Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మహిళా వర్శిటీగా కోఠి కళాశాల
ప్రతిపాదనలను సిద్ధం చేయాలి
అధికారులకు విద్యాశాఖ మంత్రి సబిత అదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : త్వరలోనే వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను...
ఎపిలో నైట్ కర్ఫ్యూ
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు నిబంధనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో మంగళవారం నాటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఎపి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈక్రమంలో గడచిన 24 గంటల్లో ఎపిలో...
సిఎం కెసిఆర్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది
మహేష్ బిగాల టిఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల...
అగ్ని ప్రమాదాలతో అడవులకు ముప్పు
‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్’లో వెల్లడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల్లో అగ్ని ప్రమాదాలు జీవ వైవిధ్యం, జీవనోపాధికి తీవ్ర విఘాతంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ...
ఆంగ్ల బోధన పేద విద్యార్థులకు మేలు
పాఠశాలలో మౌలిక వసతులకు నిధులపై ముఖ్యమంత్రి కెసిఆర్కు కృతజ్ఞతలు
జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలని రాష్ట్ర...
కరోనా టీకా పంపిణీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని గగన్మహల్, డిబిఆర్ మిల్స్ యుపిహెచ్సీలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించి వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం కేంద్రాలలో ఫ్రంట్లైన్ వర్కర్స్, 60...
పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్...
వారి వల్లే మహబూబ్ నగర్ వలసల జిల్లాగా మారింది: హరీశ్ రావు
మహబూబ్ నగర్: జిల్లాలోని బాలానగర్ లో 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ''కరోనా కష్ట కాలంలో...
సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం
వచ్చే విద్యా సంవత్సరం
నుంచి అమలు
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో
ఫీజుల నియంత్రణ వచ్చే
అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
విద్యాశాఖ మంత్రి సబిత
నేతృత్వంలో కేబినెట్ సబ్
కమిటీ మన ఊరు-మన
బడి...
పెంబర్తి వరకు పచ్చని పూదోట
సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరంగల్ హైవేపై హెచ్ఎండిఎ సెంట్రల్ మిడెన్ గ్రీనరీ
ఇప్పటికే రాయగిరి వరకు పూర్తి.. అదనంగా 26 కి.మీ మల్టీలేయర్ ప్లాంటేషన్లు
యాదాద్రి హైవే గ్రీనరీ తరహాలో నాగ్ పూర్ హైవే...
4లక్షల టన్నుల ఉత్పత్తే లక్ష్యం
అంతర్జాతీయ మార్కెట్కు తెలంగాణ బ్రాండ్ చేపలు
రూ.1000కోట్లతో మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి
హైదరాబాద్ : రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద నీటివనరులను అభివృద్ధి పరచటంతో మీనం.. మిల మిలలాడుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4లక్షల...
స్వయంకృషితో ఎదిగిన ధీశాలి
పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆ విద్యావేత్త స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. విద్యారంగంలోనూ సాహిత్యరంగంలోనూ సామాజికరంగంలోనూ విశేష కృషి చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శిగా సేవలందించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్...
ఇక ఉద్యోగ ఖాళీల భర్తీ
పూర్తైన సర్దుబాటు ప్రక్రియ
38,643 మంది ఉద్యోగులను సర్దుబాటు చేస్తే 101మినహా మిగిలిన అందరూ విధుల్లో చేరారు
ప్రగతిభవన్లో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం...
70% వాళ్లే
ఆసుపత్రుల్లో చేరుతున్న వాళ్లలో వ్యాక్సిన్ తీసుకోనివాళ్లే మెజార్టీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చేరిన వారిపై డాక్టర్ల పరిశీలన
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో అధిక శాతం వ్యాక్సిన్ తీసుకోనివారే ఉంటున్నారు. వ్యాక్సిన్...
30 దాకా విద్యాసంస్థలకు సెలవులు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నేపథ్యంలో చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ...
నేడు కేబినెట్
ప్రగతిభవన్లో మ.2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన భేటీ
-అజెండాలో 25- 30 అంశాలు
-ఒమిక్రాన్ వేరియంట్, కరోనావ్యాప్తి, నైట్ కర్ఫ్యూ అవసరాలపై చర్చ
-వైద్యఆరోగ్య శాఖలో టిఎస్ఎస్ఎస్హెచ్ఐఎస్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర
-ఛనాక - కొరాటా బ్యారేజీ తుది...
పోలీసు శాఖలో కరోనా కలకలం.. 35మందికి పాజిటీవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల, రాజేందర్నగర్, దుండిగల్, పేట్బషీరాబాద్, పోలీస్స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్స్టేషప్లో ఏకంగా 16...
జాతీయ మీడియాలో రైతుబంధు సంబురాలు
ఎన్డీటివిలో కెసిఆర్పై ప్రశంసల జల్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ మీడియాలో రైతబంధు సంబురాలు హల్ చల్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు పరుస్తున్న రైతు అనుకూల విధానాలు జాతీయ స్థాయిలో ప్రశంసల...
రేపట్నుంచి ఆన్లైన్ క్లాసులు: ఒయు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగున్న నేపథ్యంలో జనవరి 30వ తేదీ వరకు తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రేపట్నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని...
ప్రకృతిని ఆరాధించే సంక్రాంతి పండుగ
సంక్రాంతి పండుగ పల్లె జీవితాన్ని ప్రతిభింభించేది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి చేర వేసే శుభ దినాలే ఈ పండుగకు తార్కాణాలు. పల్లె ప్రజలు కళ్లాల నుంచి ధన్యాన్ని ఇళ్లలోకి చేర్చుకుని,...