదివరలో ఇది రూ. 50 నుంచి 60...

పెట్రో ధరలపై ప్రధాని మోడీ రెండు నాల్కలు

యుపిఎ హయాంలో గగ్గోలుపెట్టి ఇప్పుడెందుకు ధరలు పెంచుతున్నారు? : మంత్రి కెటిఆర్ ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై...

పెట్రో, డీజిల్ ధరల పెంపుపై మోడీపై మండిపడ్డ మంత్రి కెటిఆర్

  హైదరాబాద్: చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోడీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్‌లో పవర్ హాలీడే ప్రకటించడంపై బిజెపిపై సెటైర్లు...
Power cuts in Gujarat Uninterrupted Power in Telangana

గుజ’రాత్రి’.. వెలుగుల ‘తెలంగాణ’

ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో వారానికి ఒకరోజు పరిశ్రమలకు పవర్ హాలీ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కరెంటు కోతలు విధిస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా...

Latest News