Home Search
విమానం - search results
If you're not happy with the results, please do another search
ఒకానొక ప్రాదేశిక కవి
భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి...
కాబూల్ నుంచి రెండు విమానాలు
భారతీయుల తిరిగి రాక ఆరంభం
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఎఐ 244 ఆదివారంసాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కాబూల్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన దశలో...
అఫ్గాన్లో తాలిబన్ల విస్తరణ
కీలక ప్రాంతాలలో ముందుకు
ప్రధాన నగరాల కైవస దిశతో బలోపేతం
కుందూజ్లో సైన్యం కందకాల పాలు
కాబూల్: అప్ఘనిస్థాన్లో తాలిబన్లు మరింతగా తమ ప్రాబల్యాన్ని విస్తరించుకున్నారు. దేశంలోని మరో రెండు ప్రాంతాల రాజధానులను ఆదివారం...
ఒలింపిక్ వీరులకు బైజూస్ భారీ నజరానా
న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేతలకు ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాకు రూ.2 కోట్లు ప్రకటించగా, పతకాలు అందించిన మిగతా...
దిండు పక్కన పతకంతో నిద్రపోయా
నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: గత రాత్రి దిండు పక్కన గోల్డ్మెడల్ పెట్టుకుని నిద్రపోయినట్లు నీరజ్ చోప్రా తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్లో శనివారం జావెలిన్ త్రోలో ఆయన బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. వందేండ్ల...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
70 విమానాలను కొననున్న రాకేశ్
న్యూఢిల్లీ : బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా విమానయాన రంగంపై దృష్టిపెట్టారు. భారత్లో కొత్త విమాన సంస్థ కోసం వచ్చే నాలుగేళ్లలో 70 విమానాలను కొనుగోలు చేయాలని ఆయన యోచిస్తున్నారు. దేశీయ ప్రజలు...
అమెజాన్ బెజోస్ రోదసీ యాత్ర సక్సెస్
అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో శ్రీమంతుడు
ఆయనతో పాటుగా మరో ముగ్గురు
‘ న్యూషెపర్డ్’ ప్రయోగం విజయవంతం
పావు గంటలో రోదసికి వెళ్లి తిరిగొచ్చిన వ్యోమనౌక
వాన్ హార్న్(టెక్సాస్): అంతరిక్షయానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు...
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. జాంబియాకు చెందిన ఓ మహిళ నుండి 3.2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు...
టోక్యో చేరుకున్న భారత అథ్లెట్లు
టోక్యో: విశ్వ క్రీడలు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన భారత తొలి బృందం జపాన్ చేరుకుంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈనెల 23 నుంచి ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ క్రీడల్లో...
టోక్యో చేరుకున్న భారత క్రీడాకారులు
టోక్యో: ఈ నెల 23 నుంచి విశ్వక్రీడలు జరుగనున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. టోక్యో చేరుకున్న వాళ్లలో...
నింగిలోకి దూసుకెళ్లిన విఎస్ఎస్ యూనిటీ-22
హైదరాబాద్: వర్జిన్ గెలాక్టిక్ చెందిన వ్యోమనౌక విఎస్ఎస్ యూనిటీ-22తో విమానం నింగిలోకి దూసుకెళ్లింది. ఆరుగురు వ్యోమగాములతో ఈ స్పేస్ షిప్ అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ప్రయాణంలో భాగం కావడం ఎంతో...
నేను పగటి కలలు కనే వ్యక్తిని కాదు: పవన్
హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో గురువారం రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైఎస్ షర్మిల పార్టీని స్వాగతిస్తున్నామని పవన్ కల్యాణ్...
రష్యా విమాన ప్రమాద.. మృతుల ఆచూకీ లభ్యం
మాస్కో: రష్యా విమాన ప్రమాదంలో మరణించినవారి మృతదేహాల ఆచూకీ లభించిందని స్థానిక అధికారులు తెలిపారు. 22మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఆంటోనోవ్ ఎఎన్26 విమానం మంగళవారం కూలిపోయిన విషయం తెలిసిందే. రష్యాలోని...
శర్వా ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్లుక్ విడుదల..
హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వా తన 30వ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్లుక్...
శ్రీలంక టూర్కు బయలుదేరిన ధావన్ సేన..
ముంబై: శిఖర్ ధావన్ నేతృత్వంలోని 20మంది సభ్యులతో కూడిన భారత యువ జట్టు సోమవారం శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. రెండు వారాలుగా ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న...
15 ఏళ్ల తర్వాత రైల్లో ప్రయాణించిన భారత రాష్ట్రపతి
స్వస్థలం కాన్పూర్కు ప్రత్యేక రైల్లో వెళ్లిన రాంనాథ్ కోవింద్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం రైలు ప్రయాణం చేశారు. తన సతీమణి సవితా దేవితతో లిసి తన స్వస్థలం కాన్పూర్కు రైలులో...
చెన్నై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
చెన్నై: తమిళనాడు విమానాశ్రయాల్లో దాదాపు 9 కిలోల దొంగ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికుల నుంచి అధికారులు రూ. 4.25 కోట్ల విలువైన 8.5...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
కార్గిల్కు విమాన సౌకర్యం కల్పించండి
కార్గిల్కు విమాన సౌకర్యం కల్పించండి : కేంద్రానికి లడఖ్ ఎల్జి విజ్ఞప్తి
లెహ్: కార్గిల్కు విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వంతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కె మాథుర్ చర్చించారు. కార్గిల్కు క్యు-400 బంబార్డియర్...