Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
10 దళితబంధు యూనిట్ల పంపిణీ
వాసాలమర్రిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి లబ్ధిదారులకు అందజేసిన మంత్రి జగదీశ్రెడ్డి
యావత్ ప్రపంచానికే దళితబంధు ఓ రోల్ మోడల్ సిఎం కెసిఆర్ సాహసోపేత నిర్ణయానికి నిదర్శనం : జగదీశ్రెడ్డి
సభలో పాల్గొన్న...
పోడు ఆక్రమణలపై ఉక్కుపాదం
8 నుంచి దరఖాస్తుల స్వీకరణ : సిఎస్ సోమేశ్ కుమార్
అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అప్లికేషన్ల స్వీకరణ
ఇకపై ఆక్రమణలు జరగొద్దు, ప్రజలను చైతన్య పరచాలి
అటవీ, రెవెన్యూ అధికారులతో సిఎస్ సుదీర్ఘ భేటీ
మన తెలంగాణ/...
టిఆర్ఎస్ గెలుపు ఖాయం: కోలేటి దామోదర్
మనతెలంగాణ/ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిఎం...
గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి… బిజెపిని బొంద పెట్టండి: హరీష్ రావు
కరీంనగర్: కరెంట్ గతంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బావుల గడ్డల మీద, పొలం గట్ల మీద రైతులు పడుకునేవాళ్ళు అని,...
తిన్న రేవు తలవాలి… కారు గుర్తుకే ఓటెయ్యండి: హరీష్ రావు
కరీంనగర్: ప్రధాన మంత్రి సొంత రాష్ట్రము గుజరాత్ లో ఇస్తున్నది వృద్దులకు వికలాంగులకు ఇస్తున్నది కేవలం రూ. 600 పింఛన్ మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొదటిసారి టిఆర్ఎస్...
దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది: సునీత
యాదాద్రి: ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన భరోసాతో వాసాలమర్రి గ్రామ దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. వాసాలమర్రి గ్రామం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత...
దేశానికే ఆదర్శంగా ఇక్కడి దళితులు నిలవాలి: జగదీష్ రెడ్డి
దళితబంధు పథకంతో దళితులంతా ఆర్థికంగా ఎదుగుతారు
దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: దళితబంధు పథకం అమలుతో...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు అభివృద్ధి చెందాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన ప్రారంభించారు....
బిజెపితో ఒప్పందం ఉండదు.. అది గాడ్సే పార్టీ: హనుమంతరావు
హైదరాబాద్: బిజెపి గాడ్సే పార్టీ అని, ఆ పార్టీతో ఎప్పుడు ఒప్పందం ఉండదని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్ లో హనుమంతరావు మీడియా సమావేశం...
ఆ ధైర్యం బిజెపి నేతలకు ఉందా?: తలసాని
huzurabad by election news,huzurabad by election who will win,huzurabad by election survey,huzurabad election news,
huzurabad by election results 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు...
గెల్లును గెలిపించండి.. ఈటలను ఓడించండి
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపిని ఓ డించాలంటూ 120 బిసి సంఘాలు, ఉద్యోగ యూనియన్ల తీర్మానం, పిలుపు
తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకమూ బిసి పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం...
ప్రతిపక్షాల్లో వణుకు
ప్లీనరీ విజయవంతంతో తమ పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నాయి
మరో 20ఏళ్ల పాటు అధికారంలో టిఆర్ఎస్ కొనసాగుతుంది భయంతోనే ప్రతిపక్షాల విమర్శలు దళితబంధును చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడుతున్నారు : టిఆర్ఎస్ఎల్పి...
ఇరవై ఏళ్ల టిఆర్ఎస్
వ్యక్తులకైతే 20 ఏళ్ల వయసు నేలకేస్తే పైకిలేచే బంతివంటిదే. రాజకీయ పార్టీ విషయంలో దీనిని మరో కోణంలో చూడవలసి ఉంటుంది. కొన్ని పార్టీలు పుట్టిన చోటనే పడివుండి ఎప్పటికీ ఎదగకుండా జాబితా పెరగడానికే...
పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే
ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
గంజాయి, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం
గంజాయి, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం
వరుసగా దాడులు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు
సమాచారం ఉంటే 9490617444కు ఫోన్ చేయండి
మనతెలంగాణ, సిటిబ్యూరో: గంజాయి, గుట్కా విక్రయాలపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో గంజాయి, గుట్కా, డ్రగ్స్పై...
గులాబీకి జై కొట్టిన ప్రజా సంఘాలు
టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని పిలుపు
ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో 35 బిసి సంఘాల మద్దతు ప్రకటన
ప్రజా సంక్షేమం సిఎం కెసిఆర్తో సాధ్యమని ప్రశంసలు
విద్యార్థులకు రాజకీయ అవకాశం గులాబీ పార్టీతో సాధ్యం
ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తున్న...
కామన్ గుడ్ ఫండ్ కింద ఆలయాల అభివృద్ధి
చారిత్రాత్మకమైన ఆలయాల పునరుద్ధరణకు నిధులు
అవసరమైన చోట నిర్మాణాలతో పాటు దేవాలయాలకు మరమ్మతులను
సుమారు రూ.300 కోట్ల కేటాయింపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గత ప్రభుత్వాలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. ప్రత్యేక...
దళితబంధును చూసి ఓర్వలేకపోతున్నారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ గురించి తాము మాట్లాడుతున్నమా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎవరి పార్టీ వారి ఇష్టమని, ఓర్వ లేని తనంతో సిఎం కెసిఆర్ ను కాంగ్రెస్ బిజెపి నేతలు...
తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్ధబోతున్నాం: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ పెడరేషన్ అధ్వర్యంలో జరగనున్న జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2021 బ్రోచర్ ను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ...
బిసి జాతికి అన్యాయం చేస్తున్న బిజెపికి ఓటు వెయ్యొద్దు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: బిసిల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బిసి కుల గణన చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయమంటోందన్నారు. బిసిలకు కేంద్ర...