Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
మెగా టెక్స్టైల్ పార్కుకు మోక్షమెప్పుడు?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మెగా టెక్స్టైల్స్ పార్కును కేటాయిస్తామని ఇటీవల హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై అప్పుడే రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా...
కేంద్రమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎన్బీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నారు. కేంద్రమంత్రిగా నఖ్వీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు....
విషమే.. విషయాల్లేవ్
బిజెపి జాతీయ కార్యవర్గంలో అదే ప్రధాన అజెండా: మంత్రి హరీశ్
నీళ్లు, నిధులు, నియామకాలపై నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసుపాలు
డబుల్ ఇంజిన్ కన్నా సింగిల్ ఇంజిన్తోనే అధిక ప్రగతి
తెలంగాణతో పోలిస్తే యూపీ తలసరి...
మోడీ ‘మొండిచేయి’
తెలంగాణకు ఒక్క వరమూ ఇవ్వలేదు
8ఏళ్లలో చేసిందేంటో కూడా చెప్పలేదు
రైతుల కోసం ఏదైనా ప్రకటిస్తారని ఆశించాం
మహిళా, గిరిజన రిజర్వేషన్ల సంగతేమైంది?
మేడారం జాతరకు జాతీయ హోదా ఏది?
బుల్లెట్ రైలు గుజరాత్కేనా? : మంత్రి హరీశ్రావు
మన...
ఇక్కడా డబుల్ ఇంజిన్
సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి
టెక్స్టైల్స్ పార్కు నిర్మిస్తాం, హైదరాబాద్లో సైన్స్ సిటీ
ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
ఆవిర్భవించింది రైతులకు
మద్దతు ధర పెంచాం ఉచితంగా
రేషన్, టీకాలు అందించాం...
మహిళల భద్రతలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి
మహిళల రక్షణకు సిఎం అత్యధిక ప్రాధాన్యం
కార్యదర్శులు సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి గా నిలిచిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ...
దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వివక్షను ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
త్వరలోనే డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తాం
ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్గో రవాణా సేవలకు రెండేళ్లు పూర్తయ్యాయని,...
బిజెపిది నై జవాన్… నై కిసాన్: హరీష్ రావు
సిద్దిపేట: కొత్తపల్లి - మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ లో...
ఆదిలాబాదు ముచ్చట్ల గుమ్మి
పరాయి భాషాహోరుగాలి లో బతుకుతున్న మనం ,కనీసం భావితరాలవారికైన మన భాష పదాల సొగసులు, అక్షరాలపెట్టెలో భద్రపరిచి ఉంచాలన్న తపనతో చేయబడిందే ఈఅక్షరకృషి, విస్తృతమైన పరిధిలోని చూపు యొక్క పలచదనం, పరిమితమైన పరిధి...
వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ-దిశ: నిరంజన్ రెడ్డి
వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ దిశ
పంటల వైవిధ్ధీకరణకు మొగ్గుచూపుతున్న రైతాంగం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ సదస్సుల వల్ల సాగు దశ-దిశ మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ అరెస్టు..
అహ్మదాబాద్: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అంతకు ముందు రోజు ఆమెను ముంబైలో అదుపు లోకి తీసుకున్న తరువాత గుజరాత్కు తరలించారు. ఫోర్జరీ,...
4శాఖల్లో త్వరలో బదిలీలు?
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ
2017 తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఇదే తొలిసారి డివిజన్ల సర్దుబాటు వల్ల
ఎక్సైజ్ శాఖలో ఐదేళ్ల కన్నా ఎక్కువగా ఒకే ఉన్నవారికి...
బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక
సిఎం వద్ద త్వరలో
సమావేశం సమగ్ర
నివేదికతో సిద్ధం
అధికారులకు మంత్రుల
కమిటీ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యా సంగి సీజన్కు సంబంధించి బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను...
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ: నిరంజన్ రెడ్డి
వ్యవసాయంలో తెలంగాణకు ప్రపంచంలోని ఆధునిక దేశాలతో మాత్రమే పోటీ
తెలంగాణ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మహబూబ్...
ద్రౌపది ముర్ము
పదహారవ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వొక ముఖ్యమైన ఘట్టం పూర్తి అయింది. పాలక, ప్రతిపక్షాలు రెండూ ఒకేసారి తమ అభ్యర్థులను ప్రకటించాయి. పాలక పక్షం బిజెపి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ)...
భారత్లో 2015 నుంచి 86 శాతం తగ్గిన మలేరియా కేసులు
79 శాతం తగ్గిన మలేరియా మరణాలు : మలేరియా నోమోర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో 2015 నుంచి మలేరియా కేసులు 86 శాతం వరకు తగ్గాయని , అలాగే 2015 నుంచి...
వ్యక్తిగత స్వేచ్ఛపై కోర్టులు త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలి : సుప్రీం
న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన అంశాలపై కోర్టులు ఆయా కేసుల మెరిట్స్ బట్టి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీ కోర్టు జూన్ 2న...
‘మహా’ సంక్షోభం
22మంది ఎంఎల్ఎలతో శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు
షిండేకు సిఎం ఉద్ధవ్ ఫోన్..
బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఏక్నాథ్ షరతు
కుదరదని చెప్పేసిన ఉద్దవ్ థాక్రే
శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే...
అగ్నివీరులకు సెక్యూరిటీ గార్డు కొలువులట!
న్యూఢిల్లీ: అగ్నిపథ్పై దేశమంతా అందోళనలతో అట్టుడుకుతున్న వేళ.. బిజెపి నేతలు దానిని సమర్థించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశప్రజల దృష్టిలో మరింత పలచన అవుతున్నారు. మొన్నటికి మొన్న...