Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
జనంతో ఉండండి
పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది
ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద ఉధృతి
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ...
26న దళితబంధు తొలి అవగాహన సదస్సు
ఉదయం 11 నంచి సాయంత్రం వరకు కార్యక్రమం
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల వంతున ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం...
టిఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డితో పాటు...
మళ్లీ గొర్రెల పంపిణీ
రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్సిగ్నల్
రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు...
రాష్ట్ర బిజెపి ఎంపిల మతిమాలిన ప్రశ్నలు
పార్లమెంట్లో సిఎం కెసిఆర్పై బురద జల్లేందుకు విఫలయత్నం
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం నుంచి కాదు, లేదు అనే సమాధానాలే దూసుకొచ్చాయి
కాళేశ్వరం వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర...
సింగరేణి సిబ్బంది రిటైర్మెంట్ వయసు 61
ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు...
నేడు టిఆర్ఎస్లోకి కౌశిక్రెడ్డి
n నన్ను హత్య చేసేందుకు ఈటల కుట్ర
n ఎంపిటిసి బాలరాజ్ హత్యలోనూ ప్రమేయం
n టిపిసిసి మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సిఎం కెసిఆర్...
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు...
ఆషాడం బోనాలకు రూ. 15 కోట్లు విడుదల
హైదరాబాద్: ఆషాడ బోనాల నిర్వహణకు వివిధ ఆలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఉజ్జయని మహాంకాళి...
మత సామరస్యానికి తెలంగాణ మారుపేరు: కొప్పుల
హైదరాబాద్: బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సమాజానికి మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ సుపరిపాలనలో ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు గౌరవప్రదంగా...
మత్స్యకారుల మధ్య వైరుధ్యాలు ఎందుకు?
మిషన్ కాకతీయ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మా ణం ఫలితంగా రాష్ర్టంలో నీటివనరుల సౌల భ్యం పెరిగిన పర్యవసానంగా మత్స్యరంగం అభివృద్ధికి, త ద్వారా ఈ రంగం లో అపారమైన ఉపాధి కల్పనకు...
దళిత స్వావలంబన
స్వీయ చైతన్యంతోనే సాధికారత
దళితబంధు అమలు తీరుపై లోతైన అధ్యయనం
ఎస్సిల స్థితిగతులపై హుజూరాబాద్లో అధికారుల పర్యటనలు
పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో దళితుల స్థితిగతులపై అవగాహన
ఉద్యోగులు, దళిత సంఘాలతో త్వరలో వర్క్షాప్
సూచనలు, సలహాలతో వినూత్న పథకాలకు...
మా వాటా 570టిఎంసిలు
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ నీటి వాటాలపై కుదిరింది తాత్కాలిక ఒప్పందమే
పరీవాహక ప్రాంతం, రాష్ట్ర జనాభా, మంచి నీరు, సాగునీటి అవసరాలను బట్టి తెలంగాణకు 570 టిఎంసిలు కేటాయించాల్సిందే
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను కూడా...
యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు: సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: ఎస్ టి సబ్ ప్లాన్ కింద 12వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేశామని, 100 కోట్లతో రాష్ట్రంలో ని అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని విద్యాశాఖ మంత్రి పి...
రాష్ట్రం హక్కులపై గళమెత్తుతాం, కేంద్రాన్ని నిలదీస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపై తీవ్ర స్థాయిలో గళమెత్తుతామని టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామ నాగేశ్వర్రావు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర...
పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
లక్షలాది మంది రాస్తున్న యుపిఎస్సి తదితర పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు ఇతర భాషల అభ్యర్థులు అనేక...
హన్మకొండ జెఎన్ఎస్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ రెడీ
హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానున్న హన్మకొండలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 4 వేల కోట్లు
సిద్దిపేట: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సిఎం కెసిఆర్ రూ. 4 వేల కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు....
అభిమాన నేతకు అభినందనలు అనంతం
ఇసుక మెటలో ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిల ప్రతిమలు
ఒరిస్సాలోనీ పూరి సముద్రం సమీపంలోఅభిమాన నేత జన్మదిన వేడుకలు
ఒరిస్సా: పూరి సమీపంలోనీ సముద్రం ఒడ్డున తమ అభిమాన నేత రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి...
సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు రూ.16కోట్లు
హైదరాబాద్: మంజీరానదిపై ఆందోల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు ప్రభుత్వం రూ.16.85కోట్లు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్ల ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్...