Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
ఏకగ్రీవ గుబాళింపు
ముందే పలు వార్డులు కైవసం చేసుకున్న టిఆర్ఎస్
పరకాలలో ఏకంగా 11వార్డులు , కారెక్కినవి మొత్తం 53
హైదరాబాద్ : పురపోరులో పోలింగ్ ప్రక్రియకు ముందే అధికార టిఆర్ఎస్ పార్టీ తన జైత్రయాత్రను మొదలుపెట్టింది. పలు...
వార్డుకు ఐదుగురు
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం
బరిలో సగటున వార్డుకు ఐదుగురు అభ్యర్థులు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం మధ్యాహ్నాం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఒక్క వార్డుకు ఒక్కటే...
432 నామినేషన్ల తిరస్కరణ
సక్రమంగా ఉన్నవి : 25,336
అభ్యర్థులు : 19,673
67 మున్సిపాలిటీల్లో అన్నీ సరైనవే
టిఆర్ఎస్ : 8956, కాంగ్రెస్ : 5365, బిజెపి : 4179 అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్కు 1042 నామినేషన్లు దాఖలు, అభ్యర్థులు...
ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ
హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...
22వేల నామినేషన్లు
14 వరకు బి ఫారాలు ఇవొచ్చు
ఆఖరి రోజున వెల్లువగా దాఖలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134
ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...
అసంఖ్యాక ఆశావహులు
ఆచితూచి బి ఫారాలివ్వండి
ఆరేళ్ల టిఆర్ఎస్ పాలన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది
అందుకే మున్సిపోల్స్లో పార్టీ అభ్యర్థిత్వాల కోసం ఈ డిమాండ్
ప్రతిపక్షాలు మన దరిదాపుల్లో లేవు
గెలిచే సత్తా గలవారు చాలా మంది ఉంటారు
అన్ని కోణాల్లో ఆలోచించి...
ముందు మీ రాష్ట్రాలలో దుస్థితి చూసుకోండి
న్యూఢిల్లీ:ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నిన్నటి నుంచి కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ...
బోణీ 967
పురపోరు తొలిరోజు నామినేషన్లలో
నల్లగొండలో అత్యధికంగా 117 దాఖలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు 967కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల...
నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, దాఖలుకు గడువు 10
11న స్క్రూటినీ, 12న అప్పీళ్లు, ఉపసంహరణ 14
షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ విడుదల
10న నామినేషన్ల దాఖలుకు గడువు, 11న స్క్రూటినీ, 12న అప్పీల్,...
మున్సిపోల్స్ నోటిఫికేషన్పై తాత్కాలిక స్టే
నేటి సాయంత్రం వరకు విడుదల చేయరాదని హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు తా త్కాలిక బ్రేక్ ఇచ్చింది. మంగళవారం తాము ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు ఎన్నికల నో...
త్వరలో తప్పుకుంటా
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పార్టీ వర్గాలు...
6న పుర పోరు రిజర్వేషన్లు
కొత్త చట్టం ప్రకారమే ఎన్నికల షెడ్యూలు
ప్రభుత్వం అనుమతే ప్రధానం, గత చట్టం ప్రకారమైతే అఖిలపక్ష భేటీ ఉండేది
విపక్షాల ఆరోపణలు వాస్తవం కాదు
ముసాయిదా, ఓటర్ల జాబితా విడుదల చేశాం, అభ్యంతరాలు స్వీకరించి 4న...
తెలంగాణలో పది మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ బూత్ లు
హైదరాబాద్: ప్రతి ఓటుకు విలువ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్నిలక సంఘం అతి పిన్న అనుబంధ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది....
బెంగాల్లో మమతకు మైనార్టీలే బలం
30 శాతం ఓటర్ల మొగ్గు టిఎంసివైపే?
బిజెపిపై అయిష్టత, లెఫ్ట్ కాంగ్రెస్పై అపనమ్మకం
మసీదుల నుంచే ఇమామ్ల పిలుపు కీలకం
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికార టిఎంసికి, మమతకు మైనార్టీలే పెట్టనికోటలు అవుతున్నారు....
అరుదైన విలక్షణ నేత
ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్ధత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి దేశాభివృద్ధి దిశనే మార్చివేసిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోగల అరుదైన విలక్షణ నేత డా....
దళిత జెఎన్యుఎస్యు అధ్యక్షుని ఎన్నిక ‘పిడిఎ’ సమష్టి విజయం
ఎస్పి అధినేత అఖిలేశ్ వాఖ్య
లక్నో : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జెఎన్యుఎస్యు) అధ్యక్షుని ఎన్నిక వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల సమష్టి విజయం అని సమాజ్వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు...
జెఎన్యుఎస్యుకు తొలి వామపక్ష దళిత అధ్యక్షుడు
వామపక్ష ప్యానెల్ క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల తర్వాత వామపక్ష గ్రూపులకు చెందిన తొలి దళిత విద్యార్థిని జవహర్లాల్ నెహ్రూఊ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం(జెఎన్యుఎస్యు) ఎన్నుకుంది. ఆదివారం జరిగిన జెఎన్యుఎస్యు ఎన్నికలలో ఐక్య...
సోషల్ మీడియాలో మంచితో పాటు చెడూ ఉంది
మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ, హద్దు,అదుపు...
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
కౌంటర్ దాఖలుకు కేంద్రానికి మూడు వారాల గడువు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం...