Saturday, April 20, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search
Man plung to death for tiktok in Uttarpradesh

టిక్‌టాక్ కోసం చెట్టు పైనుంచి కాలువలో దూకి…

లక్నో: టిక్‌టాక్ కోసం ఓ యువకుడు చెట్టు పైనుంచి కాలువలో దూకి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కట్రా ప్రాంతంలో ముర్షీద్ అహ్మద్...
450 people killed road accidents in last year

హెల్మెట్ ధరించకుంటే ‘ప్రాణాలు హరి’

పిలియన్ రైడర్ హెల్మెట్‌పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి గత ఏడాది 450 మంది మృతి ఈ ఏడాది పిలియన్ రైడర్లపై 2,36,027కేసులు హైదరాబాద్:  మోటార్ సైకిల్ వెనుకు కూర్చునే వారు హెల్మెట్ ధరించడంపై సైబరాబాద్...
978 new covid 19 cases reported in Telangana

హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా..

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఒక్కో జర్నలిస్టుకు 20 వేల రూపాయల చొప్పున, మొత్తం రెండు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక...
New Zealand declared corona free nation 2020

కరోనా కట్టడిలో న్యూజిలాండ్ ఆదర్శం

న్యూఢిల్లీ : ప్రపంచంలో అనేక దేశాలు కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోడానికి లాక్‌డౌన్‌తోసహా అనేక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. 150 కోట్ల జనాభా...
India has reported 18177 new coronavirus cases

దేశంలో కొత్తగా 9,996 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 357 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
2982 new covid-19 cases reported in AP

బోడుప్పల్‌లో కరోనా కలకలం

బోడుప్పల్ : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏకంగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అ టు అధికార యాంత్రంగానికి మరో వైపు ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది....
Matrimonial Frauds Rise in India

మ్యాట్రిమోని అడ్డాగా.. మోసాలు

 వివాహం చేసుకుంటానని నకిలీ ప్రొఫైల్స్‌తో మోసం ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.1.67కోట్లు వసూలు చేసిన నిందితురాలు గతంలో నైజీరియన్ ముఠా మోసాలు హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్ సైట్ల ను అడ్డాగా చేసుకుని పలువురు మోసాలు తెరలేపుతున్నారు. గతంలో నైజీరియన్ ముఠాలు వైద్యులుగా...
978 new covid 19 cases reported in Telangana

ఆగని విజృంభణ

  కొత్తగా 191 పాజిటివ్‌లు, 8 మంది మృతి జిహెచ్‌ఎంసిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్ మేయర్ పేషిలో ఒక అటెండర్‌కు, ముగ్గురు మీడియ ఉద్యోగులకు పాజిటివ్ సింగరేణి యూనియన్ నాయకుడుకీ సోకిన కోవిడ్ 4111కి...
ICMR recognised New features on Covid-19

సెప్టెంబర్ మధ్యలో కరోనా ఖతం?

  కేంద్ర ఆరోగ్య శాఖ సంకేతాలు యాక్టివ్ కేసులు 1,33,532 రికవరీల సంఖ్య 1,35,205 వైరస్ నిష్క్రమణ దశ దరిదాపుల్లో న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెప్టెంబర్ మధ్యనాటికి అంతం అవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంకేతాలు వెలువరించింది....
George Floyd funeral is over

వివక్ష అంతంతోనే సరికొత్త కాంతి

  అమెరికాలో మిన్నంటిన నినాదాలు బ్లాక్‌స్టార్ ఫ్లాయిడ్ అంతిమ యాత్ర సింగర్ల గీతాలాపన తరలివచ్చిన నటులు నేతలు హుస్టన్ : పోలీసుల దమనకాండలో మృతి చెందిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు అసంఖ్యాకుల నివాళుల నడుమ...
Former MPTC Couple Killed in Karimnagar 

భూవివాదం: మాజీ ఎంపిటిసి దంపతుల దారుణ హత్య..

కరీంనగర్: కొండపాక మాజీ ఎంపిటిసి దంపతుల హత్యకేసులో నిందితులైన అదే గ్రామానికి చెందిన సంగెం ఓదెలు(70), అతని కుమారులు సంగెం హనుమంతు(50), రాజేశం(30)లను బుధవారం కరీంనగర అడిషనల్ డిసిపి శ్రీనివాస్ అరెస్ట్‌ చేశారు....

నాగర్ కర్నూల్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటీవ్..

నాగర్ కర్నూల్: జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు. దీంతో, అతడి అంత్యక్రియలకు హాజరైన అదే...
Women dead with scarf at Bhadradri Kothagudem

ప్రాణం తీసిన స్కార్ఫ్

  భద్రాద్రి కొత్తగూడెం: స్కార్ఫ్ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎపిలోని కృష్ణా జిల్లా పైడూరుపాడు గ్రామానికి చెందిన షేక్ మాలన్‌బీ భద్రాద్రి...
Brutal murders of former MPTC couple

పొలంలోనే పొట్టన పెట్టుకున్నరు

  మాజీ ఎంపిటిసి దంపతుల గొంతుకోసి దారుణ హత్యలు భూ వివాదమే ఘాతుకానికి కారణం? మనతెలంగాణ/వీణవంక: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, కొండపాక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి దంపతులను గుర్తుతెలియని...
10794 new covid 19 cases reported in andhra pradesh

జిల్లాల్లో 35 కేసులు

  రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా ఆరుగురు మృతి, మృతుల్లో 27 ఏళ్ల యువకుడు ఇద్దరు ట్రైనీ ఐపిఎస్‌లకు, మరో నలుగురు మీడియా ఉద్యోగులకు వైరస్ మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విపరీతంగా...
Cancelled of Ramon Magsaysay Award with Corona Effect

కరోనా ప్రభావంతో రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం రద్దు

  బ్యాంకాక్ : ఈ ఏడాది ఫిలిప్పైన్ శాంతి బహుమతి రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం కరోనా వైరస్ కారణంగా రద్దయింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం రద్దు కావడం మూడోసారి. 1970లో ఆర్థిక...
Man records suicide on Tiktok

చనిపోయే ముందు చివర క్షణం ఎలా ఉంటుందోనని టిక్‌టాక్ వీడియో

బెంగళూరు: ఓ యువకుడు చనిపోయే ముందు చివరి నిమిషంలో ఎలా ఉంటుందో అని .... పురుగుల మంది తాగి... టిక్ టాక్ చేసి యువకుడు మృతి చెందిన సంఘటన కర్నాటకలోని తుమకూరు జిల్లా...
Maneka gandhi comments about Elephant death

ఏనుగుపై పీనుగు రాజకీయాలు!

  ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
Corona influence on India is minimal

కరోనా ప్రభావం భారత్‌పై చాలా తక్కువ : నీతి ఆయోగ్

  మరణాల రేట్ భారత్‌లో 2.8, అమెరికాలో 6, ఫ్రాన్స్‌లో 19 న్యూఢిల్లీ: ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై కోవిడ్19 ప్రభావం చాలా తక్కువని నీతి ఆయోగ్ సభ్యుడు, వైద్య నిపుణుడు అలోక్‌కుమార్ అన్నారు. 1993...
Four terrorists killed in encounter

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

  ఏడాదిలో 101 మంది మృతి శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా పింజోరా ఏరియాలో సోమవారం జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. పింజోరా ఏరియాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు...

Latest News