Home Search
ఆర్మీ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో కొనసాగుతున్న ట్రంప్ రెండో రోజు పర్యటన
న్యూఢిల్లీ: భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం 10:30కి రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి ప్రధాని మోడీ, ట్రంప్ నివాళులు అర్పించారు. 11 గంటలకు...
మహిళా న్యాయం దిశలో సుప్రీం భేష్
రాష్ట్రపతి కోవింద్ కితాబు
అప్పటి, ఇప్పటి తీర్పులతో మేలుకొలుపులు
ఆధునీకరణ, సామాన్యీకరణతో మేలు
న్యూఢిల్లీ : దేశంలో లింగపరమైన న్యాయం పరిరక్షణలో భారతీయ న్యాయవ్యవస్థ విశేషరీతిలో స్పందిస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు....
ప్రేమోన్మాది వేధింపులు…. అమ్మాయి తల్లిపై కాల్పులు
అమరావతి: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో ఓ ప్రేమోన్మాది యువతి తల్లిపై కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆర్మీలో పని చేసిన బాలాజీ అనే వ్యక్తి రమాదేవీ కూతురిని ప్రేమిస్తున్నానంటూ...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
పుల్వామా: జమ్మూకశ్మీర్లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థపై ఓ విద్యార్థి వీడియో సందేశం
హైదరాబాద్ : దేశాభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అవసరమో, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థను తెలిపే ఓ చిన్న నిడివితో ఉన్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన...
‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియో విడుదల
చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాల సక్సెస్ తో జోరుమీదున్న మేగామేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ చిత్రంలో సాయికి జోడీగా ఇశ్మార్ట్...
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల స్వదేశీ తయారీ రక్షణ పరికరాల ఎగుమతి
డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభ సభలో
ప్రధాని మోడీ వెల్లడి
లక్నో : వచ్చే ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన స్వదేశీ తయారీ రక్షణ పరికరాలను ఎగుమతి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ...
కరోనా వైరస్ ప్రభావం: వుహాన్ నుంచి 324 మంది భారతీయులు ఢిల్లీకి చేరిక
న్యూఢిల్లీ : చైనా లోని వుహాన్ నగరం నుంచి 324 మంది భారతీయులు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 211 మంది విద్యార్థులు కాగా, 110...
సుష్మా స్వరాజ్ భర్తపై థరూర్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షాపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తీవ్ర...
సిఎఎ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రవేశించడానికి కోర్టు అనుమతించిన దరిమిలా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బుధవారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా షహీన్ బాగ్లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొననున్నారు....
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దాళాలు మట్టుబెట్టారు. మంగళవారం సౌత్ కాశ్మీర్, త్రాల్ ప్రాంతంలోని ఝండ్ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలో దాగి ఉన్నారని సమచారం అందడంతో...
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి
శ్రీనగర్:సౌత్ కాశ్మీర్లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్...
మంచుతుఫాన్ బీభత్సం.. ముగ్గురు సైనికులు మృతి, మరోకరు గల్లంతు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారా, బారాముల్లహ్, గండెర్బల్ సెక్టర్లలో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. మంచు కొండ చరియలు విరిగపడడంతో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్పై...
సరిహద్దులో యువకుడి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి….
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దులో ఇద్దరు కశ్మీర్లను చంపి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాక్ సైన్యం మోర్టర్లతో దాడి చేయడంతో ఇద్దరు...
ప్రతీకారం
అంతం కాదిది ఆరంభమే - ఇరాన్ అధినేత ఖమేనీ
సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ భీషణ క్షిపణి దాడులు
80 మంది అమెరికన్ సైనికులు మృతి : ఇరాన్
టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో...
చంద్రశేఖర్ ఆజాద్కు గుండెపోటు రావచ్చు!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాత ఢిల్లీలోని దరియాగంజ్లో జరిగిన హింసాకాండకు సంబంధించి అరెస్టయి తీహార్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆరోగ్యంపై వైద్యడొకరు...
జమ్ముకశ్మీర్ లో ఎన్కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ చొరబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్, రాజౌరీ జిల్లాలోని నౌషారా సెక్టార్ లో బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్...
మహేష్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తారు
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అనిల్ సుంకరతో ఇంటర్వూ విశేషాలు...
చాలా...
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా రావత్
ఆర్మీ చీఫ్గా నేడు పదవీ విరమణ
తొలి సిడిఎస్గా బిపిన్ రావత్
న్యూఢిల్లీ : భద్రతా బలగాల తొలి మహా అధిపతి (సిడిఎస్)గా కేంద్ర ప్రభుత్వం బిపిన్ రావత్ను నియమించింది. రావత్ ప్రస్తుతం దేశ సైనిక...
ఉత్తమ్కు సిగ్గు లేదు
కాంగ్రెసోళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది: తలసాని
మేడ్చల్: కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్రెడ్డి సిగ్గులేకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ...