Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
కరోనా ఉగ్రరూపం.. భారత్@5.5లక్షలు, ప్రపంచం@కోటీ 2 లక్షల కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎంతలా అంటే.. రోజుకు 20వేల వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల...
అసోంలో 5 లక్షల వరద బాధితులు
గువహతి : ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదల పరిస్థితి దిగజారింది. దాదాపు 5 లక్షల మంది వరద బాధితులు అయ్యారు. ఆదివారం భారీ వర్షాలు, వరదల సంబంధిత దుర్ఘటనలతో ఇద్దరు మృతి చెందారు....
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం.. మరో 150మంది పోలీసులకు పాజిటీవ్
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సదారణ ప్రజలతోపాటు రాష్ట్ర పోలీసుశాఖలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత రెండు రోజుల వ్యవధిలోనే...
ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో దారుణం.. చనిపోయేముందు యువకుడి సెల్ఫీ వీడియో..
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జవహర్నగర్కు చెందిన ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. ఇటీవల సదరు యువకుడు కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. అయితే, తనకు ఊపిరాడటంలేదని వెంటిలేటర్...
అమ్మమ్మ మతిమరుపు… ఇద్దరు మనవళ్లు బలి
అమరావతి: అమ్మమ్మ మతిమరుపు ఇద్దరు బాలురు ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వడ్డిపల్లెలో జరిగింది. చికెన్ మసాలాకు బదులు గుళికల మందులు వేయడంతో అన్నం తిని...
దేశాల వారీగా కరోనా వివరాలు….. కరోనా@ 1,00,00,000
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం గడగడ వణికిపోతుంది. కరోనాతో అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ కోటి మందికి...
మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టు : ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
శ్రీనగర్ : ఆర్మీ, కుప్వారా పోలీస్ సంయుక్తంగా శనివారం మాదకద్రవ్యాల ముఠా కార్యకలాపాలను ఛేదించగలిగారు. దీంతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండుతోపాటు రూ.65 కోట్ల...
మొక్కను ఏడాది కాపాడితే… అది మనల్ని 50 ఏళ్లు రక్షిస్తుంది: పువ్వాడ
ఖమ్మం: ఆరో విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు కోట్ల మొక్కలు నాటుతామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ, గ్రామ...
దేశాల వారీగా కరోనా వివరాలు….. వరల్డ్@ 99 లక్షలు
భారత దేశంలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, థానే, పుణే నగరాలు కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత వారం రోజుల నుంచి...
దేశంలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 16,922 కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 418 మరణాలు, అత్యధికంగా ఒకే రోజు 16,922 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్...
పాములపర్తి సదాదేశానువర్తి
ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు పి.వి.లో పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ తెలంగాణ మట్టే నేర్పింది. ఈ మట్టినుంచి ఎదిగొచ్చిన వ్యక్తి ఎంతశక్తివంతుడుగా ఉంటాడో దాన్ని దేశం, ప్రపంచం చూసింది....
పోలీస్ శాఖను కలవరపెడుతున్న కరోనా
హైదరాబాద్: కరోనా తెలంగాణ పోలీస్ శాఖలో కలవరం సృష్టిస్తోంది. కరోనాతో కొన్ని పోలీస్ స్టేషన్లు మూతపడేస్థాయికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్లో ఒక్కరికి కరోనా వచ్చిందంటే చాలు మొత్తం ఉద్యోగులను క్వారంటైన్ చేస్తున్నారు. దీంతో...
మాంసం తెచ్చిన తంటా…. నవదంపతుల ఆత్మహత్య
లక్నో: మాంసం వండిన విషయంలో గొడవ జరగడంతో నవ దంపతులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వధువు మృతి చెందగా వరుడి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖిమ్పూర్...
24 గంటల్లో 15,968 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 465 మరణాలు, అత్యధికంగా 15,968 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
లాక్డౌన్ సడలింపులకే పలు ప్రపంచ దేశాల మొగ్గు
కేసులు పెరుగుతున్నా అమెరికా, ఇయు దేశాల్లోనూ..
ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : అమెరికాతోపాటు పలు యూరోపియన్ దేశాల్లో కేసులు ఎక్కువగా లేదా స్థిరంగా ఉన్నా లాక్డౌన్ సడలింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే...
గ్రేటర్లో కరోనా స్వైర విహారం
కలవరపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విస్తరణపై నగర వాసుల ఆందోళన
మరోసారి లాక్డౌన్ విధించాలని ప్రజల డిమాండ్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటు జీవిస్తున్నారు....
వీడిన పెద్దపల్లి ఎంఎల్ఎ సోదరి కుటుంబం మిస్టరీ
బలవన్మరణంగా తేల్చిన పోలీసులు
హైదరాబాద్ : పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి ఫ్యామిలీ మరణం మిస్టరీ వీడింది. ఈ ఏడాది జనవరి 27న తిమ్మాపూర్ మండలం పెద్ద ఎస్ఆర్ఎస్పి కెనాల్ లో పడి...
దేశంలో కొత్తగా 14,933 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 312 మరణాలు, 14,933 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య...
రాష్ట్రంలో భారీగా 872 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 713, రంగారెడ్డి 107 మేడ్చల్ 16, సంగారెడ్డి జిల్లాలో 12
ఏడుగురు మృతి, మరణించిన వారిలో వైద్యుడు, పోలీసు అధికారి
అమీర్పేట కార్పొరేటర్కు కొవిడ్ పాజిటివ్
మలక్పేట ఏరియా ఆసుపత్రిలో 9 మందికి
భువనగిరిలో సాఫ్ట్వేర్...