Home Search
సూర్యాపేట - search results
If you're not happy with the results, please do another search
వ్యాపారవర్గంగా దళితులు
తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలుకొట్టాలి
సంవత్సరానికి 2లక్షల దళిత కుటుంబాలకు
ప్రయోజనం, వ్యాపార రంగాల్లో రిజర్వేషన్
రాష్ట్రం నలుదిక్కుల గల నాలుగు
మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా
మూడు వారాల్లోనే వీటికి...
లారీ బీభత్సం: ముగ్గురు మృతి
పాలకీడు: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జానపాడు దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం లారీ అదుపుతప్పి రెండు బైకులను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
భర్తకు చున్నీతో ఉరివేసి చంపిన భార్య
సూర్యాపేట: పెనపహాడ్ మండలం ధర్మపురంలో దారుణం చోటుచేసుకుంది. భర్త సంజీవ గొంతుకు చున్నీతో ఉరివేసి భార్య సునీత చంపేసింది. హత్య చేసేముందు భర్త కాళ్లు, చేతులు కట్టేసి కదలకుండా భార్య చేసింది. గ్రామస్థుల...
మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత చేప పిల్లలు: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ప్రణాళికల్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా...
పగ బట్టిన వాన
నేటి నుంచి అతి భారీ వర్షాలు, ఆరెంజ్ హెచ్చరిక జారీ
హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా లోతట్టు ప్రాంతాలు
జలమయం, మరోసారి మునిగిపోయిన
మూసారాంబాగ్ బ్రిడ్జి, మరి మూడు రోజుల పాటు
భారీ వర్షాలుపలు చోట్ల...
రాష్ట్రవ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు
రేపటి నుంచి అతి భారీ వర్షాలు
మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ
వర్షానికి మునిగిపోయిన మలక్పేట ముసారాంబాగ్ బ్రిడ్జి
లోతట్టు ప్రాంతాలు జలమయం
పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా...
ప్రధానికి 10 వినతులు
ఢిల్లీలో నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ భేటీ
యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ ఆహ్వానం
50ని॥ల పాటు సాగిన సమావేశం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వినతులతో పది లేఖలను...
ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ భేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం భేటి అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నివాసంలో నరేంద్రమోడీతో చర్చించారు....
మరో నాలుగు మండలాల్లో దళితబంధు..
హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు...
జల జీవనం
కుండపోత వర్షానికి పలు జిల్లాల్లో కాలనీల మునక
లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుక కరువు ఎప్పటికప్పుడు సురక్షిత
ప్రాంతాలకు తరలింపు నిజామాబాద్ జిల్లాలో నదిలో గల్లంతైన బాలిక రాజన్న సిరిసిల్ల
జిల్లా మానేరు వాగులో...
24 గంటల వ్యవధిలో సగటున 20 సెం.మీ వాన
అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్థం
లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు కరువు
మానేరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరిని రక్షించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో బాలిక గల్లంతు
మానేరు వాగులో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆర్టీసీ...
ఉప్పొంగిన వాగులు
9 మంది దుర్మరణం
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు
పొంగిపొర్లుతున్న వాగులు
దాటే యత్నంలో మునిగి బలైపోయిన 9మంది
ఆదివారం ఏడుగురు, సోమవారం ఇద్దరు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
ఆదివారం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు...
ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల విషాదం
వాగులను దాటుతూ వరదనీటిలో కొట్టుకుపోయిన పలువురు
ఆదివారం ఏడుగురు...సోమవారం ఇద్దరు...
పలు గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చోట్ల విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు పలు...
రాష్ట్రమంతటా కుండపోత
మనతెలంగాణ/హైదరాబాద్ : శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 104.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, యాదాద్రి భువనగిరి 87.5, సూర్యాపేటలో 62, నల్లగొండలో 61.3, జోగుళాంబ గద్వాల్లో...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా....
నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు కురిసే అవకాశం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా...
ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా.. 10మందికి గాయాలు
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ...
రాష్ట్రంలో 389 కరోనా కేసులు.. ఒకరు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 389 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్లు మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి...
రాష్ట్ర బిసి కమిషన్
బిసి కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
చైర్మన్గా వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులుగా సిహెచ్ ఉపేంద్ర, సుభప్రద్ పటేల్ నూలి, కె.కిశోర్గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ బిసి కమిషన్...
వారి సహాయం అనిర్వచనీయమైనది: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట:అమెరికాలో స్థిరపడిన తెలంగాణా వాసులు సూర్యపేట మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనియమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అక్కడ ఉండి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న...
అంతర్ రాష్ట్ర జలాశయాల్లో చేపలవేటకు అండ
మత్సకారుల సమస్యలపై వారంరోజ్లులో నివేదిక
అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్రాష్ట్ర జలాశయాల్లో చేపల వేటను సాగించే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మత్సకారులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక , మత్స...