Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
వణుకు పుట్టే వరకు స్వెటర్ వేసుకోను: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో చిరిగిన దుస్తులు ధరించి, చలికి వణుకుతున్న పేద బాలికలను చూశాక భారత్ జోడో యాత్రలో టిషర్టును మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ‘కొందరు నన్ను టిషర్టులే...
2024 నాటికి దేశంలో నక్సల్స్ ఉండరు: అమిత్ షా
రాయ్పూర్: దేశంలో 2024 లోక్సభ ఎన్నికల నాటికి నక్సల్స్ను తుడిచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయని ఆయన అన్నారు. నరేంద్ర...
గవర్నర్ వర్సెస్ డిఎంకె సర్కార్.. గెట్ అవుట్ గవర్నర్ రవి..
చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న శాసనసభలో గవర్నర్ ప్రవర్తించిన తీరుకు...
భగ్గుమన్న బ్రెజిల్.. బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం
రియో డి జనిరో: అధికారం కోసం మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులు ఆదివారం ఏకంగా దేశ రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని...
జాక్ మాకు చెక్ పెట్టిన చైనా!
జాక్ మా, అలీ బాబా పేరు ఏదైతెనేం, వ్యక్తి సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలుపిట్టకథలకు తెరపడింది. తాజాగా...
ప్రసంగంపై స్టాలిన్ అభ్యంతరం.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శాసన సభ సమావేశాల నుంచి సోమవారం వాకౌట్ చేశారు. ప్రభుత్వం ముద్రించి ఇచ్చిన గవర్నర్ ప్రసంగం లోని కొన్ని అంశాలను ఆయన చదవక పోవడంతో ముఖ్యమంత్రి...
మోడీని ఓడించాలంటే… : ఓవైసి
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా పెడితే అది బిజెపికి, ప్రధాని మోడీకి అనుకూలంగా మారుతుందని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసి అన్నారు. బిజెపిని ఓడించాలంటే...
కర్నాటక శకటంకు ఈసారి నో ఛాన్స్!
బెంగళూరు: గత ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్నందుకు ఈ ఏడాది కర్నాటక శకటానికి అవకాశం దక్కలేదని కర్నాటక శకటం నోడల్ ఆఫీసర్ సి.ఆర్. నవీన్ ఆదివారం తెలిపారు. గత 13 సంవత్సరాలుగా...
సుప్రీంకోర్టు పై దాడి..
బ్రెజిల్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు.మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు బ్రెజిలియన్ మద్దతుదారులు 2021 జనవరి 6న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
అధికారిక ప్రకటన వరకూ ఆందోళన
మన తెలంగాణ/సదాశివనగర్/కామారెడ్డి: కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ రద్దు ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తేల్చి చెప్పింది. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం భవిష్యత్తు కార్యాచరణ...
ఈ దేశం పూజారులది కాదు, తాపసులది: రాహుల్ ధ్వజం
ఈ దేశం పూజారులది కాదు, తాపసులది
ఆర్ఎస్ఎస్, బిజెపిలపై మరోసారి రాహుల్ ధ్వజం
భయాందోళనలు, విభజనలకు వ్యతిరేకంగా నా యాత్ర
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
కురుక్షేత్ర: హర్యానాలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత...
జరీన్ ను గ్రూప్-1 అధికారిగా నియమించాలి
జరీన్ స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి
సన్మాన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ విజ్ఞప్తి
జనవరి 26లోగా జరీన్ ను గ్రూప్-1 అధికారిగా నియమించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో స్పోర్ట్ అకాడమీ ఏర్పాటుకు నిఖత్...
వారు పెద్దోళ్లు: ప్రశాంత్ కిశోర్
మోతిహారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’పై రాజకీయవేత్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం వ్యంగ్యంతో కూడిన ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం కిశోర్ కూడా తన స్వంత...
నాగాలాండ్లో బిఆర్ఎస్ తొలి పోటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ త్వరలో నాగాలాండ్లో కాలుమోపనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆ రాష్ట్రానికి చెందిన ఎన్సిపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ...
మళ్లీ సిబిఐ, ఐటి దాడుల కలకలం
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో సిబిఐ, ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో ఒవైసి దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇళ్లు, ఆమె భర్తకు సంబంధించి ప్రముఖ...
రాహుల్ పిఎం అభ్యర్థి కాదు: జైరాం రమేశ్
కర్నాల్: భారత్ జోడో యాత్ర చేపట్టింది రాహుల్గాంధీని సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగాప్రతిపాదించేందుకు కాదని జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ శనివారం మాట్లాడుతూ రాహుల్గాంధీ ప్రకారం నిర్వహిస్తున్న యాత్రగా...
నాగాలాండ్ ఎన్నికల బరిలో బిఆర్ఎస్
హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ త్వరలో నాగాలాండ్లో కాలుమోపనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆ రాష్ట్రానికి చెందిన ఎన్సిపి రాష్ట్ర అధ్యక్షుడు,...
మార్కండేయ ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్తత
నాగర్ కర్నూలు: జిల్లాలోని బిజినేపల్లి మండలం లోని మార్కండేయ ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. వివరాలలోకి వెళితే.. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పనుల పురోగతినీ...
మీరు హోం మంత్రా.. గుడి పూజారా అమిత్ షాజీ?
పానీపట్(హర్యానా): అయోధ్యలో రామాలయం 2024 జనవరి 1న ప్రారంభమవుతుందని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. ఆలయంపై ప్రకటన...
కామారెడ్డి బంద్ ప్రశాంతం
మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ మార్పు కోరుతూ రైతు జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. నూతన మాస్టర్ ప్లాన్కు...