Home Search
వైద్య సిబ్బంది - search results
If you're not happy with the results, please do another search
ఆరోగ్యంలో తెలంగాణ అగ్రగామి:హరీష్ రావు
ఎల్లారెడ్డి : తెలంగాణ ప్రజలకు వైద్యం అందించడంలో మన ప్రభుత్వం అగ్రస్థానానికి చేరుకుందని, ప్రజల కోసం నిర్మించిన,నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలలో పదివేల పడకల సామర్థానికి చేరుకుంటుందని రాస్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
మధ్యాహ్నం భోజనంలో పాము….. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
పాట్నా: ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము కనిపించిన సంఘటన బీహార్ రాష్ట్రం అరారియా జిల్లా ఫర్బిస్గంజ్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... జోగ్బాని సెకండరీ స్కూలు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం...
ఘనకీర్తి చాటాలి
అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు
వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం
మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...
విజయవాడలో శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించిన లుపిన్ డయాగ్నోస్టిక్స్
విజయవాడ: అంతర్జాతీయంగా ఫార్మా అగ్రగామి లుపిన్ లిమిటెడ్ (లుపిన్) ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తమ శాటిలైట్ ల్యాబొరేటరీని ఈరోజు ప్రారంభించినట్లు వెల్లడించింది. అధిక-నాణ్యత కలిగిన పరీక్షా సేవల అవకాశాలను మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్స్ నెట్వర్క్ను...
విమానంలోనే ప్రయాణికుడు మృత్యువాత..
హైదరాబాద్ : విదేశాల నుండి స్వదేశానికి వస్తూ విమానంలోనే గుండెపోటుకు ఓ వృద్ధుడు గురయ్యాడు. విమానం ఆకాశంలో వుండగా వృద్దుడికి గుండె నొప్పి మొదలై సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో గన్నవరం ఎయిర్పోర్ట్లో...
రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీ
రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీ
ఒకేసారి 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టింగ్లు ఇవ్వడం దేశంలోనే రికార్డ్
ఐదు నెలల్లోనే పారదర్శకంగా నియామకాలు
వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటే యుపి...
సురక్షిత ప్రసూతిలో మనమే నెం.1
కెసిఆర్ కిట్తోనే ఇది సాధ్యం
నూటికి నూరు శాతం ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలోనే జననాలు
ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ 61దేశాల సరసన
తెలంగాణ 89 శాతంతో దేశానికి 122/198 గ్లోబల్...
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఔదార్యం…
హైదరాబాద్ : 54 రోజుల చిన్నారికి వచ్చిన ఆరోగ్య సమస్య ఎస్సి అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కదిలించింది. జగిత్యాల జిల్లా యండ్లపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇప్పల కమలాకర్,...
నేను తమిళ ఆడబిడ్డనైనా.. తెలంగాణ ప్రజలకు అక్కను…
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్...
భద్రాచలంలో గిరిజనులతో గవర్నర్ ముఖాముఖీ...
గిరిజన మహిళలతో కలిసి నృత్యం, భోజనం...
కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
భద్రాచలం: నేను తమిళ ఆడబిడ్డనైనా.. తెలంగాణ ప్రజలకు...
ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు.. ఏడుగురికి గాయాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం భారీ కుదుపుల వల్ల ఏడుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో ఎవరూ ఆస్పత్రికి చేరే పరిస్థితి లేదని డైరెక్టరేట్ జనరల్...
ఎల్బి నగర్లో భార్యను నరికి… కిందకు నెట్టేసిన కానిస్టేబుల్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ ప్రాంతం వనస్థలిపురంలోని గౌతమి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కుంచపు రాజ్ కుమార్ తన భార్యను హత్య చేశాడు. భార్య శోభ మెడను...
ప్లే జోన్లో తెగిన చిన్నారి వేళ్లు
హైదరాబాద్: ప్లే జోన్లోని యంత్రంలో వేళ్లు పెట్టడంతో చిన్నారి వేళ్లు తెగిపడిన సంఘటన బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని సిటీ సెంటర్ మాల్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బంజారాహిల్స్లోని ఇబ్రహీంనగర్కు చెందిన...
మూగ జీవాలు మురిసేలా..
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: మంత్రి హరీశ్రావు కృషితో సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పటికే సిద్దిపేటలో నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, అందులో ఒక వెటర్నరీ, ఆగ్రికల్చర్, పాలిటెక్నిక్ ఉన్న ప్రాంతం సిద్దిపేట అదే దిశగా...
కంటి వెలుగుకు భారీ స్పందన
కంటి వెలుగుకు భారీ స్పందన....
కోటి 34 లక్షల 53 వేల 975 మందికి పరీక్షలు పూర్తి
19 లక్షల 95 వేల 659 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
9875 పంచాయతీ వార్డులు, 3058 మున్సిపల్...
కోఠి ఈఎన్టి ఆసుపత్రిలో అరుదైన కాక్లియర్ ఆపరేషన్
గోషామహల్: కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు అరుదైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. శంకర్ ఆపరేషన్ సంబంధిత వివరాలను...
తీహార్ జైల్లో గ్యాంగ్స్టర్ టిల్లు దారుణ హత్య..
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియాను ప్రత్యర్థి గ్యాంగ్ హత్య చేసింది. మంగళవారం ఉదయం ఈ హత్య జరిగినట్లు జైలు అధికారులు వెల్లడించారు. హైసెక్యూరిటీ వార్డులో ఉన్న టిల్లుపై ప్రత్యర్థి గోగి...
ఆ ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సెలవులు: కేంద్రం
న్యూఢిల్లీ: అవయవదానం చేసిన కేంద్ర ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి. ఉద్యోగులు ఇతరులకు అవయవదానం...
నేటి నుంచి తరలింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని ఈనెల 30వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనుండగా అందులోకి నేటి నుంచి ఫైళ్ల తరలింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు...
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో ఆటలా?
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని...
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. గర్భిణీ, సహ శిశువు మృతి
డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకుల ఆందోళన
సంగారెడ్డి బ్యూరో: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పురిటి నొప్పులతో వచ్చిన మహిళ సహ శిశువు మృత్యువాతపడ్డ సంఘటన చోటుచేసుకుంది. సిర్గాపూర్ మండలంలోని కిషన్ నాయక్ తండాకు చెందిన రాథోడ్...