Friday, March 29, 2024
Home Search

సూర్యాపేట - search results

If you're not happy with the results, please do another search

82 లక్షలు దాటిన కరోనా టెస్టులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 82 లక్షల 13 వేల 768కి చేరుకుంది. అంటే ప్రతి పది లక్షల మందిలో రెండు లక్షల 2,20,681 మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది....
CM KCR Inaugurate to Nellikallu Lift Irrigation Project

ఎత్తిపోతలు ఏడాదిన్నరలోగా పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లడగం

ఎత్తిపోతలు ఏడాదిన్నరలోగా పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లడగం కృష్ణ, గోదావరులను కలిపి రైతులు కాళ్లు కడుగుతా నల్లగొండ ఆయకట్టుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తాం. జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలను సంవత్సరన్నర వ్యవధిలోగా నిర్మాణ...
CM KCR Laying Foundation for Nellikal Lift Irrigation

నెల్లికల్లు ఎత్తిపోతలకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన

నాగార్జునసాగర్: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించనున్న నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. నెల్లికల్లులో ఒకేచోట పలు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారు....
1321 New Covid-19 Cases Reported in Telangana

98 శాతానికి పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 157 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 27 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 6, జగిత్యాల 3, జనగాం 0, భూపాలపల్లి 1,...
CM KCR public meeting in Haliya

కాంగ్రెస్‌ పార్టీది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం: సిఎం కెసిఆర్

హాలియా: నల్లొండ జిల్లాలోని హాలియాలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అర్హులందరికి...

మఠంపల్లి కేసులో 21మంది బిజెపి నేతలపై ఎన్‌బిడబ్ల్యు కేసులు

  మన తెలంగాణ/హైదరాబాద్(మఠంపల్లి) : నల్గొంద జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలోని పోలీసులపై దాడులు చేసిన 21 మంది బిజెపి నేతలపై సోమవారం నాడు పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు కేసు న మోదు...
6876 New Corona Cases Registered In Telangana

81 లక్షలు దాటిన కరోనా టెస్టులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 81,04,264కు చేరుకుంది. అంటే ప్రతి పది మందిలో ఇద్దరికి కొవిడ్ టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా శనివారం 34,805 మందికి...
Woman Died in Road Accident At Jangaon

కారు – బైక్ ఢీ: ఒకరు మృతి

జనగామ: లింగాలఘనపురం మండలం పటేల్‌గూడెం కాలనీ క్రాసింగ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ-సూర్యాపేట రహదారిపై బైకును వెనుక నుంచి ఎపి16డి ఎల్వొ459 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
Anjani kumar yadav collector visit bhadradri

రామయ్యను దర్శించుకున్న ప్రముఖులు

మన తెలంగాణ / భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని  పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి దంపతులు రామాయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు, శ్రీదాసాంజనేయస్వామి...
638 New Corona Cases Reported in TS

2.95 లక్షలు దాటిన కరోనా కేసులు

కొత్తగా మరో 169 మందికి వైరస్, ఒకరు మృతి జిహెచ్‌ఎంసి పరిధిలో 31, జిల్లాల్లో 138 పాజిటివ్‌లు 2,95,270 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరుకుంది. అయితే...
6876 New Corona Cases Registered In Telangana

79 లక్షలు దాటిన కరోనా టెస్టులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 79 లక్షల 96 వేల 651కి చేరుకున్నాయి. అంటే ప్రతి ప్రది లక్షల్లో 2,14,848 మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. ఇదిలా...

రాష్ట్రంలో కరోనా డెత్ రేట్ 0.54 శాతం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా డెత్ రేట్ కేవలం 0.54 శాతం మాత్రమే తేలింది. ఇది దేశ సగటు 1.4 కంటే తక్కువగా రికార్డు కావడం గమనార్హం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానాలను సమర్ధవంతంగా...
917 new covid-19 cases reported in telangana

79 లక్షలు దాటిన కొవిడ్ టెస్టులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 79 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల 15 వేల 105 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
Schools Re-open in Telangana from February 1

గంట గణగణ

10 నెలల తర్వాత బడిబాట పట్టిన విద్యార్థులు మొదటి రోజు పాఠశాలల్లో 54 శాతం హాజరు పదవ తరగతిలో ఎక్కువగా హాజరు నమోదు రెండు మూడు రోజుల్లో హాజరు పెరుగుతుంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్:...
Ration distribution with Iris OTP

కనుసన్నల్లోనే ‘రేషన్’…!

ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం   మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ...
197 New Covid-19 Cases Reported in Telangana

2.94 లక్షలు దాటిన కోవిడ్ టెస్టులు

కొత్తగా మరో 197 మందికి వైరస్ జిహెచ్‌ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 159 మందికి వైరస్ 2,94,120 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.94 లక్షలు దాటింది. మార్చి...

రాష్ట్రంలో మరో 186 మందికి వైరస్

జిహెచ్‌ఎంసి పరిధిలో 35, జిల్లాల్లో 151 మందికి వైరస్ 2,93,923కి చేరిన కరోనా బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో మరో 186 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 35 మంది ఉండగా ఆదిలాబాద్‌లో...

రాష్ట్రంలో 77 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

కొత్తగా మరో 189 పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 151 మందికి వైరస్ 2,93,590 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 77 లక్షలు దాటింది. మార్చి నుంచి...

దారికిరాని చైనా!

  గత జూన్ 14-15 రాత్రి తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడగా సంభవించిన ఉభయ సైన్యాల ఘర్షణలో మన యోధులు 20 మంది దుర్మరణం పాలైన ఉదంతం తెలిసిందే....
Colonel Santosh to be Awarded Mahavir Chakra

కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం

హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం సంతోష్ బాబుకు మహా వీరచక్ర పరస్కారాన్ని ప్రకటించింది. గతేడాది లఢఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో...

Latest News