Home Search
రష్యా - search results
If you're not happy with the results, please do another search
జన విస్ఫోటనం
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొన్నది. పదేళ్ళ కాలంలో వంద కోట్లు పెరిగింది. ఒక్క భారత దేశంలోనే 17.7 కోట్ల మంది అధికంగా వచ్చి చేరారు. జనాభా పెరుగుదల కేవలం ఆసియా, ఆఫ్రికా...
జి-20 కి భారత్ సారథ్యం
ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ...
అప్పులు, ఆర్థిక సంక్షోభ అమెరికా!
ప్రపంచ ఆధిపత్యం నాకే కావాలంటూ యుద్ధ పిపాసిగా మారిన సామ్రాజ్యవాద అమెరికా ఆర్ధిక వ్యవస్థ నేడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభం ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. రెండవ ప్రపంచ...
33 శాతం బాలల్లో పోషక లోపం!
భారత దేశంలో గత రెండు దశాబ్దాలుగా పేదరికం 21 శాతం తగ్గడం, శిశు మరణాలు సగానికి పైగా తగ్గడం, 80 శాతానికి పైగా గర్భిణుల ప్రసవాలు ఆసుపత్రుల్లో జరగడం, 2 మిలియన్ల పిల్లలు...
ఇది యుద్ధం అంతమైన ఆనందం
ఖేర్సన్ : ఇది యుద్ధం అంతానికి ఆరంభం, రష్యా ప్రాబల్య ముగింపునకు తొలిదశ అని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ తెలిపారు. రష్యా చెర నుంచి విముక్తి పొందిన ఖేర్సన్లో స్థానికుల ఆనందోత్సహాల నడుమ...
రూ. 2 కోట్లకే అమ్మకానికి మొత్తం గ్రామం
మాడ్రిడ్ : మనలో చాలామంది సొంతంగా ఇల్లు లేదా అత్యంత విలాసవంతమైన విల్లా కొనుక్కోవాలని కలలు కంటుంటారు. దీనికోసం కోటి రూపాయలైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. అయితే ఇంచుమించూ అంతే మొత్తంలో ఏకంగా...
మోడీ నిజమైన దేశ భక్తుడా!
‘భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్ర మోడీ’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ‘భారత దేశభక్తుడు నరేంద్ర మోడీ’ అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం...
జి20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్న పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బాలిలో 15,16 తేదీల్లో జరుగనున్న జి20 శిఖరాగ్ర సమావేశాల్లో వీడియో లింక్ ద్వారా పాల్గొననున్నారు. ఇండోనేషియాలోని రష్యా రాయబార కార్యాలయాన్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ ఆర్ఐఏ...
వాతావరణంపై సమష్టి ఎప్పుడు?
2022 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 27), నవంబర్ 6 నుండి 18 వరకు ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో నేడు ప్రారంభం అవుతున్నది. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సామూహిక వాతావరణ...
భారతీయులపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో : రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత దేశంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్ధత , విజయకాంక్ష కలవారని అన్నారు....
తాగుబోతు చేతిలో లైటర్
రష్యా బార్లో మంటలు... 15 మంది మసి
మాస్కో : రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని పోలిగన్ బార్ అండ్ రెస్టారెంట్లో చెలరేగిన మంటలలో కనీసం 15 మంది సజీవ దహనం చెందారు. 250...
యుద్ధం ముగిసేలోగా పుతిన్ పదవిని కోల్పోతారు
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను పదవి నుంచి తప్పించేందుకు యత్నాలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైరైలో బుదనోవ్ తెలిపారు. రష్యా అధికారులు ఈ దిశగా చురుగ్గా...
మాస్కోకు యూరొపియన్ యూనియన్ వినతి
ఉక్రెయిన్ ధాన్యం ఒప్పందంపై సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని...
అంతర్జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించిన చర్యలో, నల్ల సముద్రం ఒప్పందంలో భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు మాస్కో శనివారం తెలిపింది.
బ్రస్సెల్స్: ప్రపంచ ఆహార సంక్షోభం మధ్య నల్ల సముద్రం ద్వారా ఉక్రేనియన్...
భవిష్యత్తు భారత్దే: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మాస్కోకు చెందిన మేధావుల ‘వాల్డాయ్ డిస్కషన్ క్లబ్’లో తన వార్షిక ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు, ఆయన నాయకత్వంలో...
బ్రిటన్ ఆర్థిక సంక్షోభం మూలాలు!
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలు నిత్యం సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. అనేక దేశాల్లో వ్యాపార మార్కెట్ల కోసం, ఆధిపత్యం కోసం పోటీ, గుత్త పెట్టుబడి ఎగుమతి, హీన స్థితి పేదల జీవన ప్రమాణాలు...
డ్రోన్ దాడితో దెబ్బతిన్న క్రిమియా పవర్ ప్లాంట్
మాస్కో: ద్వీపకల్పంలోని థర్మల్ పవర్ ప్లాంట్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందని క్రిమియాలోని రష్యా అధికారులు తెలిపారు. అయితే థర్మల్ ప్లాంట్ దెబ్బతినలేదని కూడా వారు స్పష్టం చేశారు. “నేటి రాత్రి మానవరహిత...
ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణం
రోమ్: ఇటలీ తొలి మహిళా ప్రధాన మంత్రిగా జార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 24మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేసింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ...
ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం
రోమ్ : ఇటలీ తొలి మహిళా ప్రధాన మంత్రిగా జార్జియా మెలోని (45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 24 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేసింది....
చై.క.పా సభలపై వక్రీకరణ!
చైనా ముస్లింల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, లక్షలాది మందిని నిర్బంధించారని గిన్ని పిగ్స్ లాగా వారిని చూస్తున్నారని వాషింగ్టన్ పోస్టు (17.10. 2022 ) పేర్కొన్నది. ఇది పాత పాటే. వాస్తవాలేమిటి? గత...
విలీనమైన ఉక్రెయిన్ నాలుగు రీజియన్లలో సైనిక పాలన: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ నుంచి అక్రమంగా విలీనం చేసుకున్న నాలుగు రీజియన్లలో సైనిక పాలన విధిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఆ రీజియన్లకు అదనంగా అత్యవసర అధికారాలను అప్పగించారు. ఈ విషయాన్ని బుధవారం...