Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
తొలిరోజే రజత భారతి ‘మీరాబాయి చాను’
టోక్యో ఒలింపిక్స్లో బారత్ బోణీ
వెయిట్లిఫ్టింగ్లో వెండి పతకం
రాష్ట్రపతి, ప్రధాని, సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత్...
కష్టించే రెక్కలకు కానుక
దేశంలోని దళితులందరికీ విముక్తి ప్రదాత కానున్న దళితబంధు
ఎస్సి కార్పొరేషన్ చైర్మన్గా బండా శ్రీనివాస్ను నియమించినందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిన హుజూరాబాద్ దళిత సంఘాల నేతలు, మేధావులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కాళ్లు,...
రామస్వామీ, దళితబంధు సదస్సుకు రండి
హైదరాబాద్: దళితబంధు ప్రపంచంలోనే పెద్ద పథకమని సిఎం కెసిఆర్ అన్నారు. జమ్మికుంట మండలం తనుగుల ఎంపిటిసి భర్త రామస్వామికి ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ఫోన్ చేశారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి...
భవిష్యత్ భారత యువ మార్గదర్శి
ఆయనొక చైతన్య దీప్తి, ఉవ్వెత్తున ఎగిసే యువ తరంగం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆశ అణగారిన మనసు ల్లో సైతం విజయా న్ని ముద్దాడగలమనే నమ్మకం జనిస్తుంది. ఆయన సంకల్పించే...
నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీ
ఏడుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం
శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘటన
నుజ్జు నుజ్జైన కార్లు
సంఘటన స్థలానికి విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ శర్మన్
మనతెలంగాణ/నాగర్కర్నూల్/ఉప్పునుంతల : నాగర్కర్నూల్ జిల్లా హైదరాబాద్ శ్రీశైలం...
హైదరాబాద్కు ఎవరు రావొద్దు!
సిఎం ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండండి
తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు, సేవా కార్యక్రమాలనే చేపట్టిండి
పార్టీ శ్రేణులను, అభిమానులను, అనుచరులకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా వర్షాలు...
ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్ గా బండా శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్.సి కార్పొరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను సిఎం కెసిఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్...
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపి రంజిత్ రెడ్డి
నూతన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని కలిసిన ఎంపి రంజిత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిని మంత్రికి వివరించిన ఎంపి
ఢిల్లీ: నూతన...
ఆ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు: గంగుల
తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్
దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలోనూ మనలాంటి పథకాలు లేవు
బిజెపి పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు అమలు చేయడం లేదు
ఇంటికి అవసరమైన ప్రతీది ప్రభుత్వం అందిస్తూ...
బిజెపికి మోత్కుపల్లి రాజీనామా
హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలకు నిస్వార్థ సేవ చేసేందుకు బిజెపిలో చేరానని, తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని తనకే...
ప్రళయ వాన
ఒకటే వర్షాలు.. గుండెల్లో రైళ్లు
జలదిగ్భందంలో నిర్మల్ పట్టణం, భైంసా పలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
హైదరాబాద్లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
రంగంలోకి డిఆర్ఎఫ్ బృందాలు కడ్తాల్ జాతీయ రహదారి 44పై భారీగా నిలిచిపోయిన వరదనీరు
ములుగు,...
జనంతో ఉండండి
పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది
ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద ఉధృతి
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ...
26న దళితబంధు తొలి అవగాహన సదస్సు
ఉదయం 11 నంచి సాయంత్రం వరకు కార్యక్రమం
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల వంతున ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం...
టిఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డితో పాటు...
మళ్లీ గొర్రెల పంపిణీ
రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్సిగ్నల్
రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు...
రాష్ట్ర బిజెపి ఎంపిల మతిమాలిన ప్రశ్నలు
పార్లమెంట్లో సిఎం కెసిఆర్పై బురద జల్లేందుకు విఫలయత్నం
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం నుంచి కాదు, లేదు అనే సమాధానాలే దూసుకొచ్చాయి
కాళేశ్వరం వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర...
సింగరేణి సిబ్బంది రిటైర్మెంట్ వయసు 61
ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు...
నేడు టిఆర్ఎస్లోకి కౌశిక్రెడ్డి
n నన్ను హత్య చేసేందుకు ఈటల కుట్ర
n ఎంపిటిసి బాలరాజ్ హత్యలోనూ ప్రమేయం
n టిపిసిసి మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సిఎం కెసిఆర్...
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు...
ఆషాడం బోనాలకు రూ. 15 కోట్లు విడుదల
హైదరాబాద్: ఆషాడ బోనాల నిర్వహణకు వివిధ ఆలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఉజ్జయని మహాంకాళి...