Home Search
బదిలీ - search results
If you're not happy with the results, please do another search
మహేశ్ బ్యాంకు సర్వర్ లో లోపాలున్నాయి: సిపి ఆనంద్
హైదరాబాద్: మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ లో సైబర్ నేరగాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. మహేశ్ బ్యాంక్ కేసు పురుగతిని ఆయన మీడియా సమావేశంలో వివరించారు. మహేశ్...
కశ్మీర్ లో 34 మంది బయటి రాష్ర్టాలవారు అక్కడ ఆస్తులు కొన్నారు !
న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్ ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్ ...
ప్రైవేటీకరణ తాత్విక మూలాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
పనివాళ్లకు కోట్లాది రూపాయల షేర్లు దానం
ఐడిఎఫ్సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్ దొడ్డ మనస్సు
చెన్నై: ఐడిఎఫ్సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్ది పెద్ద మనస్సు. ఎన్నికోట్లు దానం చేసినా ఎవరికీ చెప్పడు. తన దగ్గర పనిచేసే వాళ్లను తన వాళ్లుగా నమ్మే...
5 రోజుల్లో నాలుగోసారి పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల
నాలుగు పెంపుదలతో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.20 చొప్పున పెరిగాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం లీటరుకు 80 పైసలు పెరిగాయి, చమురు సంస్థలు ముడిసరుకు ధరలను వినియోగదారులకు బదిలీ చేయడంతో...
పార్లమెంటులో ఏడ్చేసిన రూపా గంగూలీ !
న్యూఢిల్లీ: బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది సజీవదహనమైన ఘటనపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు, మాజీ టివి నటి రూపా గంగూలీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. బెంగాల్లో జీవించే స్థితి లేదని, అక్కడ రాష్ట్రపతి...
మాజీ సిజెఐ జస్టిస్ ఆర్సి లహోటి కన్నుమూత..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 2004...
మజ్లీస్ కూటమి ఆఫర్ను తిరస్కరించిన ఉద్ధవ్ థాక్రే
ముంబయి: బిజెపికి బి-టీమ్గా ఉన్న ఆల్ ఇండియా మజ్లీస్ఎఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) కూటమి ఆఫర్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదివారం తిరస్కరించారు. మహావికాస్ అఘడి(ఎంవిఎ)కి నేతృత్వం వహిస్తున్న శివసేనను అపఖ్యాతిపాలు చేసేందుకు వేసిన...
20న వాటాదారులతో ‘ఫ్యూచర్’ సమావేశం
రిలయన్స్తో డీల్పై ఆమోదం కోసమే
స్టాక్ ఎక్సేంజీలకు సమాచారమిచ్చిన ఫ్యూచర్ గ్రూప్
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)తో రూ.24,713 కోట్ల ఒప్పందం ఆమోదం కోసం కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ తన వాటాదారులతో...
ఆబ్కారీ శాఖలో సరికొత్తగా మరిన్ని ఎక్సైజ్ స్టేషన్ల ఏర్పాటు
వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏర్పాటు ?
స్టేషన్ల విభజన పూర్తి అనంతరం
సిబ్బంది, అధికారుల బదిలీ
త్వరలోనే ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వానికి అధిక ఆదాయం తెస్తున్న ఆబ్కారీ శాఖలో సరికొత్తగా మరిన్ని ఎక్సైజ్...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వికాస్రాజ్ నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించిన శశాంక్ గోయల్ ఇటీవల కేంద్ర సర్వీసులకు...
పాఠశాలల్లో హిజాబ్పై నిషేధం సరైనదే
ముస్లిం విద్యార్థుల హిజాబ్ధారణ ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదు : కర్నాటక హైకోర్టు తీర్పు
తీర్పుపై భిన్నస్పందనలు, ముస్లిం సంస్థల అసంతృప్తి, సుప్రీంకోర్టులో అప్పీల్
బెంగళూరు: కర్నాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర...
హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై ఆ రాష్ట్రహైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి...
ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు...
చావునోట్లో బొగ్గు పెల్ల
రెస్కూ టీమ్ కృషితో ప్రాణాలతో బయటపడ్డ సింగరేణి బదిలీ వర్కర్ రవీందర్
ఆసుపత్రికి తరలింపు
మన తెలంగాణ/ యైటింక్లయిన్ కాలనీ/రామగిరి : 24 గంటల రెస్కూ సిబ్బంది ఆపరేషన్ ఫలించింది. ప్రాణాలతో పోరాడుతున్న...
రామగుండంలో గని ప్రమాదం
నలుగురు మృతి,
మరో నలుగురు గల్లంతు
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి
మన తెలంగాణ/రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గుగనిలోని ఆర్జీ- 3 పరిధిలోని అడ్రియాల్ లోంగోవాల్ ప్రాజెక్టు పైకప్పు కూలిన ప్రమా ద ఘటనలో...
పేదల ఆనందంలోనే ‘తృప్తి’
ప్రజలకు ఇల్లు కట్టించి పెళ్లి చేస్తానని ముందుకొచ్చిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు
గత పాలకులు ఇరుకు ఇళ్లను ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి...
ఫ్యూచర్తో అమెజాన్ చర్చల ప్రతిపాదన
చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రండి
ఇరు పార్టీలను ఆదేశించి సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : చాలా కాలంగా కొన్న న్యాయ పోరాటానికి ముగింపు పలికేందుకు ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఫ్యూచర్ గ్రూప్తో చర్చల...
పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇళ్లు
ఓల్డ్ మారేడుపల్లిలో 468 గృహాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: రెండు పడకల గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ...
ఎల్లుండి వెస్ట్ మారేడ్పల్లిలో డబుల్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నిరుపేదల ఆత్మగౌరవ లోంగిళ్లైన మరిన్ని ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులు అందుకోనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడ్పల్లిలో రూ.36.27 కోట్ల వ్యయంతో 5.18 ఎకరాల విస్తీర్ణంలో...