Home Search
మృతదేహాల - search results
If you're not happy with the results, please do another search
ముప్పు.. మునక
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 20మంది దుర్మరణం
పలుచోట్ల
హోలీ
పండుగల్లో
విషాదం..
రోడ్డు
ప్రమాదాల్లోనూ
మృత్యువాత
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20మంది...
ఉరికట్నం
వరకట్న వేధింపులకు తాళలేక ఇద్దరు కూతుళ్లతో పాటు ఊర చెరువులో దూకిన తల్లి, ముగ్గురు దుర్మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో విషాదం
మన తెలంగాణ/గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా...
వరకట్న వేధింపులతో తల్లి, కూతుర్లు ఆత్మహత్య
చెరువులో శవాలై తేలిన తల్లి సహా ఇద్దరు చిన్నారులు, భర్త, అత్తపై ఫిర్యాదు.. అత్తింటిపై దాడి..
గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన వర్కుటి రేఖ తన...
ఆర్టీసీ బస్సు, బైకు ఢీ: ఇద్దరు మృతి
మంచిర్యాల: ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను ప్రసాద్, నరేష్...
రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు డీకొని ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప...
ఇటుకల ట్రాక్టర్ బొల్తా.. ఇద్దరు కూలీలు మృతి
నారాయణపురం: యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం చిట్టన్నబావి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుకల ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ సహా ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో...
రాజన్న సిరిసిల్లలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావు పేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మండలంలోని కొత్తపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి...
పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య
లక్నో: పిల్లలు లేరని దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలో బల్మికి నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హర్దోయి జిల్లాకు చెందిన నీలమ్(28) తొమ్మిది...
వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం
పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఛీలాపూరు స్టేజి సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం బైకును ఢీకొట్టింది....
కలహాలు…. బావమరుదులు, భార్యను కాల్చి చంపిన భర్త
ఢిల్లీ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు బావమరుదులు గన్తో కాల్చి చంపిన సంఘటన వాయువ్య ఢిల్లీలోని షాకూర్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హితేంద్ర-సిమా...
కారును డీకొట్టిన లారీ.. భార్యాభర్తలు దుర్మరణం
పశ్చిమ గోదావరి: జిల్లాలోని గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం గోపాలపురం వద్ద రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన...
నారాయణఖేడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి
సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం మండలంలోని నిజాంపేట సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి మోటర్ సైకిళ్ ను ఢీకొట్టింది....
శంషాబాద్ లో లారీని ఢీకొట్టిన కారు: అన్నదమ్ములు మృతి
రంగారెడ్డి: లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎలికట్ల చౌరస్తాలోసోమవారం వేకువజామున లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో...
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టిసి బస్సు
ముగ్గురు కూలీలు దుర్మరణం
మృతుల్లో ఇద్దరు
మహిళలు
మన తెలంగాణ/ యాదాద్రి : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైవేపై రోడ్డు పనులు చేసే ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొక...
యాదాద్రిలో రోడ్డుప్రమాదం: ఇద్దరు దుర్మరణం
హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘనటో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి...
పాక్ మసీదులో మానవ బాంబు పేలుడు
56 మంది మృతి.. పలువురికి గాయాలు
పేషావర్: పాకిస్తాన్లోని పేషావర్లో శుక్రవారం షియా మసీదులో ప్రార్థనల సందర్భంగా భారీ పేలుడు సంభవించి 56 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్కు సరిహద్దుల్లో ఉన్న...
మసీదులో బాంబు పేలుడు: 30 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పెషావర్ లోని మసీద్ లో బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతిచెందారు. బాంబు పేలుడులో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...
ఉక్రెయిన్లో మరో భారతీయ వైద్య విద్యార్థి మృతి..
న్యూఢిల్లీ: కల్లోలిత ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థి మరణించారు. పంజాబ్లోని బర్నాలాకు చెందిన చందన్ జిందాల్(22) అనే వైద్య విద్యార్థి ఇస్కీమిక్ స్ట్రోక్(మెదడుకు రక్తసరఫరాలో లోపం ఏర్పడడం) కారణంగా బుధవారం ఉదయం మరణించారు....
టంగుటూరులో విషాదం.. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు మృతి..
ప్రకాశం: జిల్లాలోని టంగుటూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎం నిడమానూర్ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. నిన్న(ఆదివారం) అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు సోమవారం పొదవరిపాలెం మూసినదిలో...
సంగారెడ్డిలో ప్రమాదం: దంపతులు మృతి
కొహీర్: సంగారెడ్డిలోని కొహీర్ మండలం కొత్తూరు(డి) వద్ద శుక్రవారం సాయంత్రం ప్రమాదం సంభవించింది. అదుపుతప్పి స్కూటీ కిందపడిపోయింది. అంతలో వెనకనుంచి వచ్చిన కారు స్కూటీపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో దంపతులు అక్కడికక్కడే...