Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రత్ మధ్యాహ్నం...
‘రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రధాని మోడీని చంపండి’…
భోపాల్: “రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రధానిని చంపండి” అని కాంగ్రెస్ నాయకుడు రాజా పటేరియా అన్న వ్యాఖ్య దుమారం రేపుతోంది. అయితే ఆయన ‘ఇండియా టుడే’ తో మాట్లాడుతూ తన మాటలకు స్పష్టీకరణ ఇచ్చుకున్నారు....
బిజెపికి ఏజెంట్గా సిబిఐ
హైదరాబాద్ : సిబిఐ, ఈడీ, ఐటి తదితర కేంద్ర సంస్థలన్నీ బిజెపికి ఏజెంట్గా పని చేస్తున్నాయని, వీరంతా రాజ్యాంగ పరిధిలో కాకుండా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఏది చెబితే...
సియోనిలో పులి దాడికి ఒకరు మృతి… ఆగ్రహంతో పశువైద్యునిపై గ్రామస్థుల దాడి
సియోని (ఎంపి): మధ్యప్రదేశ్ సియోని జిల్లా పెంచ్ టైగర్ రిజర్వు(పిటిఆర్) ఫారెస్టు ఏరియాలో ఆదివారం పులి దాడికి ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సమీపాన గల...
గుజరాత్లో బిజెపికి హెచ్చరికలు
గుజరాత్లో ఇప్పటి వరకు ఎవ్వరు, ఎప్పుడు సాధించని ఘన విజయం సాధించడంతో దేశంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడని మరోసారి స్పష్టం చేసిందని, 2024 ఎన్నికలలో సహితం పాత రికార్డులు...
సోలార్ సొమ్ములు గుజరాత్ కేనా !!
కేంద్ర నిధుల్లో ఒక్క గుజరాత్కే 55 శాతం నిధులు
ఇతర రాష్ట్రాలను పట్టించుకోని మోడీ సర్కార్
దేశంలో నాలుగేళ్లుగా 3479 కోట్ల నిధులను విడుదల చేస్తే
ఇందులో రూ. 1923 కోట్లు ప్రధాని స్వరాష్ట్రానికే
హైదరాబాద్ :...
బోరుబావి చిన్నారి కథ విషాదాంతం… మృతదేహం వెలికి తీత
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడిన ఎనిమిదేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. బాలుడ్ని రక్షించేందుకు 70 గంటలకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం...
ఆన్లైన్ ఆసరాతో అక్రమాలు
అత్యంత ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చి జీవితాలను కొత్తగా ఆవిష్కరిస్తుంటే మరోవైపు ఆ సాధనాలను దుర్వినియోగం చేస్తున్న అక్రమాలు కూడా మితిమీరుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల ఆన్లైన్ ఊతంతో సాగుతున్న అఘాయిత్యాలు చాలా...
‘సబ్కా వికాస్ కాదు’.. సబ్కా బక్వాస్
మన తెలంగాణ/హైదరాబాద్/జగిత్యాల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ పాలన అంతా మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి...
విషం పూసిన బిజెపి బాణాలు!
ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి.. తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడానికి.. వినని వారిని జైలు పాల్జేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇడి, ఐటి, ఎన్ఐఎ, సిబిఐలను వినియోగించుకుంటున్నదని అందరికీ తెలిసిన విషయమే. 2014...
మహాకాల్ మందిరంలోకి ఇకపై ఫోన్లకు అనుమతి లేదు
ఉజ్జయిన్: మధ్యప్రదేశ్కు చెందిన ఉజ్జయిన్ నగరంలోని ప్రసిద్ధ మహాకాలేశ్వర్ మందిరంలో భద్రతా కారణాలరీత్యా డిసెంబర్ 20 నుంచి మొబైల్ ఫోన్లను అనుమతించరు. జిల్లా సీనియర్ అధికారి ఈ విషయాన్ని చెప్పారు. జిల్లా కలెక్టర్...
ధరల మాయలో పత్తి రైతులు!
ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబడులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా లేకపోవటం, బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం,...
జి20 ఓ కాఫీ క్లబ్!
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర...
అప్పుల ఊబిలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో (డబుల్ ఇంజిన్ సర్కార్) ఉంటే అ భివృద్ధి పరుగులు పెడుతుందనే వాదనల్లో పసలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధ్యయనాలు...
రాహుల్తో కంప్యూటర్ బాబా అడుగులు
నగర్ మాల్వా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో వివాదాస్పద స్వయం ప్రకటిత ఆధ్మాత్మిక గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా శనివారం పాల్గొన్నారు....
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్వరా భాస్కర్
ఉజ్జయిన్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో గురువారం నటి స్వరా భాస్కర్ పాల్గొంది. రాహుల్ గాంధీ, స్వరా భాస్కర్ కలిసి నడిచిన ఫోటోలను నేషనల్ కాంగ్రెస్ తన...
గన్తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య
భోపాల్: వాయుసేనలో పని చేసే జవాన్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్ రాష్ట్రం కపుర్తాలా ప్రాంతానికి...
మత హక్కంటే ఇతరులను మతం మార్చే హక్కు కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: ‘మత హక్కంటే ఇతరులను తమ మతంలోకి మార్చుకునే హక్కని కాదు’ అని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. “దేశవ్యాప్తంగా మోసపూరితంగా, తప్పుడు విధానాలతో మత మార్పిడులు జరుగుతున్నాయని, ఇది నేరం,...
బుల్లెట్ బండి నడిపిన రాహుల్ గాంధీ (వీడియో వైరల్)
భోపాల్: మధ్యప్రదేశ్లోని మౌ పట్టణంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నడిపి పార్టీలోని యువ నాయకులను మరోసారి ఆకర్షించారు. రాహుల్ బుల్లెట్ నడపడంతో...
సుప్రీంకోర్టుపై కేసుల భారం!
భారత ఉపఖండాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటున్న తరుణంలో ప్రజల న్యాయపరమైన సవాళ్లను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థను “లార్డ్ బ్రెయిన్” అనే రాజనీతి విశ్లేషకుడు న్యాయశాఖ సామర్థ్యం కంటే ప్రజాస్వామ్యానికి...