Home Search
హోటల్ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం !
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్...
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం!
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై...
పోటాపోటీగా వాదోపవాదాలు
ఆర్యన్ కేసు వాదించిన ముకుల్ రొహత్గీ
ముంబై : ఇంతకు ముందటి బెయిల్ దరఖాస్తులు రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో బొంబాయి హైకోర్టులో ఇప్పుడు ఆయన తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్...
రాజేంద్రనగర్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదేశాలు జారీ చేసిన డిసిపి ఎస్ఎం విజయ్కుమార్
మనతెలంగాణ, సిటిబ్యూరోః రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్,...
గెల్లును గెలిపించండి.. ఈటలను ఓడించండి
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపిని ఓ డించాలంటూ 120 బిసి సంఘాలు, ఉద్యోగ యూనియన్ల తీర్మానం, పిలుపు
తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకమూ బిసి పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం...
రామప్ప ప్రపంచవ్యాప్తంగా వెలగాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/వెంకటాపూర్/ములుగు ప్రతినిధి : కాకతీయ కళాసంపద ప్రాచుర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని కేంద్ర పర్యాటక, సాంసృతిశాఖ ఈశాన్యాభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. వెంకటాపూర్ మండలంలోని...
రాజేంద్రనగర్లో బాలికపై అత్యాచారం
చాక్లెట్ ఇప్పిస్తానని బాలికను తీసుకెళ్లిన నిందితుడు
పరారీలో అత్యాచార నిందితుడు
మనతెలంగాణ, సిటిబ్యూరోః బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లాకు చెందిన బాలిక...
‘ఇవాంటి’ విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీ విధానం కోసం ఇవాంటి వంటి సంస్థలతో కలిసి దేశానికే ఆదర్శవంతమైన పాలిసీని రూపొందిస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సైబర్...
గట్టమ్మ దేవతను దర్శించుకున్న కిషన్ రెడ్డి
ములుగు: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ములుగు జిల్లాలోని గిరిజన దేవత గట్టమ్మ...
ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉండవు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేస్తే బిసి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకింగ్ ,ఎల్ ఐ సి,అనేక...
ఆడ తోడు లేకుంటే మగాళ్లకు నో ఎంట్రీ ఎంటబ్బా?
జైపూర్: అదేదో సినిమాలో ఓ హీరో ‘పెళ్లొద్దురా బ్రదర్...సోలో బతుకే బెటర్...’అంటూ పాటపడి ప్రేక్షకులని మెప్పించాడు. సోలో బతుకేమోగానీ, రాజస్థాన్లోని ఓ హోటల్లోకి ఒంటరి మగాళ్లను అనుమతించరట. 'ఈ ఫిటింగేమిటి?' అని చాలా...
మిలాద్ ఉన్ నబీకి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని వినతి
హైదరాబాద్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్...
ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఉపరాష్ట్రపతి
పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే, అది మనల్ని కాపాడుతుంది
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలని ఆకాంక్ష
పల్ల వెంకన్న మొక్కలను ప్రేమించారు, వాటితోనే ఎదిగారు
నర్సరీల పెంపకాన్ని వ్యాపార దృష్టితోనే చూడకుండా దేశ ప్రయోజనాలను కాంక్షించారు
నిబద్ధతో, కష్టపడి...
నార్వేలో బాణాలతో ఐదుగురిని చంపేసిన ముష్కరుడు
స్కాక్హోం: నార్వే రాజధాని ఓస్లోలోని కాంగ్స్బర్గ్ పట్టణం సమీపంలో బుధవారం ఓ ముష్కరుడు విల్లు బాణాలు ధరించి ఐదుగురిని చంపేశాడు. మరో ఇద్దరు గాయపడ్డంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు....
‘ఆప్కే పాస్ చాయ్ బహుత్ అచ్చ హై..’: హరిశ్ రావు
హుజురాబాద్: నియోజకవర్గంలో సాయంత్రం సిటీ ప్యాలెస్ వద్ద మంత్రి హరీశ్ రావు చాయ్ తాగి కాసేపు సరదాగా గడిపారు. శనివారం హుజురాబాద్ లో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా హుజురాబాద్ సిటీ...
దాసరిలాగా రాణించాలన్నదే నా కోరిక
చిత్ర పరిశ్రమలోని పలు విభాగాల్లో సక్సెస్ సాధించాలన్నదే తన లక్షమని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, నటుడు సురేష్ కొండేటి. ఈ మధ్యే ‘దేవినేని’ సినిమాలో సెకండ్ లీడ్ పాత్రలో నటించి మెప్పించిన సురేష్...
బ్రిటన్ పౌరులపై భారత్ ఆంక్షలు
న్యూఢిల్లీ: భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదంటూ బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి బ్రిటన్కు వచ్చే వారికి 10 రోజుల క్వారంటైన్...
బ్రిటన్ పౌరులపై భారత్ ఆంక్షలు
పది రోజులు క్వారంటైన్ , మూడుసార్లు ఆర్టిపిసిఆర్ టెస్టులు తప్పనిసరి
ఆ దేశ వివాదాస్పద నిర్ణయంతో ప్రభుత్వం చర్యలు
న్యూఢిల్లీ: భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదంటూ బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే....
‘కొవిషీల్డ్’ను గుర్తించిన ఆస్ట్రేలియా
అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు
కాన్బెర్రా: భారత్లో అభివృద్ధి చేసిన ‘ కొవిషీల్డ్’ టీకాను గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్తో పాటుగా చైనాకు చెందిన ‘ సినోవాక్’ను కూడా గుర్తించింది....
3 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు: ఇసి ప్రకటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్సభ స్థానాలు, 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరుగుతాయని కేంద్ర...