Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
నర్మదా లోయలో అరుదైన డైనోసార్ గూళ్లు
మధ్యప్రదేశ్ నర్మదాలోయలో శాకాహారియైన అరుదైన డైనోసార్ టిటానోసార్స్ గూళ్లను పురావస్తుశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గూళ్లలో 256 గుడ శిలాజాలను కనుగొన గలిగారు. ఢిల్లీ యూనివర్శిటీ, మోహన్పుర్కొల్కతా, భోపాల్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్సైన్సు...
మార్చురిలోని మృతదేహం కన్ను మాయం
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్నది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేసి ఉంటాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే...
సిగ్గు… సిగ్గు!
మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి,...
బిజెపిలో చేరకపోతే బుల్డోజర్లే
గుణ/భోపాల్ : బిజెపిలో చేరండి లేకపోతే ముఖ్యమంత్రి బుల్డోజర్ కూల్చివేతలకు సిద్ధం కండని మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలకు ఈ మంత్రి వెలువరించిన బెదిరింపులు వివాదాస్పదం...
ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!
దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 614 ఏళ్ళ వయసు పిల్లల ప్రవేశం విశేషంగా పెరిగిందని, బాలికలు మధ్యలో చదువు మానేయడం కూడా తగ్గిందని 2022 సంవత్సర వార్షిక విద్య స్థాయి నివేదిక వెల్లడించింది. అంతేకాదు...
పాముకాటు మరణాలు తగ్గుతాయా?
కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు
న్యూఢిల్లీ: సినిమాలు, సినీ ప్రముఖులపై అనవసరంగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోడీ కమలంపార్టీ కార్యకర్తలకు సూచించారు. పతాక శీర్షికల్లోకి ఎక్కేందుకు సినిమాలను విమర్శించడం తగదని ప్రధాని హితవు పలికారు. న్యూఢిల్లీలో...
నాగోబా జాతరకు సర్వం సిద్ధం
ఇంద్రవెల్లి : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్...
ఖమ్మం సభకు గ్రేటర్ గులాబీ సైన్యం
మహానగరం నుంచి 2 లక్షల మంది తరలింపు
ప్రత్యేక బస్సులు, కార్లలో వెళ్లుతున్న కార్యకర్తలు
దేశ చరిత్రలో ఖమ్మం సభ నిలిచిపోయేలా జన సమీకరణ
ఐదారు రోజులుగా సన్నాహాక సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
బిజెపికి 50 సీట్లు తగ్గొచ్చు: శశిథరూర్
2024 ఎన్నికల్లో 2019 స్థాయి ఓట్లు గెలువడం కష్టం!
కొళికోడ్: ‘బిజెపి 2019లో గెలిచినంత స్థాయిలో 2024లో గెలువడం అసాధ్యం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ శుక్రవారం అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో...
గంగాసాగర్లో నాగ సాధువుల పుణ్యస్నానాలు
న్యూస్డెస్క్: కుంభమేళా తర్వాత అతి పెద్ద మేళాగా భావించే గంగాసాగర్లో లక్షలాది మంది భక్తులు శనివారం పవిత్ర స్నానాలు ఆచరించారు. మకర సంక్రమణాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని బాపూ ఘాట్లో నాగ సాధువులతోసహా లక్షలాది...
కేరళ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ…1800 కోళ్లు మటాష్!
తిరువనంతపురం: కేరళలోని కొజికోడ్లో ప్రభుత్వం నడుపుతున్న పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. దాదాపు 1800 కోళ్లు ఆ వ్యాధికి చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక పౌల్ట్రీ ఫారాలలో హెచ్5ఎన్1 వేరియంట్...
4 డిగ్రీల చలిలో చెప్పుల్లేకుండా రాహుల్ నడక
చండీగఢ్: గడ్డ కట్టే చలిలో టీషర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పాదరక్షలు సైతం ధరించకుండా చండీగఢ్లో నడక సాగించారు. ఆయన వెంట పంజాబ్...
వణుకు పుట్టే వరకు స్వెటర్ వేసుకోను: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో చిరిగిన దుస్తులు ధరించి, చలికి వణుకుతున్న పేద బాలికలను చూశాక భారత్ జోడో యాత్రలో టిషర్టును మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ‘కొందరు నన్ను టిషర్టులే...
ఎన్నారైల తీరు గర్వకారణం
ఇండోర్ : ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారు. వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని జైశంకర్ తెలిపారు....
రూ.50కోట్లతో చేపల మార్కెట్
మన తెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్సేల్ చేపల మార్కెట్ ని ర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఏడాది తొమ్మిది రాష్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న...
శిక్షణ విమానం కూలి పైలట్ మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో గురువారం రాత్రి ఒక శిక్షణ విమానం కూలిపోయి అందులోని పైలట్ మరణించాడు. శిక్షణలో ఉన్న మరో పైలట్ గాయపడ్డాడు. పైలట్ కెప్టెన్ విశాల్ యాదవ్(30) రాత్రి 11...
బిజెపిపై ఉమా భారతి ధ్వజం!
కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బిజెపి తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా...