Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రబ్బరు బొమ్మగా మారిన పంజాబ్ సిఎం
కాంగ్రెస్ నేత సిద్ధూ ఆరోపణ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను రబ్బరు బొమ్మగా కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ అభివర్ణించారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వమే పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు....
‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా
కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా
తెలంగాణ నిధులతో బిజెపి
పాలిత రాష్ట్రాలకు సోకులు
ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల
చెమట, నెత్తురు ధారపోసి
కేంద్రానికి రూ. 3,65,797
కోట్లు పన్నుల ఇచ్చాం
అక్కడి నుంచి...
ఢిల్లీలో బుల్డోజర్
సుప్రీంకోర్టు వద్దని చెప్పినా
ఆగని కూల్చివేతలు
కోర్టు ఉత్తర్వులు అందలేదన్న సాకుతో సాగిపోతున్న చట్టవిరుద్ధ
శిక్షలు మళ్లీ జోక్యం చేసుకున్న సిజెఐ 2గం. తర్వాత మాత్రమే
ఆగిన కూల్చివేతలు నేడు సుప్రీంలో వాదనలు
న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన...
గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రెస్మీట్లు
సిఎం కెసిఆర్పై గవర్నర్
తమిళిసై చేసిన వ్యాఖ్యలు..
ఆమె విజ్ఞతకే
పెడుతున్నాం తమిళి
ఏదిపడితే అది మాట్లాడడం
సరైనది కాదు: గవర్నర్కు
మంత్రి తలసాని శ్రీనివాస్...
హుబ్బలి హింసాకాండ దోషులను వదలిపెట్టం
కర్నాటక సిఎం బొమ్మై స్పష్టీకరణ
బెంగళూరు/శృంగేరి: కర్నాటకలోని హుబ్బలిలో జరిగిన హింసాకాండకు సంబంధించి అమాయకులను అరెస్టు చేస్తున్నారన్న ఆరోపణలను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తోసిపుచ్చారు. సాక్ష్యాల ఆధారంగానే అరెస్టులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం...
గోదావరి నీళ్లను మోగుడంపల్లికి తీసుకొచ్చాం: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ పాలనలో గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా జహీరాబాద్ లో అభివృద్ధి మాత్రం చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాటలకే పరిమితం అయ్యారే తప్ప పనులు చేయలేదని...
ధరల పెరుగుదల ఎవరి ఘనత?
ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి....
వారంలో పోలీస్ కొలువుల నోటిఫికేషన్
రాష్ట్రంలో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తున్నాం
కేంద్రంలోని 15లక్షలకు పైగా పోస్టులను
ఎప్పుడు నింపుతారో బిజెపి నాయకులు
చెప్పాలి వారెందుకు యాత్ర చేస్తున్నట్టు,
ధరలు పెంచినందుకా.. ఉద్యోగాలు
ఇవ్వనందుకా.. ప్రజల జీవితాలను ఆగం
చేస్తున్నందుకా?...
బిజెపోళ్లు వస్తే కాళేశ్వరం నీళ్లకు బదులు రక్తం పారుతోంది: బాల్కసుమన్
మంచిర్యాల: చాలా సంతోషకరమైన రోజు అని ఎంఎల్ఎ బాల్కసుమన్ తెలిపారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించినందుకు సిఎం కెసిఆర్ కు రైతాంగం తరపున కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్...
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది భారతీయులు చనిపోయారు: రాహుల్ గాంధీ
న్యూ యార్క్ టైమ్స్ కోవిడ్ నివేదికపై ...
న్యూఢిల్లీ: “ప్రభుత్వ నిర్లక్ష్యం” కారణంగా భారతదేశంలో కనీసం 40 లక్షల మంది కోవిడ్ -19 బారిన పడ్డారని, ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షలు...
కానరాని కమలం!
కేంద్రంలో బిజెపి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నది. 2019 మే లో నరేంద్ర మోడీ ప్రధానిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పదవీ కాలాల్లోనూ మొత్తం దాదాపు...
కర్ణాటక బిజెపికి అవినీతి మరక
హిందుత్వ’ ఎజెండాతో తిరిగి మరోసారి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కర్ణాటక బిజెపికి ఓ సీనియర్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి రావడం కోలుకోలేని ఎదురు...
హిందీ పెత్తనం చెల్లదు
దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాషపై బిజెపి తన మంకుపట్టు వీడటం లేదు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు...
బిజెపి అహాన్ని ప్రజలు దెబ్బకొట్టారు : బాబుల్ సుప్రియో
కోల్కతా : భారతీయ జనతాపార్టీ అహంపై ప్రజలు దెబ్బకొట్టారని కేంద్ర మాజీ మంత్రి, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబుల్ సుప్రియో వ్యాఖ్యానించారు. బెంగాల్ లో...
బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధిక విద్యుత్ ఛార్జీలు
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా తెలంగాణ ఘనత
బిజెపి నాయకులారా..! వాస్తవాలు గ్రహించండి.. బురద చల్లడం మానుకోండి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : బిజెపి పాలిత రాష్ట్రాల్లో...
సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ బేటీ
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను పార్టీలో చేర్చుకోవడంపై చర్చించేందుకు శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఇటీవలి ఎన్నికల పరాజయంతో సహా అనేక ఇతర...
బండిది సంగ్రామ యాత్ర కాదు…. విద్రోహ యాత్ర: కడియం
హన్మకొండ: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, విద్రోహ యాత్ర అని ఎంఎల్సి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ సందర్భంగా కడియం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి...
నేడు గుడ్ ఫ్రైడే 2022: యేసు క్రీస్తును స్మరించుకున్న మోడీ, తదితరులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా “యేసుక్రీస్తు ధైర్యం, త్యాగాన్ని” గుర్తు చేసుకున్నారు. సేవ మరియు సౌభ్రాతృత్వానికి సంబంధించిన యేసుక్రీస్తు ఆదర్శాలు చాలా మందికి “మార్గదర్శక వెలుగు” అని...
కర్నాటక మంత్రి అవినీతి
అధికారం, దురాశ, డబ్బు వున్న చోట అవినీతి తప్పనిసరిగా వుంటుందని అనుభవజ్ఞులు చెప్పిన మాట పొల్లుపోకుండా రుజువవుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని వేయి విధాలుగా వేలెత్తి చూపి దానిని అధికారం నుంచి...
విహెచ్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు ఇంటి వద్ద కారుపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన సిద్దార్థ సింగ్ ఆరు నెలల నుంచి...