Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
వెయ్యి కిలో మీటర్ల ప్రయాణం…. కార్మికుడిని చిదిమేసిన కారు
లక్నో: ఢిల్లీ నుంచి బిహార్కు బయలు దేరిన వలస కార్మికుడు కారు ప్రమాదంలో చనిపోయాడు. బిహార్కు చెందిన సఘీర్ అన్సారీ తన కార్మికులతో కలిసి సైకిల్పై వెయ్యి కిలో మీటర్ల ప్రయాణాన్ని మొదలు...
ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు
ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
అవకాశాన్ని అందిపుచ్చుకుందాం
బీ ఇండియన్,
బై ఇండియన్
స్ఫూర్తి చాటుదాం
దేశంలో భారీ టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు ఆలోచన భేష్
పాలసీల్లో మార్పులతోనే దేశంలోకి భారీ పెట్టుబడులు
చేనేత, జౌళి రంగాల్లోని వారికి 50 శాతం కూలీ మద్దతు...
మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత
జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హాజరైన మంత్రులు హరీశ్రావు, ఈటల, కొప్పుల
సిఎం కెసిఆర్ సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు....
తండ్రీకొడుకుల ప్రాణం తీసిన చేపల వేట
చేపల వేటకు వెళ్లి తండ్రికొడుకుల మృతి
మనతెలంగాణ/కామారెడ్డిరూరల్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలపిన వివరాల...
కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరణ
ఎల్బీనగర్, అత్తాపూర్, ఎస్ఆర్నగర్లో పాజిటివ్ కేసులు
భయాందోళనకు గురౌతున్న స్థానిక ప్రజలు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కొత్త ప్రాంతాల్లో తన ఉనికి చాటుతూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే వనస్థలిపురంలోని సాయి హుడానగర్,...
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ కన్నుమూత
కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని తన ఇంట్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్...
మళ్లీ కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో కొత్తగా 31 మంది కరోనా బాధితులు, వీటిలో 30 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనివే
ఒకరు మృతి, 24 మంది డిశ్చార్జ్
కరోనా మహిళకు పుట్టిన చిన్నారికి నెగిటివ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు...
ఖాకీలను వెంటాడుతున్న కరోనా
ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి
ఏకంగా మహారాష్ట్రలో 714 మందికి వైరస్
రాష్ట్రంలో పోలీసుల అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధులు నిర్వహిస్తూ దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు....
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
చత్తీస్గఢ్: చత్తీస్గఢ్ రాజ్నందగాన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని...
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
ప్రియుడితో కలిసి భర్తను చంపి…. కరోనాతో చనిపోయాడని నమ్మించి….
ఢిల్లీ: ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి... స్థానికులకు కరోనాతో మృతి చెందాడని నమ్మించడానికి ప్రయత్నించింది. పోలీసులు రంగప్రవేశం చేసి అంత్యక్రియలకు వరకు తీసుకెళ్లిన మృతదేహానికి శవ పరీక్ష చేయగా...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
భారత్లో విజృంభిస్తున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య,...
గ్యాస్ లీక్పై విచారం వ్యక్తం చేసిన కోహ్లీ, సానియా
హైదరాబాద్: విశాఖలో విషవాయువు లీకై ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా.. మరో 400మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలు జంతువులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటనపై...
గ్యాస్ లీకేజీ….అదుపులోకి వచ్చే వరకు మా బృందాలు అక్కడే: ఎన్డీఆర్ఎఫ్
విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు మా బృందాలు అక్కడే ఉంటాయని ఎన్డిఆర్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంకు మరో ఎన్డిఆర్ఎఫ్ బృందం చేరుకుంటోందని తెలియజేశారు. ప్రస్తుతానికి గ్యాస్...
పాలిమరైజేషన్ తోనే ప్రమాదం: జగన్
విశాఖపట్నం: గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరగటంతోనే విష వాయువులు వెలువడ్డాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కెజిహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు....