Friday, April 26, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Mohan bhagwat statement on masjid nabawi

సంఘ్ పరివార్ స్వరం మారిందా!?

ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ...
2021-22 Industries Department releases annual report

ప్రగతిశీల రాష్ట్రాలపై పగెందుకు?

కేంద్రం మంచిచేస్తే మెచ్చుకుంటాం.. లేకపోతే తాటతీస్తాం ఆరు పారిశ్రామిక కారిడార్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కదానికీ దిక్కులేదు సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ నినాదాన్ని చేతల్లో చూపాలి కేంద్ర సహకారం లేకున్నా కెసిఆర్ ముందుచూపుతో అన్నిరంగాల్లో తెలంగాణ...
Bonalu are a symbol of Telangana culture

బోనమెత్తుడే

30న గోల్కొండలో తొలి బోనం జులై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి రెండేళ్ల తర్వాత ఘనంగా బోనాల...
Water storage capacity in Srishylam project dropped to 188 TMC

శ్రీశైలం నిండుకుండ కాదు సగమే!

పూడికమట్టిలో ప్రాజెక్టు మునక ప్రతి 3టిఎంసిల బురద మేట ప్రాజెక్టు ప్రారంభంలో నీటి నిల్వ సామర్థ్ధం 308 టిఎంసిలు, 2022 188 టిఎంసిలు నిపుణుల కమిటీ తాజా నివేదికలో 120 టిఎంసిలు పూడికపాలు పూడిక...
BJP Staff comments against Muhammad Pravakta

బిజెపితో భారత్‌కు సంకట స్థితి.. గల్ఫ్‌దేశాలలో ఇండియా మాల్ వెలి..

బిజెపితో భారత్‌కు సంకట స్థితి మోడీ సర్కారు క్షమాపణ చెప్పితీరాలి భారత్‌పై తీవ్రస్థాయిలో ముస్లిం దేశాల డిమాండ్ గల్ఫ్ దేశాలకు తోడుగా పాకిస్థాన్ అఫ్ఘనిస్తాన్ ఇండియా మాల్ వెలి షురూ సరుకు బయటకు...
Shiv Sena slams PM Modi's Govt Over Kashmir Killings

కష్టాలలో కశ్మీరీలు.. వేడుకల్లో బిజీగా రాజు

కష్టాలలో కశ్మీరీలు..వేడుకల్లో బిజీగా రాజు బిజెపిపై శివసేన ఎద్దేవా ముంబై: కశ్మీరులో ఒక వర్గాన్ని లక్షంగా చేసుకుని జరుగుతున్న దాడులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శివసేన వ్యాఖ్యానించింది. కశ్మీరులో ప్రజలు...
Congress leaders join in TRS Party

దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ: ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో జరిగిన అభివృద్ధి మన కండ్ల ముందు కనిపిస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మెండోర మండల...
Corona cases are on the rise once again in the country

కొవిడ్ కేసులు పైపైకి

ఒకేరోజు 4270 కేసులు, 15మంది మృత్యువాత మహారాష్ట్ర, కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి నాలుగో దశకు సంకేతమా? మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
Arvind Kejriwal

కశ్మీర్ పండితుల చంపివేతల నేపథ్యంలో కేజ్రీవాల్ 4 డిమాండ్లు

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు కాశ్మీరీ పండిట్‌లను ప్రభుత్వం అనుమతించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో లక్షిత హత్యలు...
Minister KTR fires on Amit shah

అమిత్‌షాకు సవాల్

శవం, శివం అంటూ బిజెపి మత ఘర్షణలు సృష్టించే కుట్ర మసీదులు, గుళ్ల రాజకీయం మాని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మోడీ ప్రకటించింది వాస్తవం కాదా? మాచర్ల-గద్వాల రైల్వే లైన్...
Telangana Reports 98 new corona cases in 24 hrs

నెమ్మదిగా విజృంభణ

మహారాష్ట్ర, కేరళలో కరోనా కోరలు, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కు నిబంధన మూడు నెలల తరువాత మహారాష్ట్రలో వెయ్యి దాటిన కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ముంబై : మహారాష్ట్ర, కేరళ...
BJP is also heavily corrupt in Corona Kits

అసోం సిఎం హిమంతపై ఆరోపణలు

కరోనా కిట్లలో భారీ అవినీతి ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భార్య, కుమారుడి వ్యాపార భాగస్వాములకు కాంట్రాక్టు రూ.600కు బదులు రూ.900 చెల్లింపులు అనుభవం లేని కంపెనీకి ఆఫర్ ఇచ్చారు ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా ఆరోపణలు న్యూఢిల్లీ/ గువహతి :...

కర్నాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా, పాలమూరుకేది?: కెటిఆర్

  మహబూబ్ నగర్: దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.  దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. భూత్పూర్ మండలం పోతలమడుగు దగ్గర...
Release of the Annual Report of the Municipal Department

పట్టణాభివృద్ధిలో మనమే మేటి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 12అవార్డులు రాష్ట్రానికే ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌ను నిలబెట్టాలన్నదే లక్షం కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి మరిన్ని అవార్డులు రాష్ట్రంలో 2025 నాటికే పట్టణాల్లో 50% జనాభా 141...
Formula E Car Racing Begins In Hyderabad

వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఫార్మూలా ఇ కారు రేసు

జకార్తా : వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్మూలా ఇ కారు రేసులు జరుగుతాయి. మహీంద్రా రేసింగ్ , టీం ప్రిన్సిపల్ దిల్బాగ్ సింగ్ గిల్ ఈ విషయం తెలిపారు. మహీంద్రా...
Centre gives Akal Takht jathedar Z-category security

అకాలీ తఖ్త్ జతేదార్‌కు జెడ్ క్యాటగిరి భద్రత

న్యూఢిల్లీ: అకాల్ తఖ్త్ జతేదార్ జ్ఞానీ హర్‌ప్రీత్ సింగ్‌కు జెడ్ క్యాటగిరీ భద్రతను కేంద్ర హోం శాఖ సమకూర్చినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు సమాచారం అందడంతో దేశంలోనే...
Ujjwala gas yojana

‘ఉజ్వల’ ఊతం ఉత్త గ్యాస్!

కట్టెల పొగల పొయ్యలతో ఉసూరుమనే గృహిణులకు ఆ పొగ కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది....
CJI NV Ramana inaugurates 23 District Courts in Telangana

జిల్లా కోర్టులతో సత్వర న్యాయం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జ్యుడిషీయల్ డిపార్ట్‌మెంట్‌లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా...
Delhi to replace Harijan with Dr Ambedkar in names

”హరిజన బస్తీల”కు ”డా. అంబేద్కర్‌”గా పేరు మార్పు

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని వీధులు, కాలనీలలో ''హరిజన్'' అనే పదం ఉన్న చోట ''డాక్టర్ అంబేద్కర్'' అని మారుస్తూ త్వరలో ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ...
Puri-Jagannath-Temple

పూరీ జగన్నాథ ఆలయంలో అక్రమ తవ్వకాల పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు

పూరీ జగన్నాథ ఆలయంలో అక్రమ తవ్వకాలు, నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఉత్తర్వులను ఎస్సీ రిజర్వ్ చేసింది. న్యూఢిల్లీ: పూరీలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీ జగన్నాథ ఆలయంలో ఒడిశా ప్రభుత్వం అక్రమ తవ్వకాలు,...

Latest News