Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
‘నవోదయం’ లేదా?
తెలంగాణపై కేంద్రం వివక్షను ఎండగట్టిన టిఆర్ఎస్ ఎంపిలు
జిల్లాకో విద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని లోక్సభలో నిలదీత 33జిల్లాలకు
9 నవోదయ విద్యాలయాలేనని ఆందోళన సిఎం కెసిఆర్ విజ్ఞప్తులకు స్పందన లేదని...
లంచం రాకెట్ : ముగ్గురు సీనియర్ రైల్వే ఆఫీసర్ల అరెస్టు
న్యూఢిల్లీ : రైల్వే సరకుల రవాణా లో లంచం పుచ్చుకుని రాక్ల కేటాయింపులో పాధాన్యం ఇచ్చారన్న రాకెట్కు సంబంధించి ముగ్గురు సీనియర్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టిఎస్) అధికారులను, మరో ఇద్దరిని సిబిఐ...
బైడెన్.. నిప్పుతో చెలగాటమొద్దు..!
హెచ్చరించిన జిన్పింగ్.. దీటుగా స్పందించిన అమెరికా అధినేత
బీజింగ్: అమెరికా,-చైనా అధినేతల మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. గురువారం బైడెన్-జిన్పింగ్ మధ్య రెండున్నర గంటల సమావేశం సెగలు...
ఇన్ఫెక్షన్లలతో హెపటైటిస్ సంక్రమణ
ఈవ్యాధి సోకితే లివర్కు ఇబ్బందులు
ఈవైరస్ ఐదురకాలు ఉండి ఒకరి నుంచి ఒకరి వ్యాప్తిస్తుంది
కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి
హైదరాబాద్: మానవ శరీరంలో దాదాపు 500కు పైగా జీవన క్రియల్లో పాలు పంచుకునే...
ప్రజా ప్రతినిధుల సభ
ఆర్టికల్-81 లోక్సభ గురించి పేర్కొంటుంది.
లోక్సభను ప్రజా ప్రతినిధుల సభ, తాత్కాలిక సభ, దిగువ సభ అని పిలుస్తారు.
సభ్యుల సంఖ్య
గరిష్ట షభ్యుల సంఖ్య 552.
వీరిలో 530 మంది సభ్యులను రాష్ట్రాల నుండి ప్రజలు ఎన్నుకుంటారు.
20...
రేపు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోదుల కలల సాకారం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సబ్కా ప్రయాస్-సబ్కా కర్తవ్య్ నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. అమృత్ మహోత్సవ్ వేళ మరింత్ వేగవంతంగా పని చేయాలన్నారు....
బెయిల్ హక్కు
దేశంలో ప్రజాస్వామిక చట్టబద్ధ న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం అందుతున్న తీరు యెంత అధ్వానంగా వున్నదో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. నాలుగు కోట్ల డ్బ్భై లక్షల పెండింగ్ కేసులే మన న్యాయవ్యవస్థ...
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం…
పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని అర్థం.
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం.
ఒక బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాజ్యసభ
ఆర్టికల్ 80: రాజ్యసభ గురించి పేర్కొంటుంది.
రాజ్యసభకు ఉన్న వివిధ పేర్లు: ఎగువసభ, మేదావుల...
నిజాం ప్రజల సంఘం
నిజాం అభినందన సభ
l హైదరాబాద్లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
l ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు
1. పద్మజా నాయుడు
2. లతీఫ్ సయిద్
3. బూర్గల...
జగ్దీప్ ధన్ఖడ్
సంపాదకీయం: భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖడ్ను పాలక ఎన్డిఎ ప్రకటించడం విశేషం. జగ్దీప్ ధన్ఖడ్ రాజస్థాన్కు చెందిన ఝాట్ నాయకుడు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పని చేసిన...
వరదలపై విపక్షాలది బురద రాజకీయం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కోటి 47 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 64.95 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7372.56 కోట్లు జమ చేశామని, రైతుబంధు నిధుల...
నేడు పార్టీ ఎంపిలతో సిఎం భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై దిశా నిర్దేశం చేసేందుకు టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ,...
రేపు ఎంపిలతో సిఎం కెసిఆర్ సమావేశం
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపిలతో ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్ లో ఎంపిలతో బేటీ కానున్నారు. జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఎంపిలతో చర్చించనున్నారు....
నిజాం పాలనలో విద్యాభివృద్ధి
ఒయు విశ్వవిద్యాలయం స్థాపన
విద్యాసదస్సులు: 1915 1919 మధ్య హైదరాబాద్ సంస్థానంలో నాలుగు విద్యా సదస్సులు జరిగాయి. అవి
1. 1915లో 1వ విద్యా సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు.
2. 1916లో 2వ విద్యా సదస్సు ఔరంగాబాద్లో...
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
ఆయనను భయపెట్టడం ఎవరి తరం కాదు
పరేడే గ్రౌండ్ లాంటి సభలు బిజెపికి కొత్త కానీ....టిఆర్ఎస్కు కాదు
అంతకు రెట్టింపు జనాలతో...ఎన్నో సభలను నిర్వహించిన చరిత్ర మాది
అనవసరంగా సిఎంపై నోరుపారేసుకుంటే...
దేశానికి నిత్యం కాళీమాత ఆశీస్సులు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కాళీమాత అపరిమితమైన ఆశీస్సులు దేశానికి ఎప్పుడూ ఉంటాయని, ఇదే ఆథ్యాత్మిక శక్తితో అనాదిగా సాధు సన్యాసులు లోకకళ్యాణం కోసం పనిచేస్తూ వచ్చారని ఏక్భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే పవిత్ర సంప్రదాయాన్ని...
మెగా టెక్స్టైల్ పార్కుకు మోక్షమెప్పుడు?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మెగా టెక్స్టైల్స్ పార్కును కేటాయిస్తామని ఇటీవల హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై అప్పుడే రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా...
కేంద్రమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎన్బీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నారు. కేంద్రమంత్రిగా నఖ్వీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు....
విషమే.. విషయాల్లేవ్
బిజెపి జాతీయ కార్యవర్గంలో అదే ప్రధాన అజెండా: మంత్రి హరీశ్
నీళ్లు, నిధులు, నియామకాలపై నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసుపాలు
డబుల్ ఇంజిన్ కన్నా సింగిల్ ఇంజిన్తోనే అధిక ప్రగతి
తెలంగాణతో పోలిస్తే యూపీ తలసరి...