Home Search
పరిరక్షణ - search results
If you're not happy with the results, please do another search
ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల దంపతులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని జిహెచ్ఎంసి పార్కులో ఆదివారం మొక్కలు నాటారు. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,...
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: రోల్ రైడా
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన పార్క్లో తెలుగు ర్యాపర్ రోల్ రైడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోల్ రైడా మాట్లాడుతూ...
బాధ్యతా రహిత బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్టి, ఎస్సి, బిసి వర్గాలకు,...
హరితహారం.. సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దం
మన తెలంగాణ/హైదరాబాద్: పచ్చదనం పరిఢవిల్లాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దంగా హరితహరం నిలుస్తోంది. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలన్న ఆయన ఆకాంక్షకు ప్రతిబింబంగా హరితహారం దినదిన ప్రవర్థనమానమైంది. రాష్ట్రమంతా పచ్చదనంతో కలకలాడుతోంది. ఇందుకు...
దశ, దిశాలేని కేంద్ర బడ్జెట్: మంత్రి తలసాని
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ దశ, దిశా లేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని ఆయన...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న రాధిక, సాయికుమార్..
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గచ్చిబౌలి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు సాయికుమార్...
1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం
మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం
వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు
మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి
సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన
మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...
మొక్కలు నాటిన సినీ నటి డింపుల్ హాయతి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
మొక్కలు నాటిన సినీ నటి డింపుల్ హాయతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండిచయా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్లో సినీ నటి డింపుల్...
మొక్కలు నాటిన డాక్టర్ బాబు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్కులో కార్తీకదీపం సీరియల్ ఫేం నటుడు నిరుపమ్(డాక్టర్ బాబు) మొక్కలు నాటాడు.
ఈ సందర్భంగా...
మొక్కలు నాటిన సినీ నటి జ్యోతి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటి జ్యోతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జ్యోతి...
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని...
ఇద్దరు రైల్వే రక్షక దళం అధికారులకు ఇండియన్ పోలీస్ పతకాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఇద్దరు రైల్వే రక్షకదళం అధికా రులకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ పతకాలు లభించాయి. సికింద్రాబాద్ పోస్టు ఇన్స్పెక్టర్ ఉడుగు.నరసింహతో...
వాతావరణ మార్పులపై అధ్యయనం అవసరం: మంత్రి అల్లోల
మనతెలంగాణ/హైదరాబాద్: సమతుల్య వాతావరణం.. మార్పులకు సంబంధించి ఖచ్ఛితమైన సమాచారం ఇచ్చేలా ఈపిటిఆర్ఐ పరిశోధనలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం అర్యభవన్లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ...
మహిళా వర్శిటీగా కోఠి కళాశాల
ప్రతిపాదనలను సిద్ధం చేయాలి
అధికారులకు విద్యాశాఖ మంత్రి సబిత అదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : త్వరలోనే వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను...
పోలీసులను వెంటాడుతున్న కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900 మంది... గ్రేటర్ పరిధిలో 72మంది పోలీసుల ఐసోలేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో థార్డ్వేవ్లో దాదాపు 900మంది పోలీసులు...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన తెలంగాణ స్టేట్ బిసి కమిషన్ సభ్యులు
బర్త్డే.. మొక్కలు నాటిన తెలంగాణ స్టేట్ బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర
హైదరాబాద్: పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కర్మాంఘాట్ ఆంజనేయస్వామి టెంపుల్ ప్రాంగణంలో తెలంగాణ స్టేట్ బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర...
మనసు మార్చుకోండి
ఐటిఐఆర్పై పునరాలోచించండి, రాష్ట్రానికి రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు మంజూరు చేయాలి
24వ జాతీయ ఇ-గవర్నెన్స్ వేదికగా కేంద్రమంత్రికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వినతి
టి-యాప్ ద్వారా రోజుకు 270రకాల ప్రభుత్వ సర్వీసులందిస్తున్నాం
టి...
మొక్కల ఉద్యమంలో కలాలు, గళాలు
అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రముఖ కవులు గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్ లు కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా...
భయం వద్దు.. బీ అలర్ట్
8-16 వరకు
విద్యాసంస్థలకు
సెలవులు
ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక
వసతులు పటిష్ట పర్చండి ఆక్సిజన్
ఉత్పత్తి, టెస్టింగ్ కిట్లను
పెంచుకోవాలి
కోటి హోం ఐసోలోషన్ కిట్లు
సమకూర్చుకోండి అన్ని
సత్వరమే 15 రోజుల్లోగా ఖాళీల...
టిఎస్ ఆర్టీసి మరో వినూత్న నిర్ణయం
ప్లాస్టిక్ రీసైక్లింగ్కు ఎంజిబిఎస్ బస్టాండ్లో మిషన్ అందుబాటులోకి...
ట్విట్టర్లో వెల్లడించిన ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రకృతి మనకు చాలా ఇచ్చింది. మనం కూడా తిరిగి ఇచ్చేద్దాం,...