Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
40 అంశాలతో పరిష్కార వ్యూహం
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ మంత్రి హరీష్రావు అధ్యక్షతన బుధవారం జరిగింది. సుమారు ఈ భేటీ మూడుగంటలకు పైగా జరిగింది. 40 అంశాలతో కూడిన...
అక్కరకురాని బిజెపి
దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు
తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ...
సర్కార్ దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి
అభినందిస్తూ మంత్రి హరీశ్రావు ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో జిల్లా...
సర్కారు దవాఖానలో కలెక్టర్ సతీమణికి ప్రసవం
ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్రావు అభినందనలు
హైదరాబాద్ : భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో జిల్లా కలెక్టర్ అనుదీప్ సతీమణి మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం...
నిరుపేదలకు సిఎం సహాయనిధి ఓ వరం: కోరుకంటి
కరీంనగర్: నిరుపేదలకు సిఎం సహాయ నిధి ఓ వరంలాగా ఉందని ఎంఎల్ఎ కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలో 68 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంఎల్ఎ కోరుకంటి చందర్ అందజేశారు. ఈ సందర్భంగా కోరుకంటి...
మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి
హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు....
టాస్క్ మాస్టర్కు ప్రమోషన్
మంత్రి హరీశ్రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న...
రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం
61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు
శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల...
పంజాబ్లో మాదిరిగా ఎందుకు కొనరు?
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష
మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని...
టిట్ ఫర్ టాట్
ప్రతిపక్షాల విమర్శలకు దీటైన జవాబు ఇవ్వండి
ఇటుకతో కొడితే... రాయితో కొడతామని బదులివ్వండి
కెసిఆర్లో ఫైర్ ఆరలేదు
కామారెడ్డి టిఆర్ఎస్ సభలో పార్టీ శ్రేణులకు కేటిఆర్ దిశానిర్దేశం
మన తెలంగాణ/కామారెడ్డి రూరల్: ప్రతిపక్షాల విమర్శలకు దీటైన...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అజ్మీర రేఖా శ్యాం నాయక్
ఖానాపూర్ ఎమ్మెల్యే విస్తృత పర్యటన
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
కెసిఆర్ లాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం
ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్
మన తెలంగాణ / ఉట్నూర్...
వరంగల్ విజయగర్జన సభ…. స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి
వరంగల్: సిఎం కెసిఆర్ దిక్షా దీవస్ సందర్భంగా వరంగల్ నగర పరిధిలోని దేవన్నపేట శివారులో విజయగర్జన సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 29న సుమారు 10 నుండి 12 లక్షల...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
తెల్ల బంగారమే
పత్తి పంట ఒకేసారి కోతకు వచ్చే వంగడాల సాగుకు సన్నద్ధం
వచ్చే ఏడాది 60వేల ఎకరాల్లో కొత్తరకం పత్తి : సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: తెల్ల బంగారం ఎగుమతులతో తెలంగాణ వ్యవసాయ రంగం కీర్తి ప్రతిష్టలు...
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్లకే !
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
పాత విధుల్లోకి తహసీల్దార్లు ?
మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...
ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆడుకుంటూ...
ఎల్లుండి ఎంఎల్సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అభ్యర్ధుల ఎంపికలో అధికార పార్టీ నిమగ్నం
లోతుగా సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్
ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా వెలువడనున్న తుది జాబితా
ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్...టెన్షన్
హైదరాబాద్ : ఎంఎల్ఎ కోటా కింద ఎంఎల్సి స్థానాలకు మంగళవారం ఎన్నికల...
కరోనా సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాలు ఆపలేదు: సబితా
రంగారెడ్డి: కరోనా సంక్షోభ సమయంలో సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలు ఆపలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ మున్సిపాలిటీ పరిధిలోని ఫింక్ ప్యాలెస్ లో 201 మంది లద్ధిదారులకు కల్యాణ...
కేంద్రం నో అన్నది.. యాసంగిలో వరి వద్దు
పంటల సేకరణ బాధ్యతలనుంచి తప్పుకొన్న కేంద్రం
యాసంగిలో వరిధాన్యం కొనేది లేదు
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, విత్తనోత్పత్తుల కింద
కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి
సాగుచేసుకోవచ్చు : మంత్రి నిరంజన్ రెడ్డి...
టిఆర్ఎస్ పేదల పార్టీ
బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేయాలి
కేంద్రంలోని బిజెపి పాలకులు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నారు
ప్రైవేట్లో బడుగులకు రిజర్వేషన్లు లభిస్తాయా?
బిజెపి నాయకులను నిలదీసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ,...