Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
కోర్టులు కొందరి పబ్లిసిటీ వేదికలు కావు
ఇవిఎంలపై పిటిషన్పై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : న్యాయస్థానాలు బాజా వేదికలు కావని, తమకు ప్రచారం దక్కుతుందని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిపోయే కూడళ్లు కావని సుప్రీంకోర్టు స్పందించింది. దేశంలో ఇవిఎంలు కొన్ని కంపెనీల...
స్థానికులకే సీట్లు
ఎంబిబిఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్
వెయ్యికి పైగా ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, ఇకపై కేవలం 15% ఓపెన్ కోటా
ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ...
ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు
ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు
పోటీ నుంచి తప్పుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి
దిగ్విజయ్, థరూర్తో పాటు తెరపైకి ముకుల్ వాస్నిక్
మాది దోస్తీ కుస్తీ దిగ్విజయ్ సింగ్ పోటీపై శశిథరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు కూడా. ఆయన...
సిఎం సీటులో శివుడి ఫోటో
మధ్యప్రదేశ్ క్యాబినెట్ భేటీలో అసాధారణ దృశ్యం
భోపాల్: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మంగళవారం జరిగిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఒక అసాధారణ దృశ్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాను కూర్చునే కుర్చీని...
విముక్తి జాతుల విమోచన ఎప్పుడు?
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా నేటికీ అనేక కోట్ల మంది ప్రజలు అనేక కులాలు, జాతులకు చెందినవారు సమాజానికి దూరంగా నివసిస్తున్నారు అని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో...
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం
రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు
దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు
ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న...
పిఎఫ్ఐ కార్యాలయాల్లో ఎన్ఐఎ, ఇడి సోదాలు…
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా మరోసారి ఎన్ఐఎ, ఇడి సోదాలు నిర్వహిస్తోంది. ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఎ దాడులు చేస్తోంది. మూడోసారి పిఎఫ్ఐ సంస్థలపై సోదాలు చేపడుతోంది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ,...
రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు
న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
హిమాచల్ప్రదేశ్: కులులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులో సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరో పది...
తరగతి గదిలో బాలిక స్కూల్ డ్రెస్ విప్పించిన టీచర్..
భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో దారుణం జరిగింది. గిరిజన బాలిక స్కూల్డ్రెస్ మురికిగా ఉందని ఆరోపించిన టీచర్ తరగతి గదిలో అంతా చూస్తుండగా డ్రెస్ విప్పించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో...
అంత్యోదయ నమూనా ఇచ్చిన దీనదయాళ్
గత కొంత కాలంగా ప్రపంచంలోని భౌగోళిక -రాజకీయ పరిస్థితులలో విశేషమైన మార్పులు సంభవిస్తున్నాయి. అనేక సంబంధం లేని సంఘటనలు మార్పుకు నేపథ్యాన్ని అందిస్తున్నాయి. యుగోస్లేవియా, సిరియా, అస్ఘానిస్తాన్, శ్రీలంక వంటి ప్రపంచంలోని వివిధ...
అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం
రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
కదులుతున్న ‘ఉగ్ర’ డొంకలు
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
దర్యాప్తునకు దారి చూపించిన నిజామాబాద్ పోలీసులు ఖాదర్ పెన్డ్రైవ్
డీకోడ్ తర్వాతే బ్రేక్ అయిన పిఎఫ్ఐ నెట్వర్క్ వివిధ రాష్ట్రాల్లో 106
మందిని అరెస్టు చేసిన...
100 మందికి పైగా పిఎఫ్ఐ కార్యకర్తల అరెస్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం నాడు ఏకకాలంలో జరిపిన దాడుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) నేతృత్వంలోని బహుళ-ఏజెన్సీ ఆపరేషన్ 11 రాష్ట్రాల్లో 106 మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్టు చేసింది....
రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఈ యాత్రను తమిళనాడు నుంచి ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్...
చీతాలకు రక్షణగా గజరాజులు “లక్ష్మీ,సిద్ధాంత్ ”
భోపాల్ : నమీబియా నుంచి తీసుకువచ్చి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కు లోని ప్రత్యేక ఎన్క్లోజర్లలో ఎనిమిది చీతాలను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఒక నెలపాటు ఇక్కడే క్వారంటైన్లో ఉండనున్న వీటి...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...
వైరుధ్యాల భారతదేశం
భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు...
చీతాలను విడుదల చేసిన ప్రధాని మోడీ
భోపాల్ : అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుతపులుల్లో ఒక రకం) దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోడీ...