Tuesday, April 23, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
Naini Narasimha Reddy's Wife passes away

నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య(68) కన్నుమూశారు. సోమవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కరోనా బారిన పడి ఊపిరితిత్తుల...
India reports 9531 new COVID19 cases

రాష్ట్రంలో మరో 582మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 582 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,432 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం...
Naini funeral with government formalities

కార్మిక, ఉద్యమనేత నాయినికి కన్నీటి వీడ్కోలు

 పాడెమోసిన మంత్రి కెటిఆర్  అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రులు,  నాయిని లోటు తీర్చలేనిది మంత్రి హరీష్ రావు  తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న నేత నాయిని: ఎంఎల్‌సి కవిత  కన్నీటి పర్యంతమైన నాయిని...
Odisha Govt announces rs 5 Crore donate for Telangana

గండం గడిచినా.. వీడని జలదిగ్బంధం

 గోషామహల్ డివిజన్ కొత్తబస్తీలో కూలిన పాతభవనం  పాతబస్తీ కామాటిపురాలో కూలిన పురాతన ఇళ్లు.. తప్పిన ప్రమాదం  బేగంబజార్‌లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు  శాంతించు గంగమ్మా.. మూసీ నదికి బోనం,...
Pakistan warns of new lockdown to people

కొత్తగా లాక్‌డౌన్ విధించక తప్పదు

  మరణాల రేటు 140 శాతం పెరగడంతో పాక్ ప్రభుత్వంహెచ్చరిక ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో కరోనా మరణాల రేటు 140 శాతానికి పెరగడంతో మళ్లీ కొత్తగా లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది....
India reports 9531 new COVID19 cases

దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 54,044 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 717 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 76,51,108కు పెరిగాయి....
259 new covid-19 cases reported in AP

రాష్ట్రంలో మరో 1,579 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,579 కొత్త కోవిడ్-19 కేసులు, 5 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,811 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
India reports 9531 new COVID19 cases

ఎపిలో 3,503 కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24గంటల్లో 69,095 సాంపిల్స్ పరీక్షించగా.. 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం...

ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 2,918 పాజిటీవ్ కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 61,330 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు...
11831 New Corona Cases Registered In India

దేశంలో 75లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో ఇప్పటికే కరోనా కేసులు 75లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 55,722 కొత్త కోవిడ్-19 కేసులు, 579 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
India reports 9531 new COVID19 cases

రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 948 కొత్త కరోనా కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,896 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం...
Thousands of colonies waterlogged

కాలనీలు కకావికలు

  పాతబస్తీలో దయనీయ పరిస్థితులు గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద జలమయమైన వేలాది కాలనీలు నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...
Five Naxals killed in Gadchiroli forest Encounter

మావోయిస్టులకు ఎదురుదెబ్బ

  రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఏడుగురు హతం ములుగులో ఇద్దరు, గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్ మృతి మన తెలంగాణ/మంగపేట : ఏజెన్సీ ప్రాంత అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం...
12 Killed In Car Bomb Attack In Afghanistan

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

  12మంది మృతి,100మందికి గాయాలు కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 12మంది మృతి చెందగా, 100మందికిపైగా గాయపడ్డారు. పశ్చిమ రాష్ట్రమైన ఘోర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుల్లో పౌరులతోపాటు...
2905 New Corona Cases Registered in AP

ఎపిలో కొత్తగా 3,986 కరోనా కేసులు..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132కు చేరింది. కొత్తగా 23మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ...

వామ్మో మళ్లీ వర్షం

మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పుడిప్పుడే భారీ వర్షం వరదల నుంచి కోలుకుంటున్న భాగ్యనగరంలో మళ్లీ వరుణుడు ప్రతాపం కనబరుస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి కోలుకోకముందే నగరంలో శనివారం సాయంత్రం నుంచి వర్షం...
Bollywood Drug Case in Mumbai

ముంబై బాలీవుడ్ దోస్త్-దుష్మన్

 కత్తులు దూసుకున్న బిజెపి, సేన హిందీ చిత్రసీమ యుపికి ఉడాయింపు? ముంబై : ముంబై నుంచి క్రమేపీ బాలీవుడ్ ఉత్తరప్రదేశ్‌కు తరలివెళ్లనుందనే వార్తలు రాజకీయ రచ్చను రేకెత్తించాయి. డ్రగ్స్ మాఫియా ఇతర కారణాలు చూపుతూ ముంబైలోని...
1005 new covid-19 cases reported in ap

దేశంలో మరో 63,371 మందికి కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకు తగ్గుతుంది. భారత్ లో గత 24 గంటల్లో 63,371 కొత్త కోవిడ్-19 కేసులు,  895 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
Minor girl set on fire for resisting rape dies

యజమాని దుర్మార్గానికి మైనర్ బాలిక బలి

ఖమ్మం: కామాందుడి చేతిలో హత్యాచారానికి గురైన మైనర్ బాలిక గురువారం రాత్రి మృతి చెందింది. అత్యాచారయత్నానికి ఒడిగట్టిన సంఘటనలో కామాంధుడిని ఎదురించి తనప్రాణాల మీదుకు తెచ్చుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన...
India reports 9531 new COVID19 cases

రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,554 కొత్త కోవిడ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 1435 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో...

Latest News