Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
కిషన్రెడ్డి ‘పిట్ట కథలు’
మంత్రి హరీశ్రావు నిప్పులు
అమరవీరుల స్థూపాన్ని తాకే హక్కు ఆయనకు ఉందా?
తెలంగాణ ఉద్యమంలో ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయిన కిషన్రెడ్డి ఇప్పుడు పిట్టకథలు చెబుతున్నారు ఆంధ్ర ఉద్యమానికి...
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్
గోరఖ్పూర్: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ సీట్కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా...
రాష్ట్రాలకు బోడిగుండు!
సంపాదకీయం: రాష్ట్రాల అధికారాలను హరించడంలో అందెవేసిన చేయి అనిపించుకొన్న ప్రధాని మోడీ ప్రభుత్వం అటువంటి మరో దురాక్రమణకు సిద్ధపడుతున్నది. పరిపాలన బండికి ఇరుసుల్లాంటి ఐఎఎస్ అధికార్ల బదిలీలపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని పావులు కదుపుతున్నది....
బిజెపికి యుపి బిపి
మూడు రోజుల్లో 10 మంది కీలక ఒబిసి నేతల రాజీనామాలు
ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఎల బాటలో మరికొందరు
కమలనాథుల్లో కలవరం
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ప్రతికూల పవనాలు
మరికొద్ది రోజుల్లో 12మంది మంత్రులు, 50మంది ఎంఎల్ఎలు...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
త్రికూట పర్వతాల్లో తొక్కిసలాట
మాతా వైష్ణోదేవి ఆలయ ఘటనలో 12మంది భక్తుల దుర్మరణం
మరో 16 మందికి గాయాలు, యువకుల మధ్య గొడవే కారణం!
జమ్మూ: నూతన సంవత్సరం వేళ జమ్మూ, కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. మాతా...
తెలంగాణకు బిజెపి చేసిందేమిటి?: గుత్తా
హైదరాబాద్: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైతాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడారని ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల తరపున మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన...
పొరపాటుకు చింతిస్తున్నాం
ఉగ్రవాదులు అనుకునే పౌరులపై కాల్పులు
సిట్ నివేదిక తర్వాత బాధ్యులపై చర్యలు
భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరించాం
నాగాలాండ్లో ఆర్మీ కాల్పుల ఘటనపై పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన
న్యూఢిల్లీ : నాగాలాండ్లో సామాన్యులపై...
రాజస్థాన్లో బిజెపి సిఎం అభ్యర్థిగా షెకావత్!
జైపూర్: మరో రెండేళ్ల తర్వాత జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బరిలో నిలుస్తారని కాంగ్రెస్ నాయకుడు గోవింద్ సిగ్ దొతాశ్రా...
నాగాలాండ్లో దారుణం: జవాన్ల కాల్పులు.. 13మంది పౌరులు మృతి
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో దారుణం.. పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పులు
13 మంది పౌరులు మృతి, గ్రామస్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాను
మోన్ జిల్లాలో ఉద్రిక్తత, ఇంటర్నెట్ నిలిపి వేత
ఘటనపై ఉన్నతస్థాయి సిట్ దర్యాప్తుకు...
ఓబిసి హోదా ఇవ్వకుంటే.. అదే చేస్తాం
మథుర: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఓబిసి కేటగరిలో జాట్లను చేర్చడం సహా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిస్తామని అఖిల్ భారతీయ జాట్ ఆరక్షణ్...
అంతిమ సంస్కారాల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి
కోల్కతా: పశ్చిమబెంగాల్ లోని నాడియా జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. నబద్వీప్లో ఓ వ్యక్తి అంతిమ సంస్కారాల...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
రేపటి నుంచి లక్నోలో డిజిపిల సమావేశం
న్యూఢిల్లీ: లక్నోలో శుక్రవారం ప్రారంభం కానున్న రాష్ట్రాల డిజిపిల వార్షిక సమావేశంలో ఉగ్రవాద నిరోధం, సైబర్ నేరాలు, మావోయిస్టుల హింస సహా పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ నెల 20, 21...
రేపు మళ్ళీ తెరుచుకోనున్న కర్తార్పూర్ సాహిబ్ నడవ
న్యూఢిల్లీ: కర్తార్పూర్ నడవను 2019 నవంబర్లో తెరిచారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆ కారిడార్ను 2020 మార్చిలో మూసేశారు. పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. దాంతో ఆ కారిడార్ను తిరిగి తెరవడం...
విభజన చట్టం హామీలను నెరవేర్చండి
రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి
తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్రానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని...
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..
చిత్తూరు: తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7.30గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి ఎపి...
అన్ని స్వభాషలకు హిందీ ‘సఖి’
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
వారణాసి: దేశంలోని అన్ని స్వదేశీ భాషలకు హిందీ మిత్ర భాషని, అన్ని భాషల పరిపుష్టిలోనే భారతదేశ పురోభివృద్ధి ఇమిడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
రేపు రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సమావేశం జరగనున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యుటి) చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతోపాటు...
పద్మ పురస్కారాల బహుకరణ..
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మపురస్కారాలను బహుకరించారు. మొత్తం 73మంది విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందచేశారు. వీరిలో కొందరు మరణానంతరం ఈ పురస్కారాలు అందుకున్నారు....