Wednesday, April 24, 2024
Home Search

- search results

If you're not happy with the results, please do another search
Sardar Sarvai Papanna Fort Collapsed

కూలిన సర్వాయి పాపన్న కోట

రెండింళ్లు ధ్వంసం, పలువురికి సల్ప గాయాలు జనగాం : బహుజన రాజ్యస్థాపకుడు గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గురువారం భారీ వర్షానికి పాక్షికంగా నేలమట్టమైంది....
Telangana Bathukamma celebrations 2020

నేటి నుంచి బతుకమ్మ

ఎల్లుండి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు,  ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు జాగృతి సంస్థ దూరం, నిధులు విడుదల చేయని ప్రభుత్వం హైదరాబాద్: నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు, ఎల్లుండి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు...
116 New Corona Cases Registered In Telangana

కోలుకుంటున్న భారత్

కోలుకుంటున్న భారత్ 73 రోజులకు పెరిగిన డబ్లింగ్ సమయం 87 శాతానికి పెరిగిన రికవరీ రేటు ఒక్క రోజే 81,514 మంది కోలుకున్నారు 63 వేల కొత్త కేసులు, 680 మరణాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్...
IPL 2020: KXIP Win by 8 Wickets against RCB

కింగ్స్‌కు రెండో గెలుపు

కింగ్స్‌కు రెండో గెలుపు రాణించిన రాహుల్, గేల్ బెంగళూరుపై పంజాబ్ విజయం షార్జా: ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎట్టకేలకు ఓ విజయం నమోదు చేసింది. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8...
PM Narendra Modi declared his Assets

సొంత వాహనం లేని ప్రధాని మోడీ

 4 బంగారు ఉంగరాలు... రూ 2.85 కోట్లు  అప్పుల్లేవు . సొంత వాహనం లేదు  జీతం మొత్తం జాగ్రత్తగా ఎఫ్‌డిలకు  పొదుపు మంత్ర...గాంధీనగర్ ఇల్లు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరంతో...
CM KCR Review on Non-Agricultural Land Registrations

ప్రధానికి సిఎం లేఖ

రూ. 5వేల కోట్ల నష్టం వాటిల్లింది తక్షణం సాయంగా రూ.1350 కోట్లు అందించండి హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా వరదల వల్ల నష్టం జరిగిందని సిఎం...
Roads damaged in Hyderabad due to Heavy Floods

గూడు చెదిరె.. కూడు పాయె

వరుణుడు శాంతించినా వరద గుప్పిట్లోనే కాలనీలు, బస్తీలు ఇళ్లల్లో వరదనీటిలోనే జనం జాగారం..తడిసి ముద్దైన సామాన్లు, నిత్యావసరాలు పడవల సాయంతో ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు భోజనం, పాలు సరఫరా ఇంజాపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం వరద...
CM KCR Review on Crops at Pragathi Bhavan

యుద్ధప్రాతిపదికన సహాయం

జిహెచ్‌ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ కొంత ఇబ్బంది కలిగినా...
KTR Review on Floods with GHMC Officials

తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి

తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి కాచి వడపోసిన నీటినే తాగాలి, పారిశుద్ధ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత రోగాలు ప్రబలకుండా వైద్య సేవలను మరింత విస్తృతం ముంపుగురైన ప్రాంతాల్లో జరుగుతున్న వరదనీటి సహాయక చర్యలపై...
Mission Kakatiya ponds filled with heavy floods

పల్లెను కాపాడిన మిషన్ కాకతీయ

తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా చెరువులను బలోపేతం చేసిన ఫలితం ప్రస్తుతం కనిపిస్తోంది. రాష్ట్రంలో చెరువుల పరిస్థితిని మిషన్ కాకతీయకు ముందు, తర్వాత అని విభజించి నమోదైన వర్షాలతో విశ్లేషిస్తే...
CM KCR Review on Crops at Pragathi Bhavan

యాసంగిలోనూ నియంత్రిత స్ఫూర్తి

50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు   సిద్ధంగా విత్తనాలు, ఎరువులు  అధికారులు చెప్పినట్టు సాగు చేస్తే పంటలకు మంచి ధరలు  క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా సాగు లెక్కలతో కార్డులు  మక్క...

నోర్జే అరుదైన రికార్డు..

దుబాయి: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే అరుదైన రికార్డును సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో నోర్జే ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిన విసిరి కొత్త...
Srikanth reaches Denmark Open 2020 Quarter final

క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 2115, 2114తో కెనడాకు చెందిన...
Youth may have to wait for Vaccine till 2022: WHO

యువత 2022 వరకు వేచి చూడాల్సిందే

యువత 2022 వరకు వేచి చూడాల్సిందే కరోనా వ్యాక్సిన్‌పై డబ్లుహెచ్‌ఓ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ న్యూఢిల్లీ: కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటుగా అన్ని దేశాలు ఎదురు చూస్తున్న వేళ...
Theaters Resume in many states of India

బొమ్మపడింది..

బొమ్మపడింది.. పాక్షికంగా తెరుచుకున్న థియేటర్లు పలు రాష్ట్రాల్లో మొదలైన ప్రదర్శనలు మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా లభించని అనుమతి ప్రస్తుతానికి పాత సినిమాలనే ప్రదర్శించనున్న థియేటర్లు న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు దాదాపు...
Trump's younger son tests positive for corona

ట్రంప్ చిన్నకొడుకుకు కరోనా..

వాషింగ్టన్అ:మెరికా అధ్యక్షులు ట్రంప్ చిన్న కుమారుడు 14 ఏండ్ల బారన్ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని దేశ ప్రథమ పౌరురాలు, ట్రంప్‌భార్య మెలానియా ట్రంప్ తమ బ్లాగ్ ద్వారా...
TS New Secretariat Tenders postponed due to Rain

వర్షాలతో మరోసారి వాయిదా పడ్డ సచివాలయం టెండర్లు..

వర్షాలతో మరోసారి వాయిదా పడ్డ సచివాలయం టెండర్లు ఈనెల 23వ తేదీన ఫైనల్ గుత్తేదారు ఎంపిక మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయం టెండర్లను ఈనెల 19వ తేదీన తెరవాల్సి ఉండగా ప్రస్తుతం అది వాయిదా పడినట్టుగా తెలుస్తోంది....
3042 new Covid-19 cases reported in AP

ఎపిలో కొత్తగా 4,038 కరోనా కేసులు..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 73,767 నమూనాలు పరీక్షించగా 4,038పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కు చేరింది. కొత్తగా 38మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ...
I will be out of this cancer soon Says Sanjay Dutt

క్యాన్సర్‌ను జయిస్తా

నటుడు సంజయ్ దత్ విశ్వాసం ముంబయి: తనకు క్యాన్సర్ వచ్చిన విషయాన్ని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొదటిసారి ధృవీకరించారు. క్యాన్సర్‌ను జయిస్తానన్న విశ్వాసాన్ని 61 సంవత్సరాల సంజయ్ దత్ వ్యక్తం చేశారు. ఊపరితిత్తుల...
Supreme Court tells Republic TV to approach Bombay HC

బొంబాయి హైకోర్టుకు వెళ్లండి

రిపబ్లిక్ టివికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: ముంబయి పోలీసులు నమోదు చేసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టిఆర్‌పి) కుంభకోణం కేసులో బొంబాయి హైకోర్టును ఆశ్రయించవలసిందిగా రిపబ్లిక్ మీడియా గ్రూపును సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. కరోనా వైరస్...

Latest News