Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన...
ఎట్టకేలకు యుపిలో పొత్తు
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
న్యాయ కోవిదుడు ఫాలీ నారిమన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ (95) కన్ను మూశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నారిమన్ గత కొంతకాలంగా...
యుపిలో ఎస్పి, కాంగ్రెస్ పొత్తు ఖరారు..
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
బిఆర్ఎస్తో పొత్తుండదు
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితు ల్లో బిఆర్ఎస్తో పొత్తు ఉండదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెడ మీద తలకాయ...
రామ మందిరం ఉత్సవానికి దళితులను ఆహ్వానించలేదేమి ?
రాష్ట్రపతికి కూడా ఆహ్వానం లేదు
అది అవమానకరమే
యుపిలో న్యాయ్ యాత్రలో రాహుల్ విమర్శ
ప్రతాప్గఢ్ (యుపి) : అయోధ్యలో రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి దళితులను, వెనుకబడిన వర్గాలను, తుదకు రాష్ట్రపతిని కూడా...
యుపిలో కాంగ్రెస్ కు 15 సీట్లే కేటాయిస్తాం.. ఒప్పుకుంటనే యాత్రకు వస్తా..
న్యూఢిల్లీ: మరి కొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు అనేక ప్రతిపక్ష పార్టీలు గత ఏడాది చేతులు కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే కాంస్త్రో సీట్ల సర్దుబాటుపై కూటమిలోని...
నేను బిజెపిలో చేరడం లేదు: కమల్నాథ్
తాను బిజెపి పార్టీలో చేరడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. గత రెండు మూడు రోజులుగా కమల్ నాథ్.. బిజెపిలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగిన...
నిరుద్యోగులకు రెండు దెబ్బలు
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో నిరుద్యోగం సమస్యపై భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం నిశితంగా విమర్శించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు ‘రెండు...
కులగణన పేరిట కాంగ్రెస్ ప్రజలను మభ్య పెడుతోంది: కవిత
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బిసి జనగణన ప్రవేశపెట్టడానికి స్వాగతిస్తున్నామని ఎంఎల్సి కవిత తెలిపారు. శనివారం ఆమె శాసన మండలిలో మాట్లాడారు. కులగణన పేరిట కాంగ్రెస్ ప్రజలను మభ్య పెడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికలయ్యక...
కులగణనకు సై
మనతెలంగాణ/హైదరాబాద్: కుల గణన తీ ర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణనపై తీర్మా నం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార,...
కాంగ్రెస్ ఖాతాలపై మెరుపు దాడి
న్యూఢిల్లీ : రూ. 210 కోట్ల మేరకు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ డిమాండ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలను శుక్రవారం స్తంభింపచేశారు. అయితే, వచ్చే వారం మరింత విచారణ...
ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్న కాంగ్రెస్
హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో...
‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్పికి చట్టబద్థత
ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’...
బిజెపి అవినీతికి అడ్డుకట్ట పడింది
ఎన్నికల బాండ్ల తీర్పుపై కాంగ్రెస్ స్పందన
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నోట్ల కన్నా ఓట్ల బలం గొప్పదన్న సత్యం ఈ...
సోనియా వారసులుగా రాయబరేలి నుంచి బరిలోకి ఎవరు?
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకోవడం, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తుండడం...
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సమావేశంలో దిగ్విజయ్ ప్రసంగించారు. రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయిందని,...
ఝార్ఖండ్లో న్యాయ్ యాత్ర రెండో దశ రద్దు
రాంచీ : ఝార్ఖండ్లో బుధవారం ప్రారంభం కావలసిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండవ దశ రద్దు అయిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. యాత్ర లోగడ ప్రకటించినట్లుగా గురువారం బీహార్లోని...
పుల్వామా అమరులకు న్యాయం ఎన్నడు ?
ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిపై అసంఖ్యాక ప్రశ్నలకు ఇంకా జవాబులు రావలసి ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ఆ దాడిలో అమరులైన భద్రత...
రాజ్యసభకు సోనియా పోటీ
రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు
సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా
జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు...