Thursday, April 25, 2024
Home Search

వైద్య సిబ్బంది - search results

If you're not happy with the results, please do another search

నిమ్స్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి

పంజాగుట్ట: నిజం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉద్యోగులు, వై ద్యులు అందరూ...

షాద్‌నగర్ రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు

కొల్లాపూర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్ రోడ్డు షాద్‌నగర్ సర్కిల్ వద్ద మహేంద్ర బులెరో ట్రాలీ వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీ కొనడంతో బొలెరోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కొల్లాపూర్ ప్రాంత...

జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

ఆసిఫాబాద్: జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలనకు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంద ని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ...

మా ఆసుపత్రి మా ఇష్టం

ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా వెళ్తాం మీకెందుకు ములుగు ఆసుపత్రి సిబ్బంది తీరు ములుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సర్కారు వైధ్యం అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన సేవలను అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తుంది. కోట్ల...

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

మెదక్ రూరల్: హవేళిఘనపూర్ మండల కేంద్రంలో తన నియోజకవర్గ అభివృద్ధి (సిడిపి)నుంచి మంజూరైన రూ. 10లక్షల సిసి రోడ్డు పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని...
Green Signal for 1827 Nurse posts

1827 నర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనుమతులు మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్...

ఆమనగల్లు 15వ వార్డులో కంటి వెలుగు శిబిరం ప్రారంభం

ఆమనగల్లు: ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోని దృష్టిలోపాలను దూరం చేసుకోవాలని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్‌నాయక్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని 15వ వార్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత...

ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు

సదాశివనగర్ : గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని మండల వైద్యాధికారిని డాక్టర్ ఆస్మా అఫ్షీన్ అన్నారు. గురువారం ఎంపిపి గైని అనసూయ రమేష్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య...

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

నల్గొండ : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు పడిగాపులే మిగిలిపోతున్నాయి. ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలు సరైన వైద్యం అందకుంటే...

కేజీబీవీలో ఎయిడ్స్‌పై అవగాహన

నల్లబెల్లి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవీ ఎయిడ్స్ అవగాహన చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్పీ జ్యోతి, స్థానిక...

ప్రభుత్వ ఆసుత్రులలో ప్రసవాలను పెంచాలి

జమ్మికుంట: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి ఆదేశించారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య...

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

భూపాలపల్లి: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛతా పక్వాడాలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ...
Govt green signal for Staff Nurse recruitment

1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ...
Telugu story about Nazism

నాజీయిజం చీకట్లో చిరుదీపం

అన్నేలీస్ మేరీ ఫ్రాంక్ 12.06.1929 న జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఎడిత్, ఒట్టొ హీన్రిచ్ ఫ్రాంక్ దంపతులకు జన్మించారు.ఆమె ఎక్కువగా నెదర్లాండ్స్ రాజధాని ఆంస్టర్డం, దాని చుట్టూ గడిపారు. 1941లో జర్మన్...
TSRTC MD Sajjanar with NIMS Director

ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌తో నిమ్స్ డైరెక్టర్ భేటీ

హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఆర్‌టిసి ఉద్యోగులు, సిబ్బందికి మెరుగైన సేవలందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప చెప్పారు. మంగళవారం నగరంలోని...

అడ్డగాలేసింది హస్తమే

పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయకులు సు ప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి...
Education day celebrations through out state

రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు

అన్ని విద్యాసంస్థల్లో విద్యాదినోత్సవం కార్యక్రమాలు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు,...

రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు

జడ్చర్ల : వంద పడకల దవాఖానాను సందర్శించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి వైద్యులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని 100 పడకల దవాఖానాను సందర్శించి, ఆసుపత్రి ఆవరణలో మొక్కలు...

న్యూట్రిషన్ కిట్లతో తల్లీ బిడ్డ ఆరోగ్యం

దుగ్గొండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందచేస్తున్న న్యూట్రిషన్ కిట్ల వాడకం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంతో పాటు క్షేమంగా ఉంటారని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో...

తొర్రూరు పట్టణాన్ని రాష్ట్రంలోనె నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా

తొర్రూరు : అంచలంచెలుగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకునే విధంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...

Latest News