Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం ‘వస్త్ర’శస్త్రం
టెక్స్టైల్స్ పార్కులపై కేంద్రం కొత్త కుట్ర
49% వదులుకుంటేనే
‘పిఎం మిత్ర’ పథకం ద్వారా అనేక
కొత్త మార్గదర్శకాలు జారీ
అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల
ప్రాధాన్యత తగ్గించడమే పథకంలో
రాష్ట్ర ప్రభుత్వాలు చేరాలంటే...
ఆహారం, ఇంధన సమస్యలు… పశ్చిమ దేశాలపై పుతిన్ నిందారోపణ
మాస్కో : ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం, ఆహార ధాన్యాల సంక్షోభం తలెత్తడానికి పశ్చిమ దేశాల వైఖరే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిందారోపణ చేశారు. సముద్రజలాల్లో మందుపాతరలు తొలగిస్తే ఉక్రెయిన్ నుంచి నౌకలు...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి
మనతెలంగాణ/హైదరాబాద్: దశాబ్ధాల తరబడి ఎదుగుబొదుగూ లేకుండా పడివున్న గ్రామలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పిన జాతిపిత గాంధీజి కలలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లెప్రగతి పేరుతో రూపొందించిన...
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బోర్లకు మీటర్లు పెట్టనివ్వను: కెసిఆర్
హైదరాబాద్: రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లం కాదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మృత్యువు నోట్లో తలదూర్చి మరీ తెలంగాణను సాధించుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ...
కోటి ఎకరాల మాగాణం… తెలంగాణ కల సాకారం…
శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం
సమర్థవంతంగా నదీజలాల వినియోగం
నీళ్లు ..నిధులు ..నియామకాలే లక్షంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగానికి ప్రధమ ప్రాధాన్యతనిచ్చి ఆదిశగా సాగునీటి పథకాల నిర్మాణ పనులను పరుగులు తీయించింది. ఉమ్మడి రాష్ట్రంలో...
జయహో తెలంగాణ
వెలుగు దుస్తులేసుకొని సూరీడు... తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో... పక్కదులుపుకొని ఒకే పరుగు తీసింది
కవి మల్లెమాల రాసిన సినీ గీతంలోని వాక్యాలవి.
ఈ రోజు జూన్ 2న, తెలంగాణకు కూడా సూర్యోదయం...
రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వాణిజ్య పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని మంత్రి...
మెదక్, గజ్వేల్ కు గూడ్స్ ద్వారా వెంటనే ఎరువుల పంపిణీని చేపట్టాలి..
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) గోదాములతో అనుసంధానించే అంశంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో...
అత్యధిక పంటలు పండించే విధంగా తెలంగాణ ఏర్పడింది: మంత్రి హరీశ్
సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి...
వానాకాలం పంటల సాగుపై సన్నాహాక సమావేశం
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో వానాకాలం పంటల సాగుపై మంగళవారం సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి...
హ్యూండై భారీ పెట్టుబడి
టెస్ట్ ట్రాకులతో పాటు ఇకో సిస్టం
సంబంధ మౌలిక వసతులు కల్పించనున్న హ్యుండై
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గల ఇతర అవకాశాలపై దావోస్లో మంత్రి కెటిఆర్తో చర్చించిన
హ్యుండై సిఐఒ యంగ్చో...
మోడీకి రేవంత్ బహిరంగ లేఖ..
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందాయని పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీకి ఆయన గురువారం లేఖ రాశారు. ఐటిఐఆర్పై నోరు ఎందుకు...
తెలంగాణపై మోడీ ప్రభుత్వం కుట్రలు
రాష్ట్ర ఆర్ధిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది
రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోంది
ప్రతిపక్షాల కుల రాజకీయాలను ప్రజలు నమ్మరు
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కావాలని తెలంగాణ...
కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ
గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ప్లాంట్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం
కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది
ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది
ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి...
పెట్రోల్, డీజెల్ ధరలపై ఊరట
లీటరు పెట్రోల్ రూ.9.50 డీజిల్ రూ.10తగ్గే అవకాశం
వంటగ్యాస్ సిలిండర్పై రూ.200సబ్సిడి
ఉక్కు స్టీల్పైసుంకాల తగ్గింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : వాహన వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటిని...
టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా రవిచంద్ర నామినేషన్..
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో...
‘కేంద్రం చిల్లర’ వ్యవహారం
రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు
రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి...
రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం
హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో...
కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి...