Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
హౌస్ అరెస్టులో రేవంత్ రెడ్డి, హనుమంత రావు
హైదరాబాద్: ధర్నా చౌక్లో ధర్నాను చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ పిసిసి చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావులను, ఇతర పార్టీ నాయకులను సోమవారం...
పొరుగుపై ఫోకస్
హైదరాబాద్: బిఆర్ఎస్లో చేరికల జాతర మొదలైంది. ఇందులో భాగం గా సోమవారం ఎపి రాష్ట్రానికి చెందిన పలువురు రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారులు పెద్దఎత్తున బిఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు అ న్ని...
జాతీయ రాజకీయాల్లో రైతు అజెండా
భారత దేశం ప్రాథమికంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో అత్యధిక ప్రజానీకం ఇప్పటికీ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. దేశంలో ప్రజా ప్రతినిధులతో అత్యధికులు గ్రామీణ నేపథ్యం గలవారే. అయితే...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
బిజెపిని గురువుగా పరిగణిస్తా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి భారతీయ జనతా పార్టీని విమర్శించారు. పైగా బిజెపిని తన గురువుగా భావిస్తానన్నారు. కాషాయ పార్టీ ఎంతగా తమపై దాడిచేస్తే, అంత బాగా కాంగ్రెస్...
దక్షిణ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ : మంత్రి హరీష్ రావు
సిఎం కెసిఆర్ రాష్ట్ర సందను పెంచి రాష్ట్రంలోని పేద ప్రజలకు పంచుతున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలను పిహెచ్సిలకు విస్తారించామని మంత్రి అన్నారు....
రాముడిపై బిజెపికి పేటెంట్ లేదు
భోపాల్: శ్రీరాముడు, హనుమంతుడు లేదా హిందూ మతంపై బిజెపికి పేటెంట్ హక్కులేవీ లేవని బిజెపి సీనియర్ నాయుకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. వీటిపై ఎవరికైనా విశ్వాసం ఉండవచ్చని, అయితే తమ విధేయత...
ఆర్విఎంలు!
ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఓటు హక్కు వినియోగం లోపరహితంగా, గరిష్ఠ స్థాయిలో జరిగినప్పుడే ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నారనే సంతృప్తి కలుగుతుంది. ఓటర్లు ఉపాధి పనుల మీదనో, చదువు, ఉద్యోగం తదితర వ్యాపకాలపైనో...
‘పఠాన్’ పాటపై అభ్యంతరాలు!
ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలను చూసినపుడు మన దేశం లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. చాలా మందికి దేని మీదా స్పందన లేకపోవటం కూడా ఆందోళనకు గురి...
టిడిపితో బిజెపికి పొత్తు ఉండదు: బండి
మన తెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో బిజెపికి పొత్తు ఉండబోదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన టిడిపి సభ...
మైనారిటీలను విద్యకు దూరం చేసే కుట్ర
పిజి పూర్తి చేసి ఎంఫిల్, పిహెచ్డి ప్రవేశాలు పొందిన మైనారిటీ అభ్యర్థులకు ఆర్ధిక వెసులుబాటు లేకపోవడం వల్ల పై చదువులు చదివే వారికి నిరోధకంగా మారింది. అల్పసంఖ్యాక వర్గాల వారిని ఈ వెనుకబాటుతనం...
కర్ణాటక, మహారాష్ట్ర ప్రముఖులతో వినోద్కుమార్ భేటీ
హైదరాబాద్: త్వరలోనే బిఆర్ఎస్పార్టీ కార్యాచరణను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటిస్తారని, రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించి ఆ దిశగా ముందడుగు వేద్దామని వినోద్కుమార్ మహారాష్ట్ర, కర్ణాటక ప్రముఖులతో పేర్కొన్నారు....
బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ మృతి
కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ (69) గురువారం ఉదయం 10.40 గంటలకు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్లో కన్నుమూశారు. బుధవారం రాత్రి హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో బెర్హంపూర్లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్లో...
దేశ భద్రతను పట్టించుకోని బిజెపి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే...
పార్మాసిటిని రద్దు చేయాలి: ఎంపి కోమటిరెడ్డి
ఇబ్రహీంపట్నం : విషం వెదజల్లె పార్మాసిటి వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వెంటనే రద్దు చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హుజురాబాద్ ఎంఎల్ఎ ఈటల రాజెందర్, కిషాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షులు...
మోడీజీ..మీ తల్లిగారు త్వరగా కోలుకోవాలి
న్యూఢిల్లీ: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. బుధవారం ఉదయం అస్వస్థతతో అహ్మదాబాద్లోని యుఎన్ మహెతా ఇన్స్టిట్యూట్ ఆఆఫ్...
జిల్లా పరిషత్ చైర్మన్గా రౌడీగారి పెళ్లాం
రోహతక్: హర్యానాలోని రోహతక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పేరుమోసిన రౌడీషీటర్ రాజేష్ అలియాస్ సర్కారీ భార్య మంజు మంగళవారం ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన...
మోడీ డ్రెస్పై వ్యాఖ్యలు.. కీర్తి ఆజాద్పై కేసు
షిల్లాంగ్: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ధరించిన మేఘాలయాకు చెందిన గిరిజన తెగ ఖాసీ సాంప్రదాయ దుస్తులను అపహాస్యం చేస్తూ వ్యాఖ్యలు చేసిన టి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కీర్తి ఆజాద్పై మేఘాలయాలోని...
వినియోగదారుల విషాదం
అడుగడుగునా దగా పడుతున్న వినియోగదారులను ఏ చట్టాలు కాపాడుతున్నాయి? ఎన్ని వినియోగదారుల చట్టాలున్నా వస్తు సేవల విషయంలో వినియోగదారులకు న్యాయం జరగడం లేదు. దళారులు సృష్టించిన నూతన ఆర్ధిక సూత్రాలను విశ్లేషించి, ఉత్పత్తిదారులకు,...
కేసు సిబిఐకి అప్పగిస్తే ‘బారా ఖూన్ మాఫే’నా?
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల కోనుగోలు కేసును సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన సంబరాలు చే సుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి పార్టీ తీరుపైన బి ఆర్యస్...