Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
చైనా సరిహద్దులకు భారీగా బలగాలు..
న్యూఢిల్లీ: చైనా దేశంతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో ఫలితమిచ్చే...
ఎఆర్ పవర్తో ఒప్పో రెనో 4ప్రో
న్యూఢిల్లీ: ఒప్పో తన ప్రీమియం ఆఫర్ను రెనో 4ప్రోతో నేటి నుండి విస్తరించడానికి సిద్ధమైంది. ఒప్పో జూలై 31న భారతదేశంలో మొదటిసారి రెనో 4ప్రో గ్లోబల్ వేరియంట్ను విడుదల చేస్తోంది. 65డబ్లు సూపర్...
ఇండియాలో 16 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 16లక్షల మార్క్ దాటాయి. గడిచిన 24 గంటల్లో 55,079 కొత్త కోవిడ్-19...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
మణిపూర్లో కాల్పులు: ముగ్గురు జవాన్ల మృతి
ఇంఫాల్: మణిపూర్లోని చాందెల్ జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్కు చెందిన ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు. భారత్-మయన్మార్ సరిహద్దు...
దేశంలో కొత్తగా 52,123 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు కుప్పలుగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 52,123 కరోనా పాజిటివ్ కేసులు, 775 మరణాలు...
శత్రువును రఫాడించే రాఫెల్స్
శబ్ధవేగాన్ని మించిన గురి ..
అంబాలా బేస్ అమ్ములపొదిలోకి
రక్షణ పాటవశక్తికి స్వాగతస్పందన
న్యూఢిల్లీ/ అంబాలా : ఎన్నాళ్ల వేచిన క్షణం రానే వచ్చింది. ఫ్రాన్స్ నుంచి రెక్కలు కట్టుకుని ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం...
అయోధ్యలో ఉద్రిక్తత
ఐఎస్ఐ సైగలతో ఉగ్రదాడికి పన్నాగం
రామాలయ భూమిపూజ విఘ్నానికి ప్లాన్
ఇంటలిజెన్స్ సమాచారంతో నిఘా తీవ్రం
న్యూఢిల్లీ/అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని రామజన్మభూమి స్థలాన్ని లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతారనే నిఘా సమాచారం అందింది. దీనితో...
24 గంటల్లో 48,513 కొత్త కేసులు.. 768 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 48,513 కొత్త కోవిడ్-19 కేసులు, 768 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో...
హైదరాబాద్ కేరాఫ్ ఫార్మా
కరోనా సంక్షోభంలో సత్తాచాటుతున్న భాగ్యనగర ఔషధ రంగం
భవిష్యత్లో ఫార్మా, లైఫ్సైన్స్ రంగాలదే ఆధిపత్యం
ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్, కరోనా వ్యాక్సిన్ల తయారీలో ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటింది
డబ్లుఇఎఫ్ వెబ్నార్లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్:...
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
‘రఫేల్’కు గాలిలోనే ఇంధనం భర్తీ..
న్యూఢిల్లీ : భారత్ వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అత్యంత ఆధునిక రఫేల్ మొదటి బ్యాచ్ ఐదు యుద్ధ విమానాలు ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరాయి. మార్గమధ్యంలో...
ఐపిఎల్కు ప్రభుత్వం అనుమతి
ముంబై: కరోనా వల్ల వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను యుఎఇ వేదికగా నిర్వహించుకునేందుకు భారత క్రికెట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో యుఎఇలో ఐపిఎల్ నిర్వహించేందుకు...
పబ్జి సహా మరో 47 యాప్లపై నిషేధం..?
న్యూఢిల్లీ: సోమవారం 47 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. వీడియో గేమింగ్ యాప్ పబ్జిపైనా నిషేధం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. నెల రోజుల క్రితం చైనాకు చెందిన 59 యాప్ల్ని...
దేశాల వారీగా కరోనా వివరాలు….
ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ 1 కోటి 64...
ముప్పులోనే ఉన్నాం
మునుపటికన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది
ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
మాస్క్.. మస్ట్ కావాలి
కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనాలి
‘మన్కీ బాత్’ప్రసంగంలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, మునుపటికంటే...
తెలంగాణలో 1593 కరోనా కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1593 కేసులు నమోదుకాగా ఎనిమిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 54 వేలకు...
కరోనా@32000 మృతులు
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు దాదాపుగా 50 వేల కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్క రోజే 48661 కేసులు నమోదుకాగా...
కశ్మీరీ కుంకుమ ప్రపంచ మెరుపు
విశేష ఖ్యాతిదాయక జిఐ ట్యాగ్
జమ్మూ : కశ్మీర్ కుంకుమకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. భౌగోళిక విశేషాల ఖ్యాతి జాబితాలో ఇక్కడ పెరిగే కుంకుమ పువ్వు పంట చేరింది. కశ్మీరీ కుంకుమకు అంతర్జాతీయ...
రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు
24గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల20వేల శాంపిళ్లకు టెస్టులు, దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత పెద్ద మొత్తంలో
కొవిడ్ టెస్టులు ఇదే తొలిసారి
ఒకే రోజు 48,916 కొత్త కేసులు
31వేలు దాటిన మరణాలు
మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్కు...