Home Search
పరిరక్షణ - search results
If you're not happy with the results, please do another search
18 పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్
ప్రైవేటు సెంటర్లలోనే అందుబాటు
రుసుం చెల్లించుకోవాలి
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
రేపటి నుంచి వ్యాక్సినేషన్
కొత్త వేరియంట్ల దశలో కీలక చర్య
న్యూఢిల్లీ : దేశంలో 18 సంవత్సరాలు పైబడ్డ యుక్తవయస్కులందరికి (అడల్ట్) కొవిడ్...
స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై
స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం
శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్లో పివి...
కంటికి రెప్పలా
ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు
ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నది: ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
రాష్ట్ర...
ఆడబిడ్డల మంచికే ‘రుతుప్రేమ’
ఈ పథకం దేశానికి ఆదర్శం కావాలి, పథకం విజయానికి
తొలి అడుగుగా సిద్దిపేట నుంచి ప్రారంభం
మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ఆనందం: మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ఆరోగ్య పరిరక్షణ కోసమే రుతు...
పర్యావరణ సేవకుడు, ప్రకృతికి స్నేహితుడు
మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం,...
లంకలో ఎమర్జెన్సీపై నిరసన జ్వాలలు
లంకలో ఎమర్జెన్సీపై నిరసన జ్వాలలు
కొలంబోలో ప్రతిపక్ష పార్టీల ప్రదర్శనలు
ఇండిపెండెన్స్ స్కేర్ వద్ద ఉద్రిక్తత
వేయి మందివరకూ అరెస్టు
కాండీలో విద్యార్థులపై భాష్ఫవాయువు
సోషల్ మీడియాకు బ్రేక్లు, కొనసాగుతున్న కర్ఫ్యూ
కొలంబో: దేశంలో...
ఎంపి సంతోష్కు వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డు
జైపూర్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన...
థర్డ్ జెండర్ల చదువుకు సాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
రిజిస్ట్రేషన్లపై రికార్డు రాబడి
మార్చి నెలలోనే రూ.1501 కోట్లు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్
రిజిస్ట్రేషన్ల నుంచి రూ.12,364 కోట్ల ఆదాయం
ఒక్క మార్చి నెలలోనే రూ.1501 కోట్లు ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్...
మెట్ల బావి అభివృద్ధి పనులు 15 ఆగస్టులోపు పూర్తి: మంత్రి తలసాని
హైదరాబాద్: మెట్లబావి పునురద్ధరణ పనులను స్వాతంత్ర దినోత్సవం అగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అదేశించారు. గురువారం బన్సీలాల్పేట్లోని మెట్లబావి...
ఏమి దర్జా.. రోడ్డు కబ్జా..
రోడ్లను మింగుతున్న వాహనాలు..
కుంచించుకుపోతున్న దారులు
నెలల తరబడి దర్జాగా రోడ్లపైనే కార్లు
సొంత జాగీరులా యజమానులు
జనాలకు దారి దొరకని దుస్థితి
అత్యవసరవేళ దిక్కుతోచని పరిస్థితి
పాతబస్తీలోని ప్రధాన, అంతర్గత రోడ్లను అక్రమ...
బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదు
30 కోట్ల మంది కార్మికులు,
ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు
సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,
ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని...
తెలంగాణలో నీటి కన్సార్టియం ప్రారంభం..
హైదరాబాద్: ప్రపంచపు అతి పెద్ద బ్రూవర్ సంస్థ ఐన, AB InBev, WaterAid India సహకారంతో, తెలంగాణలో నీటి సంరక్షణ కోసం పని చేసే కన్సార్టియంను ఏర్పాటు చేసింది. ఈ కన్సార్టియం ప్రభుత్వ...
జల సంరక్షణలో తెలంగాణ భేష్
సికింద్రాబాద్ మెట్ల బావికి పూర్వ వైభవం
మన్కీ బాత్లో ప్రధాని మోడీ
తెలంగాణలోని సికింద్రాబాద్ బన్సీలాల్ పేట మెట్లబావి పునరుద్ధరణతో పూర్వవైభవం తీసుకురావడం సంతోషదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన్ కీ బాత్ ప్రసంగంలో...
పాక్ రిపబ్లిక్ డే సందేశం.. కర్నాటక యువతి అరెస్టు, విడుదల
బెంగళూరు : పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్ సందేశం వెలువరించిన పాతికేళ్ల ముస్లిం యువతిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 23వ తేదీన పాకిస్థాన్ రిపబ్లిక్ డే ఉంది....
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోస్
కేంద్రం తాజా ఆఫర్ త్వరలో నిర్ణయం
విద్య ఉద్యోగార్థులకు వెసులుబాటు
క్రీడాకారులు, వ్యాపారవేత్తలకు ఛాన్స్
న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లే భారతీయులకు త్వరలోనే కొవిడ్ 19 టీకా బూస్టర్ డోస్ అందనుంది. దీనికి సంబంధించి...
నేటి నుంచి ఐపిఎల్ సంగ్రామం
అందరికళ్లు జడేజా, శ్రేయస్పైనే
తొలి మ్యాచ్లో చెన్నైతో కోల్కతా ఢీ
ముంబై: అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా సంగ్రామానికి శనివారం తెరలేవనుంది. ముంబైలోని...
ఐఎన్ఎస్ వల్సురాకు ప్రెసిడెంట్స్ కలర్ ప్రదానం
జామ్నగర్(గుజరాత్): ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్స్ కలర్ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఇండియన్ నావల్ షిప్(ఐఎన్ఎస్) వల్సురాకు ప్రదానం చేశారు. శాంతి పరిరక్షణ, యుద్ధ సమయంలో దేశానికి విశిష అందచేసిందుకు గుర్తింపుగా సైనిక...
‘గ్రీన్ఇండియా’ గిన్నీస్ సంబురం
విత్తన బంతుల తయారీలో భాగస్వాములైన ఎస్హెచ్జి బృందానికి అభినందన కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం,నినాదం : మంత్రి శ్రీనివాస్గౌడ్
వచ్చే సంవత్సరంలో మూడు కోట్ల విత్తన బంతులు తయారు చేయాలి...
జీవ వైవిధ్యంతోనే మానవాళి మనుగడ ప్రపంచ అటవీ దినోత్సవం శుభాకాంక్షలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవివైవిధ్యాన్ని కాపాడటం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ అటవీ...