Home Search
సూర్యాపేట - search results
If you're not happy with the results, please do another search
తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు
ఎపిలోని గుంటూరు జిల్లా
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి
పులిచింతలలో 2.3, 2.7, 3.0
సూర్యాపేట జిల్లాలో 1.8గా భూకంప తీవ్రత నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో...
కొత్తగా మరో 577 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 79,జిల్లాల్లో 498 కేసులు
వైరస్ దాడిలో మరో ఇద్దరు మృతి
6,48,388కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 577 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 79 మంది ఉండగా, ఆదిలాబాద్లో 4,...
కొత్తగా మరో 582 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 83,జిల్లాల్లో 499కేసులు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
6,47,811కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 582 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 83 మంది ఉండగా, ఆదిలాబాద్లో 3, భద్రాద్రి 12,జగిత్యాల...
కొత్తగా మరో 623 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 77,జిల్లాల్లో 546 కేసులు
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
6,47,229కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 623 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసిలో 77 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6,...
మరో 455 మందికి వైరస్
జిహెచ్ఎంసిలో 77, జిల్లాల్లో 378 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
6,45,406కు చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 455 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి...
దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ…
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు
జూన్, జూలై, ఆగష్టు కలిపి 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం
గత సంవత్సరం కన్నా ఇది అధికం
9 జిల్లాలో 60 శాతానికి పైగా....
18 జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం...
అభివృద్ధి అంటే ఏంటో సాగర్ నియోజకవర్గ ప్రజలకు రుచి చూపిస్తా: కెసిఆర్
నాగార్జున సాగర్: హైదరాబాద్లో నాలుగు సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గ అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. సాగర్ ఉప...
ఈటెల… దళితులకు క్షమాపణ చెప్పాలి: ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆందోళన చేపట్టింది. ఈటెల బావమరిది మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈటెల...
రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి.....
సూర్యాపేట: ప్రజలు చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఆహార భద్రత రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ...
చర్లపల్లిలో జీవిత ఖైదు ఆత్మహత్య
మనతెలంగాణ/హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న బానోతు శ్రీనివాస్ బెడ్ షీట్తో ఆదివారం ఉదయం ఉరేసుకున్నారు. అనారోగ్యంతో రెండు రోజులుగా జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.సూర్యాపేటలో...
రాష్ట్రంలో 729 కరోనా కేసులు: ఐదుగురు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 772 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్...
అభిమాన నేతకు అభినందనలు అనంతం
ఇసుక మెటలో ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిల ప్రతిమలు
ఒరిస్సాలోనీ పూరి సముద్రం సమీపంలోఅభిమాన నేత జన్మదిన వేడుకలు
ఒరిస్సా: పూరి సమీపంలోనీ సముద్రం ఒడ్డున తమ అభిమాన నేత రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి...
రాష్ట్రంలో మరో 715 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 76, జిల్లాల్లో 639 పాజిటివ్లు
6,34,605కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 715 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 76 మంది ఉండగా ఆదిలాబాద్లో...
కొత్తగా మరో 710 మందికి కొవిడ్
జిహెచ్ఎంసి పరిధిలో 71, జిల్లాల్లో 639 పాజిటివ్లు
6,34,605కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 710 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 71 మంది ఉండగా ఆదిలాబాద్లో...
పంచాయతీకి ఎపినే కారణం: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: నీటి పంచాయతీకి ఎపి ప్రభుత్వ వైఖరే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా నీటి వాటా పంచాయతీపై జగదీష్ రెడ్డి మాట్లాడారు. ముందుగా ఎపి...
కొత్తగా మరో 749 మందికి కొవిడ్
జిహెచ్ఎంసి పరిధిలో 72, జిల్లాల్లో 677 పాజిటివ్లు
6,33,895కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 749 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 72 మంది ఉండగా ఆదిలాబాద్లో...
పోలీసు శాఖ ప్రత్యేక జోన్ల వివరాలు
హైదరాబాద్ : తెలంగాణలోని పోలీసు శాఖ ప్రత్యేక జోన్ల వివరాలు
కాళేశ్వరం జోన్ : భూపాలపల్లి జయశంకర్, ఆసిఫాబాద్ కుమ్రంభీం, రామగుండం పోలీసు కమిషనరేట్ రానుంది.
-బాసర జోన్లో
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్, జగిత్యాల...
నిండు కుండలా మూసి…. రెండు గేట్లు ఎత్తిన అధికారులు…
సూర్యాపేట: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద నదిపై నిర్మించిన మూసి...
కొత్తగా మరో 767 మందికి కొవిడ్
జిహెచ్ఎంసి పరిధిలో 77, జిల్లాల్లో 690పాజిటివ్లు
6,33,146కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
నిమ్స్లో ఇల్లందు ఎంఎల్ఎ హరిప్రియకు చికిత్స
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 767 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 77...
తెలంగాణలో కొత్తగా 465 కేసులు.. నలుగురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 465 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 70 మంది ఉండగా ఆదిలాబాద్లో 1, భద్రాద్రి 23, జగిత్యాల 13, జనగామ 3, భూపాలపల్లి...