Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
ఆయన పుట్టుక గురించి ప్రశ్నించామా?
రాహుల్ గాంధీపై అసోం సిఎం అభ్యంతరకర వ్యాఖ్యలు
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, వ్యాక్సిన్ల గురించి గతంలో రాహుల్ చేసిన...
గోవా ప్రజలను మోడీ పక్కదారి పట్టిస్తున్నారు: రాహుల్ గాంధీ
పణాజీ: పర్యావరణం, ఉపాధి కల్పన వంటి అసలు సమస్యల నుంచి గోవా ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత తొలి ప్రధాని పండిట్...
పంజాబ్ ‘రణ’రంగం!
పంజాబ్ ఓటర్లు ఎవరి కంఠాన జయమాల వేస్తారో, మరెవరిపై పంజా విసురుతారోగాని ఆ పరిణామం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది. బిజెపికి ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఎంతటి...
జవహర్ బాల్ మంచ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా మామిడి రిషికేశ్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : బాలల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, శాస్ట్రీయ దృక్పథంని పెంపొందించడానికి, సామాజిక మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అవగాహన కల్పిస్తూ ప్రాథమిక విధులపై అవగాహన కల్పించే కార్యక్రమాలను...
ప్రధాని మోడీపై సభాహక్కుల నోటీసు
సమావేశాల బహిష్కరణకు టిఆర్ఎస్ నిర్ణయం
పార్లమెంట్ ఉభయసభల్లోనూ సమర్పణ, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ అవతరణపై మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ ఎంపిలు...
ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటు వేయలేదు : జేపీ నడ్డా
లక్నో : ఉత్తరన్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్లోఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటు వేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా విమర్శించారు. ఇది వారి దురహంకారాన్ని తెలియచేస్తుందని ఆరోపించారు. ఇలాంటి...
సిబిఐ, ఈడీ నామీద పనిచేయవని మోడీకి అర్థమైంది : రాహుల్
న్యూఢిల్లీ : తనపై సీబీఐ, ఈడీలు పనిచేయబోవని ప్రధాని నరేంద్రమోడీకి అర్థమైపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం చెప్పారు. ఆయన అహంకారాన్ని చూసి నవ్వుకుంటున్నానని తెలిపారు. మోడీ బుధవారం ఓ వార్తా...
మోడీ వల్లే నష్టపోయా.. ఫేస్బుక్ లైవ్లో వ్యాపారి ఆత్మహత్యాయత్నం, భార్య మృతి
మోడీ వల్లే ఆర్థికంగా నష్టపోయా
ఫేస్బుక్ లైవ్లో వ్యాపారి ఆత్మహత్యాయత్నం
భర్తతోపాటే విషం తాగి భార్య మృతి
బాగ్పట్(యుపి): తాను ఆర్థికంగా నష్టపోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణమని ఆరోపిస్తూ ఒక స్థానిక చిరు వ్యాపారి బుధవారం...
చన్నీ మంత్రిగా తప్ప సిఎంగా పనికిరారు: కెప్టెన్ అమరీందర్ సింగ్
పాటియాలా : పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్జిత్ సింగ్ చన్నీ కేవలం మంత్రి పదవికే సరిపోతారని, సిఎం పదవికి కాదని మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) చీఫ్ కెప్టెన్...
మహిళల వస్త్రధారణపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ/లక్నో: కర్నాటకలో ఉద్రిక్తంగా మారిన హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం స్పందించారు. అది బికినీ అయినా, ఘూంఘట్(తలపై కొంగు కప్పుకోవడం) అయినా, జీన్స్...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
ప్రధాని మోడీ తెలంగాణ ద్రోహి: భట్టి విక్రమార్క ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హడావిడిగా ఏపీ విభజన చేసిందని రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహిగా...
‘నమస్తే ట్రంప్’ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి: ప్రధానిపై విసుర్లు
ముంబై: కొవిడ్ మహమ్మారి కాలంలో ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురిచేయడంతోనే ముంబై నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు పారిపోయారంటూ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పార్లమెంట్లో చేసిన ఆరోపణను మహారాష్ట్ర...
ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేజ్రీవాల్..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో 2020లో తొలిసారి లాక్డౌన్ విధించిన సమయంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ కారణమయ్యిందంటూ ప్రధాని మోడీ సోమవారం లోక్సభలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆమ్ఆద్మీ సర్కార్తోపాటు మహారాష్ట్రలో...
హిజాబ్ వివాదం!
కర్నాటకలో రగులుతున్న హిజాబ్ (ముస్లిం యువతులు ధరించే శార్ఫ్) వివాదం కేవలం కాషాయ శక్తులు అధికారంలో వుండే చోట మాత్రమే రగిలే విద్వేషకాండ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. బిజెపి ఎక్కడ అధికారంలో...
మణికొండ భూములు ప్రభుత్వానివే
1654.32 ఎకరాల జాగీర్ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పు కొట్టివేత వక్ఫ్బోర్డు, ప్రభుత్వానికి మధ్య
వివాదానికి తెర రూ.50వేల కోట్ల అత్యంత విలువైన
భూమి ఇనాం భూముల చెల్లింపులు...
త్రిపురలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేల రాజీనామా
అగర్తల: త్రిపురకు చెందిన ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ సభ్యత్వంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశీష్ సహా సోమవారం ఉదయం అసెంబ్లీ...
పాటెల్లిపోయింది
సుమధుర స్వర చిరంజీవి లతా మంగేష్కర్ అస్తమయం
92వ ఏట కన్ను మూసిన ప్రముఖ గాయని లతా మంగేష్క్కర్
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల సంతాపం
రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ముంబయి: ప్రముఖ గాయని, భారత...
ప్రధాని మోడీ తీరుపై సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఫైర్
సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనను బిజెపి రాజకీయ సభగా మార్చారని ధ్వజం
ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను వేర్వేరుగా చూస్తున్న మోడీ
దక్షిణ రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా మోడీ వివక్ష
రామానుజ ఫిలాసఫీకి విరుద్ధంగా మోడీ పాలన
హైదరాబాద్:...
పంజాబ్ సిఎం అభ్యర్థి చన్నీయే : రాహుల్ ప్రకటన
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీనే సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ ఆదివారం...