Home Search
ప్రకృతి - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ మనందరికి గర్వకారణం: కెటిఆర్
నల్గొండ: 'దేశంలో శరవేగంగా అభివృద్ధి అవుతున్న మహా నగరం మన హైదరాబాద్... మరి కొద్దిరోజుల్లో ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్ రెండో అతి పెద్ద నగరంగా అవతరిస్తుంది.. ఇది మనందరికి గర్వకారణం' అని...
నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్… నేడు స్వరాష్ట్రంలో బిజెపి
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీ లు దొందు దొందే అని మంత్రి హరీశ్ రావు జాతీయ పార్టీలను విమర్శించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు...
మున్ముందు మరీ అత్యంత అసాధారణ ఉష్ణతరంగాలు
బ్రిస్టల్ యూనివర్శిటీ పరిశోధకుల హెచ్చరిక
బ్రిస్టల్ (అమెరికా) : అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచం లోని అత్యంత అసాధారణ ఉష్ణతరంగాలను కనుగొన్నారు. కొన్ని ఇదివరకే ఎవరి దృష్టికి...
పెరుగుతున్న బహుముఖీన దారిద్య్రం
2020 యునిసె ఫ్, సేవ్ ది చిల్డ్రన్ సంస్థల నివేదికలు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ల పిల్లలు కడు పేదరికంలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఈ కరోనా కాలంలో అల్పాదాయ, మధ్య ఆదాయ...
వర్షం ‘దొంగదెబ్బ’
తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా కుండపోత
అన్నదాతకు తీరని నష్టం.. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం
అంధకారంలో పలు ప్రాంతాలు.. కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు
హైదరాబాద్లోని పలు కాలనీలు జలమయం
తడిసి ముద్దయిన ధాన్యం
నేలరాలిన మామిడి,...
సంగీతం విషయంలో భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదు: సంతోష్ కుమార్
గాంధీనగర్: సంగీతం విషయంలో భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఎంపి సంతోష్ కుమార్ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం గుజరాత్లో...
పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిలపై సమీక్షా..
యాదాద్రి భువనగిరి:పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిలపై భోనగిరి యాదాద్రి కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్ పి...
హరితహారంలో 19.50 కోట్ల మొక్కలు నాటాలి: సిఎస్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత...
కవ్వాల్లో వ్యర్థాల తొలగింపు…
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్(కెటిఆర్) ఫారెస్టులో ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు చేపట్టారు. అటవీశాఖ అధికారి రాహుల్జాదవ్ ఆధ్వర్యంలో అటవీప్రాంతంలో దాదాపు 1000 కిలోల ప్లాస్టిక్,...
కవ్వాల్లో వ్యర్థాల తొలగింపు…
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్(కెటిఆర్) ఫారెస్టులో ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు చేపట్టారు. అటవీశాఖ అధికారి రాహుల్జాదవ్ ఆధ్వర్యంలో అటవీప్రాంతంలో దాదాపు 1000 కిలోల ప్లాస్టిక్,...
మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో...
ఫిలిప్పీన్స్లో ‘మెగి’ బీభత్సం.. 58 కి చేరిన మృతుల సంఖ్య
మనీలా : ఫిలిప్పీన్స్లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగి పడడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58 కి...
వనితకు హోంశాఖ… రజినికి వైద్యం.. ముత్యాల నాయుడుకు పంచాయతీ రాజ్
అమరావతి: ఎపి కొత్త మంత్రివర్గంలోకి మంత్రులకు ఆంధ్రప్రభుత్వం శాఖలను కేటాయించింది. 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం మంత్రివర్గంలోకి ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్,...
కరోనా ఇంకా అంతరించిపోలేదు: ప్రధాని మోడీ
పుడమి తల్లిని రక్షించుకోడానికి ప్రకృతి వ్యవసాయం
ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు ( చెరువుల తవ్వకం)
చెరువుల పూడిక తీయడంతో జలసంరక్షణ
గుజరాత్ మహాపటోత్సవ్ కార్యక్రమంలో మోడీ సూచనలు
అహ్మదాబాద్ : కరోనా వైరస్...
దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....
మన సంస్కృతి, వారసత్వం గొప్పది: ఉప రాష్ట్రపతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మన సంస్కృతి, వారసత్వం గొప్పదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...
ఎంపి సంతోష్కు వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డు
జైపూర్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన...
మేఘాలయా చెట్ల వేళ్ల వంతెనలకు ప్రపంచ గుర్తింపు
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు
షిల్లాంగ్: ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదల తాత్కాలిక జాబితాలో మేఘాలయాలోని 70 పైచిలుకు గ్రామాలలో కనిపించే చెట్ల వేళ్లతో తయారుచేసిన వంతెనలకు(లివింగ్ రూట్ బ్రిడ్జీలు)...
ప్రైవేటీకరణ తాత్విక మూలాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన శేరి సుభాష్రెడ్డి దంపతులు
మన తెలంగాణ/హైదరాబాద్: మంజీర నది ఒడ్డున శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు సహస్ర చండీయాగం ఘనంగా జరిగిందని సిఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి...