Home Search
హరీశ్రావు - search results
If you're not happy with the results, please do another search
సిద్దిపేట నలుమూలల అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి హరీశ్
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నలుమూలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మిట్టపల్లి మండలం బొగ్గులోని బండ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి మాట్లాడారు....
రాష్ట్రంలో తొలి క్రైస్తవ భవన్ సిద్దిపేటలోనే
చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వ పరంగా సాయం
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ లక్షం
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్లో క్రిస్టియన్...
నిరాశ్రయులైన కుటుంబానికి మంత్రి హరీశ్ చేయూత
సిద్దిపేట: ఇల్లు కూలి నిరాశ్రయులైన ఆడబిడ్డలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దొంతరబోయిన బాలమణి ఇల్లు కూలడంతో...
రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ సిద్దిపేటలోనే
సిద్దిపేట: రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవన్ నిర్మాణం సిద్దిపేటలోనే నిర్మాణమైందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్...
‘విజయసిద్ధి’పేట
తెలంగాణను తెచ్చిన గడ్డ, సిద్దిపేట నా ప్రాణం. సిద్దిపేట లేకుంటే
కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేనిది తెలంగాణ లేదు, ఇక్కడ ప్రారంభమైన నీళ్ల
పథకమే మిషన్ భగీరథ, దేశంలోనే 98.31శాతం ఇండ్లకు నల్లాల ద్వారా
నీళ్లందిస్తున్న రాష్ట్రం,...
రైతులు తీవ్రవాదులు కాదు: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నాలని సిఎం కెసిఆర్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై...
సిద్దిపేట జిల్లాకు ఐటి టవర్
సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్రావు కృషి ఫలితం, సిఎం కెసిఆర్ సహకారంతో సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్ మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన...
రైతులను అణిచివేసేందుకు కేంద్రం కుట్ర: మంత్రి హరీశ్
చిన్నకోడూరు: కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్రావు అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా...
కరోనాకష్టకాలంలో బిజెపి పారిపోయింది
హైదరాబాద్: దేశంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపిన గొప్పతనం టిఆర్ఎస్ దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సోమవారం తెల్లాపూర్లోని భారతీనగర్, సాయిబాబా నగర్లో హరీశ్రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేశారు....
బిజెపిలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి
హైదరాబాద్ : బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో నాయకత్వం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ కేంద్ర...
ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి
సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వల్పమెజరిటీతో విజయం చేజారినప్పటికీ టిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు,ఓటమిలను సమానంగా తీసుకోవలని చెప్పారు....
‘ఓటమికి’ కుంగిపోం.. ‘గెలుపుకు’ పొంగిపోం
దుబ్బాకలో టిఆర్ఎస్కు ఓటేసిన
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
టిఆర్ఎస్ శ్రేణులు, నాయకులు అహర్నిశలు కృషి చేశారు
మేం ఆశించిన ఫలితం రాలేదు
ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది, నాయకులకు హెచ్చరిక లాంటిది
ఫలితంపై త్వరలో సమీక్షించుకుంటాం
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
చెరుకు రైతుల బకాయిలను చెల్లించండి: మంత్రి హరీశ్
హైదరాబాద్ : చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18వ తేదీలోగా చెల్లించాలని ట్రైడెంట్ సుగర్స్ ఫ్యాక్టరీ యజమాన్యాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుఆదేశించారు. గడువులోగా చెల్లించికపోతే రెవెన్యూ...
దుబ్బాక ప్రశాంతం
82.61% పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత
చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు
సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారం పర్వం ఆదివారం ముగిసింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంతో, మైకులతో హోరెత్తిన దుబ్బాక గల్లీలు మూగబోయాయి. సాయంత్రం ఐదుగంటల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో...
కారు.. కెసిఆర్ వైపు నిలబడండి
తొగుట: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలంతా కారు.. కేసీఆర్ వైపు ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందులలో...
ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ఆలోచించండి
దుబ్బాక: ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కనిపించరని.. ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటివాళ్లు ఎవరో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్రావు అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం...
ఝూటా పార్టీలను నమ్మకండి
దుబ్బాక: ఎన్నికలపుడు వచ్చి మాయ మాటలు చెప్పే ఝూటా పార్టీలను నమ్మవద్దని, ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే గులాబీ జెండాకు అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు...
అభివృద్ధికే పట్టం.. సంక్షేమానికే ఓటు
సిద్దిపేట: బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని మాటలు చేప్పినా.. అభివృద్ధికే పట్టం కడతామని.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖా...
ప్రజాసేవలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీనే
దౌల్తాబాద్: ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజా సేవలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం దౌల్తాబాద్ ముబారస్పూర్ లో మెదక్...