Home Search
ప్రపంచ రికార్డు - search results
If you're not happy with the results, please do another search
మక్కల దిగుమతి ఎవరికి మేలు?
జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో ఒక్కరోజే 45,720 కేసులు, 1,129 మరణాలు
30 వేలకు చేరువలో మరణాలు, 1.5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
రెండో రోజూ 29 వేలకు పైగా రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అందరూ ఊహించినట్లుగానే...
వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్
ఆశలు చిగురిస్తున్నాయ్
కనుచూపు మేరలో కలల వ్యాక్సిన్లు
రష్యా వ్యాక్సిన్...
ఆగస్టు 3 నుంచి మూడోదశ ట్రయల్
సమాంతరంగా అందుబాటులోకి వ్యాక్సిన్
సెచినోవ్వర్శిటీ భగీరథయత్నం
ఆక్స్ఫర్డ్ టీకా...
ఇమ్యూనిటి పెంపుదల, వైరస్ కట్టడి
తొలి మలి దశ పరీక్షలలో నిర్ధారణ
లాన్సెట్ సైన్స్ జర్నల్లో...
గిన్నిస్ బుక్లో భారత్ పులుల జనాభా గణన
న్యూఢిల్లీ: దేశంలో కెమెరా సాయంతో అడవులలో 2018లో నిర్వహించిన పులుల జనాభా గణన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018 ప్రకారం దేశంలో...
ఆడ శిశువుల భ్రూణ హత్యలు..
ఎగుడు దిగుడుల అసమ సమాజంలో ధనికులకు, పేదలకు మధ్య దూరం చాంతాడులా పెరిగిపోతున్న వర్తమానంలో సాధారణ కుటుంబాల్లో పుట్టడమే ముళ్ల కంప మీద అడుగు పెట్టడం వంటిదైతే, ఆడ శిశువు ఈ నేల...
అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే 52వేల కేసులు, 676మంది మృతి
న్యూయార్క్ః అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో అమెరికాలో ప్రతీరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. నిన్న(బుధవారం) ఒక్కరోజులోనే అమెరికాలో ఏకంగా రికార్డు స్థాయిలో 52వేల...
కోహ్లి అంటే చాలా ఇష్టం : ఉమర్గుల్
లాహోర్ : ప్రస్తుత క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఆరాధ్య ఆటగాడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్గుల్ పేర్కొన్నాడు. ఒకప్పుడూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన...
24 గంటల్లో 15,968 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 465 మరణాలు, అత్యధికంగా 15,968 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
విరాట్ సాధించాల్సింది చాలా ఉంది
న్యూఢిల్లీ: కెప్టెన్గా విరాట్ కోహ్లి సాధించిందేమీ లేదని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శించాడు. సారధిగా బాధ్యతలు చేపట్టిన కోహ్లి తన వ్యక్తిగత బ్యాటింగ్ను మాత్రమే మెరుగు పరుచుకున్నాడని, జట్టును విజయపథంలో...
వరల్డ్కప్ తర్వాతే రిటైర్మెంట్
న్యూఢిల్లీ : తన రిటైర్మెంట్ గురించి భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టత ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని...
న్యూయార్క్ పోలీసుచట్ట సవరణ
అంతస్థుల సమాజంలో పాలక వర్గాలు కిందివారిపై చూపే వివక్షకు ప్రత్యక్ష రూపంగా పోలీసు వ్యవస్థ స్థిరపడిపోయింది. రాచరికాల్లో రాజ భటుల మాదిరిగా, భూస్వామ్యంలో జమీందార్ల చేతికింది మనుషుల రీతిలో ఇప్పుడు పోలీసులు పై...
కరోనా కట్టడిలో న్యూజిలాండ్ ఆదర్శం
న్యూఢిల్లీ : ప్రపంచంలో అనేక దేశాలు కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోడానికి లాక్డౌన్తోసహా అనేక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. 150 కోట్ల జనాభా...
ఇది వికాస ‘గీతాంజలి’!
మన నిత్య వ్యవహారంలో జంట పదాలు కొన్ని ఉన్నాయి. ఇల్లువాకిలి, పొలం పుట్ర, నింగి-నేల, రేయిపగలు, సూర్యచంద్రులు, రామలక్ష్మణులు, పనిపాట... ఇంకా ఎన్నో...! ఇలాంటి జంట పదాలన్నింటిలో మానవ జీవన పరిణామాన్ని నడిపించి,...
సావర్కర్ క్షమాపణ అడిగారా!
స్వాతంత్య్ర పోరాటంలో మరెవ్వరితో సాటిలేని వీరోచిత పోరాటం, త్యాగం చేయడమే కాకుండా అసమానమైన రీతిలో చిత్రవధలకు, కఠినమైన నిర్బంధాలకు ఎదుర్కొన్న వీర్ సావర్కార్ మృతి చెందిన 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోమారు...
రవిశాస్త్రి @58
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి బుధవారం 58వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశ్రేణి ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగిన రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్గా...
హాకీ లెజండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత
చండీగఢ్ : భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్లో భారత్కు మూడుసార్లు...
హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ ఇకలేరు
ఛండీగఢ్: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని పోర్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు....
అరకోటికి చేరిన కరోనా రోగులు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 50 లక్షలకు చేరుకుంది. వైరస్ తొలుత తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకూ ఐదు నెలలు గడిచాయి. చైనా వైరస్ ప్రభావంతో...
లక్ష కేసులకు చేరడానికి భారత్కు 64 రోజులు!
అమెరికాకు 25 రోజులు,స్పెయిన్కు 30 రోజులు
ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే
ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే
న్యూఢిల్లీ: భారత్లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
వానాకాలంలో మక్కలపై నిషేధం
70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో...