Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో 952 కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య...
పాక్ కవ్వింపులు
సరిహద్దుల్లో పాక్ సైన్యం మన భూభాగం మీదికి, అక్కడి జనావాసాల పైకి మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ సైనికుల తూటాలు పేలుతుంటే మన సైన్యం దృష్టి అటు మళ్లుతుందని ఆ సందు చూసుకొని...
పండుగ చేసుకున్నాడు…. శోకసంద్రంలో ముంచాడు
మేడ్చల్: దీపావళి పండుగను సంబరంగా జరుపుకున్నాడు.. అదే ఇంటి సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. బాణసంచా కాల్చిన కుమారుడు లేడని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కెపిహెచ్బి కాలనీలో దుర్గా...
వేయి పడగలు-మరపురాని చిన్ని పాత్రలు
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన ఏభై ఎనిమిది నవలలలో వేయి పడగల నుంచి కుక్క గొడుగులు వరకుగల ముప్ఫై నాలుగు నవలలు ఒక విభాగం. దిండు క్రింద పోకచెక్క నుంచి దూత...
భారత్ లో 41,100 కరోనా పాజిటివ్ కేసులు….
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 20 రోజుల నుంచి 50 వేలకు లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 41,100 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
తెలంగాణలో కొత్తగా 661 పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. రోజు రోజు వైరస్ ఉధృతి తగ్గుతోంది. గత 24 గంటల్లో 661 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృత్యువాతపడ్డారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ...
మాజీ ఎంఎల్ఎ వైటి రాజా కన్నుమూత
అమరావతి: ఆంధప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు వైటి రాజాకు కరోనా వైరస్ సోకి ఆదివారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో...
రొమేనియా కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…. 10 మంది సజీవదహనం
బుచారిస్ట్: రొమేనియాలోని కోవిడ్-19 ఆస్పత్రిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ రోగులు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మరో ఆస్పత్రికి తరలించారు....
దేశంలో మరో 44,684 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 520 మృతి చెందినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది....
రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ.. మళ్ళీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,050 పాజిటివ్ కేసులు, నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే...
పాటకు పట్టం
ఎంఎల్సిగా ప్రజాకవి గోరటి వెంకన్న
పెద్దల సభకు మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు
సారయ్య, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ గుప్తా ఎంపిక
నామినేటెడ్ కోటాలో ముగ్గురి పేర్లు ఖరారు
గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం...
ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న ‘వామ్కో’ తుపాన్
39మంది మృతి, 32మంది గల్లంతు
మనీలా: మరో భారీ తుపాన్తో ఫిలిప్పీన్స్ తల్లడిల్లుతోంది. ఇటీవలే గోనీ తుపాన్తో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్ను వామ్కో పేరుతో మరో తుపాన్ వెంటాడుతోంది. వామ్కో ధాటికి 39మంది చనిపోగా,32 మంది...
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
హైదరాబాద్: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతి, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన నగరంలోని మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 1.15నిమిషాలు...
సిగ్నల్ జంప్ చేసి బైక్ను ఢీకొట్టిన కారు
హైదరాబాద్: మాదాపూర్లో శుక్రవారం ఉదయం బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. సైబర్ టవర్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. సిగ్నల్ జంప్ చేసి మరీ...
భారత్ లో కొత్తగా 44, 878 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత పదిహేను రోజుల 50 వేలకు లోపు కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 44,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా...
కొత్తగా మరో 1015 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు
తీర్పు చెప్పిన ఎల్బి నగర్ కోర్టు
హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.... షాబాద్...
బహ్రెయిన్ ప్రధాని షేక్ ఖలీఫా కన్నుమూత
మనమ: బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని ఆ దేశ రాజభవనం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా...
బాబోయ్ పెద్దపులి
యువకున్ని చంపి అడవుల్లోకి లాక్కెల్లిన టైగర్
తప్పించుకున్న మరో యువకుడు
కొమురంభీం జిల్లా దిగిడా గ్రామంలో ఘటన
భయం గుప్పిట గిరిజనులు, గొత్తికోయలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండ లం దిగిడా...
భారత్లో కొత్తగా 44,281 కరోనా కేసులు….
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత 15 రోజుల నుంచి 50 వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత...