Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
ఆప్షన్ల గడువుపై పరిశీలన
ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి సబిత భేటీ
టీచర్ల కేటాయింపులపై వినతిపత్రాలు అందజేసిన నేతలు
హైదరాబాద్ : కొత్త జిల్లాలవారీగా టీచర్లను కేటాయింపులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించారు. మర్రి చెన్నారెడ్డి...
కోడ్లేని జిల్లాల్లో తక్షణమే ఉద్యోగుల విభజన
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రపతి ఉత్తర్వులకు
లోబడి కొత్త జోనల్
విధానానికి అనుగుణంగా
విభజన జిల్లాస్థాయి
పోస్టులకు ఉమ్మడి జిల్లా
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
జోనల్ పోస్టులకు
మల్టీ జోనల్...
కొత్త జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు
హైదరాబాద్: కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగులను కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు ఆప్షన్ల ప్రొపార్మా విడుదల చేసింది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల...
హెల్త్ సిటీగా వరంగల్
నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు
మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జిఒ ఎంఎస్ నెం.158 జారీ
24 అంతస్తులతో భారీ భవనసముదాయం
2వేల పడకల సామర్థంతో ఆసుపత్రి
సూపర్ స్పెషాలిటీ సేవల కోసం 800 పడకలు
సాకారం కానున్న...
త్వరలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు భర్తీ
వచ్చే నెల 3 వ తేదీన సుప్రీంలో విచారణ
సిఐసి నియామకం కోసం ఇప్పటికే సర్క్యులేషన్లో ఫైల్
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడగానే నియామకం!
ప్రస్తుత సిఐసి ఇంఛార్జీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుద్ధా మురళి
హైదరాబాద్: చీఫ్...
ఎపి సిఎస్ పదవీ కాలం మరో ఆరునెలలు పొడగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పదవీకాలం పొడిగిస్తూ ఆదివారం నాడు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్శర్మను మరో 6 నెలలు పాటు ఎపి సిఎస్గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే...
కెజిబివి ఉద్యోగుల వేతనాల పెంపు
30శాతం పెంచుతూ జి.ఒ.117 విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్సి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 30 శాతం వేతనాల పెంపుతూ...
పింఛనుదారులకు బకాయిలు చెల్లింపు
హైదరాబాద్: పింఛన్దారుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 జనవరి పింఛన్ మొదలు బకాయిలను 36 విడతల్లో చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం...
వనపర్తి ఎస్ఐ రాసలీలలు…. సస్పెండ్
వివాహితతో ఎస్ఐ రాసలీలలు
భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు
రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదిన భర్త
వనపర్తి: ఓ మహిళతో ఎస్ఐ వివాహతేర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండడ్ దొరకడంతో అతడిని చితకబాదిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది....
వేతన సవరణ నిర్ణయం ఉపసంహరణ
కోడ్ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎంఎల్సి ఎన్నికల నియమావళి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల వేతనా ల పెంపు నిర్ణయాన్ని...
జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు
పీఆర్సీ అమలుతో జలమండలి ఉద్యోగుల సంబరాలు
ఉద్యోగులపై సిఎం కెసిఆర్ ప్రత్యేక ప్రేమ చూపారన్న వాటర్వర్క్ ఎంప్లాయిస్ యూనియన్
హైదరాబాద్: జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ...
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ
వెంటనే ఆమోదించిన సిఎస్
టిఆర్ఎస్లో చేరే అవకాశం!
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలె క్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ పదవికి రాజీనామా చే శారు. ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్ఎస్) కోరుతూ సిఎస్...
కొవిడ్ మృతుల పరిహారంపై మార్గదర్శకాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ మృతులకు పరిహారం చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి రాహుల్ బొజ్జా కొవిడ్ మృతుల పరిహారం మార్గదర్శకాల ఉత్తర్వులు...
టాస్క్ మాస్టర్కు ప్రమోషన్
మంత్రి హరీశ్రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న...
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్లకే !
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
పాత విధుల్లోకి తహసీల్దార్లు ?
మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...
దేవాదాయ చట్టం నుంచి ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు..
అమరావతి: ఎపి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది....
వాహనం సీజ్ చేయొద్దు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
అమలు చేయనివారిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు
తాగి నడుపుతుంటే ఆ వ్యక్తితో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి చేతికి బండి...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
సిద్దిపేట కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: వరిసాగుపై సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై...
పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలువురు ము న్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధిం చిన (జిఒ 806)లో సి.సుదర్శన్రెడ్డి సెక్రటరీ, గవర్నమెంట్, ఎం ఎయూడి ఉత్తర్వులను జారీ చేశారు.
నిజాంపేట మున్సిపల్...