Home Search
ప్రతిపక్షాలు - search results
If you're not happy with the results, please do another search
ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయం: ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయమని మంత్రి ప్రశాంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ నియోజకవర్గ ఎంఎల్సి అభ్యర్థి సురభి విణిదేవికి మద్దతుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్...
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం
ముఖ్యమంత్రి నారాయణసామి రాజీనామా
గవర్నర్ తమిళిసైకు రాజీనామా లేఖ సమర్పణ
ఓటింగ్ జరగకుండానే వీగిన విశ్వాస తీర్మానం
ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిపక్షాల సమాలోచనలు
పుచుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం...
తెలంగాణలో సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర..
హైదరాబాద్: వరుసగా 12వ రోజు పెట్రోల్ ధర పెరగింది. దీంతో తెలంగాణలో పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. కేంద్ర ప్రభుత్వ విధిస్తున్న ఎక్సైజ్ సుంకానికి తోడు రాష్ట్రాలు విధిస్తున్న ట్యాక్స్ లతో పెట్రోల్,...
అణచివేతే సమాధానమా?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అని రాచరిక వ్యవస్థల్లో ప్రజలు తరచూ అనుకునేవారు. అందుకే అది ఒక సామెతగా చిరస్థాయిని పొందింది. ఇప్పటి పదహారణాల ప్రజాస్వామ్య దేశమనిపించుకుంటున్న భారత్లో వీసమెత్తు చెదిరిపోకుండా ఈ...
ఇక వార్తలకు ఏకమొత్తంగా సొమ్ము చెల్లించనున్న పేస్బుక్, గూగుల్
ఆస్ట్రేలియాలో చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం
నేడు పార్లమెంటు ముందుకు చట్టం
కాన్బెర్రా: గూగుల్, ఫేస్బుక్లాంటి సోషల్ మీడియా సంస్థలు తమ వార్తలకు తామే ఏక మొత్తంగా సొమ్ము చెల్లించే విధంగా చట్టాల్లో సవరణలు చేయనున్నట్లు ఆస్ట్రేలియా...
భగ్గుమంటున్న పెట్రో ధరలు
ఆరో రోజూ వడ్డన
మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో రూ. 100
రాజస్థాన్లో 99 దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ / ఔరంగబాద్ : దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు వరుసగా పెరుగుతూ చివరికి లీటర్కు వంద రూపాయల...
నిందలకు కాంగ్రెస్ ఓ ట్రేడ్మార్క్
ఆర్థికమంత్రి నిర్మల ఘాటు స్పందన
రాజ్యసభలో బడ్జెట్పై చర్చకు జవాబు
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం
దీర్ఘ, తక్షణ ప్రయోజన దిశ
వచ్చే నెల 8కి ఎగువసభ వాయిదా
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్కు ప్రభుత్వంపై నిందలు వేయడం రివాజు అయిందని,...
వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పౌరసత్వ చట్టం అమలు మొదలు
బెంగాల్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కోల్కతా : దేశంలో కొవిడ్ టీకా ప్రక్రియ ముగిసిన తర్వాత పౌరసత్వ చట్టం అమలు మొదలవుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్లో...
మా సహనాన్ని పరీక్షించొద్దు
పొద్దెరగని కొత్త బిచ్చగాడిని తలపిస్తున్న బిజెపి
వాళ్ల మాదిరిగా మాట్లాడడం మాకు చేతకాదు
బిజెపి నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి
మేము తలుచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు మిగలవు
ప్రజల తీర్పుతో మేము అధికారంలోకి వచ్చాం
రైతుల ఆత్మహత్యలకు, తెలంగాణలో...
ఆమెకు అంత సత్తా ఉందా?!
తెలంగాణ గడ్డపై మరో కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఈ పార్టీకి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నాయకత్వం వహించబోవడం అత్యంత చర్చనీయం అయింది. 2014 ఎన్నికల్లోనూ,...
సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదు
సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదు
రైతుల పట్ల పార్లమెంటుకు, ప్రభుత్వానికి గౌరవం ఉంది
ప్రతిపక్షాలు కుట్రలతోనే నా ప్రసంగానికి అడ్డు తగులుతున్నాయి
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సాగు బిల్లులపై తమ...
మరోసారి ఆహ్వానిస్తున్నా.. చర్చలకు రండి
రాజ్యసభ నుంచి రైతులకు ప్రధాని పిలుపు
మద్దతు ధర కొనసాగుతుంది, మండీలను మరింత ఆధునికం చేస్తాం, ప్రభుత్వ సేకరణ వ్యవస్థ ఉంటుంది
ప్రతిపక్షాలు అప్పుడు సంస్కరణలకు అనుకూలం, ఇప్పుడు వ్యతిరేకమా, మన్మోహన్ మాటలకైనా గౌరవం ఇవ్వండి
ఆందోళనలో...
రైతు ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...
నిరసనల ‘సాగు’
వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు
రాజ్యసభ మూడు సార్లు, లోక్సభ రెండుసార్లు వాయిదా
చర్చకు నిరాకరించడంతో రాజ్యసభలో కాంగ్రెస్, లెఫ్ట్, టిఎంసి, డిఎంకె, ఆర్జెడి సభ్యుల వాకౌట్
లోక్సభలో పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్, శివసేన,...
కేంద్రం రైతులను చావు దెబ్బ కొట్టింది: రాహుల్ గాంధీ
కాల్పేట్ట(కేరళ): వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వివరాలేవీ రైతులకు తెలియదని, వాటి గురించి తెలిస్తే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన జరిగి ఉండేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం...
ఉగాండాలో సోషల్ మీడియాపై నిషేధం
కంపాలా: ఉగాండాలో ఎల్లుండి అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ముందు సోషల్ మీడియాపై నిషేధం విధించాయి. తమ గళాన్ని నొక్కేందుకు సోషల్ మీడియాపై నిషేధం విధించాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్,...
నితీశ్ అధికార వైరాగ్యం!
‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...
జపాన్ సైనిక బడ్జెట్ పైపైకి
ఐక్యరాజ్య సమితి నిబంధనావళి ప్రకారం ప్రతి దేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను...
అసలు సమస్య మద్దతు ధరే!
చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
వాజ్పేయి కపట వైఖరులు
నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...